V6 News

latest news

కామారెడ్డి జిల్లాలో అడుగంటుతున్న భూగర్భ జలాలు

కామారెడ్డి జిల్లాలో 4 నెలల్లో 4.75 మీటర్ల కిందకు.. తాడ్వాయి మండలం కన్​కల్​లో 32.89 మీటర్ల లోతులో నీళ్లు కామారెడ్డి, వెలుగు: బోర్ల మీద ఆధారపడ

Read More

గాంధీలో కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ధర్నా

పద్మారావునగర్, వెలుగు: ప్రాణాలకు తెగించి పని చేసిన తమను విధుల్లో నుంచి తొలగించడం దారుణమని కరోనా పేషెంట్ కేర్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. తమను తిరిగ

Read More

నకిలీ విత్తనాలపై జాయింట్​ఆపరేషన్​

ఖమ్మం రూరల్ వెలుగు: నకిలీ పత్తి విత్తనాలను అరికట్టడానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలీస్​అధికారులు, వ్యవసాయాధికారులు కలిసి జాయింట్​ఆపరేషన్​ నిర్వహిం

Read More

జనగామ జిల్లాలో వానాకాలం సాగు యాక్షన్‌‌‌‌‌‌‌‌ ప్లాన్‌‌‌‌‌‌‌‌ రెడీ

మొత్తం 3.76 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ఆఫీసర్ల అంచనా 1.90 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసే చాన్స్‌‌  84,741 టన్నుల ఎరువులకు ప్రపోజల్

Read More

వచ్చే ఎన్నికల్లో ఖర్చుల కోసం నిధుల వేట

నియోజకవర్గానికి రూ.50కోట్లు పెట్టాల్సి వస్తదని అంచనా ఇప్పటి నుంచే జనంలోకి వెళ్తే ఖర్చు తగ్గుతుందనే ఆలోచన డబ్బుకు వెనకాడని నయా లీడర్లు.. కానీ టి

Read More

9 ఏండ్లలో సంక్షేమానికి సర్కార్ చేసిన ఖర్చు అంతంత మాత్రమే

తొమ్మిదేండ్లలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెల్ఫేర్​కు రూ.1.35 లక్షల కోట్ల కేటాయింపు చేసిన ఖర్చు అందులో సగమే నాలుగు వర్గాలకు ఏటా ఖర్చు రూ.9 వ

Read More

బయటి దేశాల్లో కాళేశ్వరంపై కేటీఆర్​ చెబుతున్నవన్నీ అబద్ధాలే : షర్మిల

హైదరాబాద్, వెలుగు : ‘‘సూటు, బూటు వేసుకొని కాళేశ్వరం విషయంలో బయటి దేశస్తుల చెవుల్లో చిన్న దొర పూలు పెడ్తున్నడు. అబద్ధాలు ప్రచారం చేస్తున్నడ

Read More

పరిహారం ఇవ్వకుండా పనులు చేస్తే తగులబెడ్తం..ఎమ్మెల్యే పొదెం వీరయ్య వార్నింగ్

రాజులం అనుకుంటే తన్ని అవతల పడేస్తరు ఇంజినీర్లపై భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య ఫైర్​ సీతమ్మసాగర్​ బ్యారేజ్ కరకట్టల పనుల అడ్డగింత   భ

Read More

ప్రకృతితో మమేకం కావడమే.. భారతీయ జీవన విధానం : కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ప్రకృతితో మమేకమై, పర్యావరణ పరిరక్షణలో భాగమవడం భారతీయ జీవన విధానమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శ్రీనగర్‌‌‌&

Read More

సంగారెడ్డి చైర్​పర్సన్​పై తిరుగుబాటు..విచారణ జరిపించాలని డిమాండ్​

అవినీతికి పాల్పడుతున్నారని సొంత పార్టీ కౌన్సిలర్ల ఆరోపణలు విచారణ జరిపించాలని డిమాండ్​ కన్నీరు పెట్టుకున్న చైర్​పర్సన్​  కంది, వెలుగు

Read More

సోషల్ మీడియా క్యాంపెయినింగ్​..ఆన్​లైన్​ ప్రచారంలో బిజీగా ప్రధాన పార్టీల నేతలు 

రూ.లక్షలు చెల్లించి సైబర్​ వింగ్స్​ఏర్పాటు చేసుకుంటున్నరు 5 నుంచి 10 మంది ఎక్స్​పర్ట్స్​తో సైబర్ ​టీంలు  లీడర్ల ప్రతి ప్రోగ్రాం జనానికి చేరేలా

Read More

ఆస్ట్రేలియా, ఇండియా ఫ్రెండ్​షిప్​కు భారత సంతతి ప్రజలే కీలకం: మోడీ

యోగా, క్రికెట్, సినిమాలు ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వారధులు: మోడీ మోడీ ఎక్కడికెళ్లినా రాక్ స్టార్ లా స్వాగతం: ఆస్ట్రేలియా ప్రధాని సిడ్నీ: ఇండి

Read More

యదార్థ సంఘటన ఆధారంగా సాయిరాం శంకర్ కొత్త సినిమా

సాయిరాం శంకర్ హీరోగా  ప్రకాష్ జూరెడ్డి దర్శకత్వంలో రమణి జూరెడ్డి కొత్త చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో  మంగళవార

Read More