latest news
ఈతకు వెళ్లి అన్నదమ్ములు మృతి
హనుమకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధర్మసాగర్ మండలం రాంపూర్ లోని చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. చెరువులో మునిగిపోయిన
Read Moreటీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు..మరో ముగ్గురు అరెస్ట్
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసుకు సంబంధించి మరో ముగ్గురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రవి నుంచి ఏఈ పేపర్ కొనుగోలు చేసినందుకు భరత్, రోహిత్
Read Moreఅక్రమ బంగారం పట్టివేత..ఇలా కూడా గోల్డ్ స్మగ్లింగ్ చేస్తారా?
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా అక్రమ బంగారాన్ని పట్టుకున్నారు అధికారులు. మే 25వ తేదీ గురువారం ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారుల తనిఖీలు నిర్
Read Moreకులం పేరుతో దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను కులం పేరుతో దూషించిన గాయకుడు ఓరగంటి శేఖర్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యుడు
Read Moreనూతన పార్లమెంట్ పేరు ఇదేనా... మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఎన్నో ప్రత్యేకతలు..
'మదర్ ఆఫ్ డెమోక్రసీ ప్రారంభానికి సిద్ధమైంది. మే 28వ తేదీన చారిత్రాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ నూతన భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అయి
Read Moreతెలుగు నటుడి రెండో పెళ్లి.. 60 ఏళ్ల వయస్సులో ఫ్యాషన్ డిజైనర్ తో
ఆశిష్ విద్యార్థి అనగానే ఠక్కున గుర్తుకు రాకపోవచ్చు.. అదే మహేష్ బాబు పోకిరి సినిమాలో పోలీస్ ఆఫీసర్ అనగానే.. అతనా అంటారు.. తెలుగు సినిమాల్లో విలన్ క్య
Read Moreపూదీనా మఖానా మ్యాంగో షేక్ టేస్ట్కు టేస్ట్..ఆరోగ్యానికి ఆరోగ్యం..
పండ్లల్లో రారాజు మామిడిపండు. వేసవి కాలంలో మామిడి పండ్లు నోటిని ఊరిస్తాయి. మ్యాంగ్ ను చూసి టెంప్ట్ అవ్వని వాళ్లు ఉండరంటే అతిశయోక్తికాదు. &n
Read Moreట్రైనింగ్ సెంటర్లో హెడ్ కానిస్టేబుల్ మృతి.. అసలేం జరిగింది?
రాష్ట్రంలో పోలీస్ ట్రైనింగ్ లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కరీంనగర్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటున్
Read Moreఇళ్లను దోచేసే దొంగ అరెస్ట్.. 16 తులాల బంగారం స్వాధీనం
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ పీఎస్ పరిధిలో అంతరాష్ట్ర దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా ఇండ్లలో చోరీలకు పాల్పడుతున్న గంగాధర్ అనే గజ దొంగను&nb
Read Moreట్రాఫిక్ చలాన్లు కట్టాలని పోలీసుల వేధింపులు..మనస్తాపంతో వ్యక్తి సూసైడ్
ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు గురై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన పాలకుర్తి మొగిలి(52) వరంగ
Read Moreరూ. 2 వేల నోటు ఇస్తే.. రూ.500 పెట్రోల్ కొట్టించుకోవాలట
రూ. 2,000 నోటును బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్బీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ప్రజలు 2 వేల నోటును మార్చుకునేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు.
Read Moreగంటలో 40 వేల పానీపూరీలు.. యువ ఇంజినీర్ అద్భుతం
అహ్మదాబాద్కు చెందిన ఆకాష్ గజ్జర్ అనే ఇంజనీర్ పరిశుభ్రమైన పానీ పూరీలను తయారు చేసే యంత్రాన్ని అభివృద్ధి చేశారు. అవును, మీరు చదివింది నిజమే. కొంతమం
Read More175 ఏళ్లుగా చేప మందు పంపిణీ: మంత్రి తలసాని
అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఎలాంటి అసౌకర్యం తలెత్తకుండా చేప మందు ప్రసాదం పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Read More













