latest news
మట్టి మాఫియా.. టిప్పర్ మట్టి రూ. 10 వేలు
నల్లగొండ జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. నకిరేకల్ మండలం నోముల గ్రామ చెరువులో యధేచ్చగా అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్నారు. రాత్రికి ర
Read Moreసింగరేణి క్యాంటీన్లో ఇడ్లీలో బల్లి
గోదావరిఖని, వెలుగు: సింగరేణి రామగుండం రీజియన్ పరిధిలోని జీడీకే 11వ గనిలోని క్యాంటీన్లో శుక్రవారం ఇడ్లీలో బల్లి చనిపోయి కనిపించ
Read Moreఫోర్జరీ సర్టిఫికెట్లతో హౌజింగ్ లోన్లు
నర్సంపేట/నల్లబెల్లి, వెలుగు : విలేజ్ సెక్రటరీల సంతకాలను ఫోర్జరీ చేస్తూ హౌజింగ్ లోన్లు ఇప్పిస్తున్న వైన
Read Moreఉక్కపోత నుంచి ఉపశమనం.. పలు విమానాలు రద్దు
అధిక ఉష్ణోగ్రతల నుంచి ఢిల్లీకి ఉపశమనం లభించింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. భారీ వర్షం, ఈదురు గాలుల కారణంగా ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చెట్లు నే
Read Moreఐఎస్బీలో యూఎస్ అంబాసిడర్ గార్సెట్టి
ఇండియాలోని యూఎస్ అంబాసిడర్ ఎరిక్ గార్సెట్టి హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) ను సందర్శించా
Read Moreదేశంలోనే తెలంగాణ నెంబర్వన్..మంత్రి ప్రశాంత్రెడ్డి
నందిపేట, వెలుగు: ముఖ్యమంత్రి కేసీఆర్జనరంజక సంక్షేమ పథకాలు, పరిపాలన అందిస్తుండడం వల్ల నేడు తెలంగాణ అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్వన్లో ఉందని రోడ్లు,
Read Moreహత్యాయత్నం కేసులో ముగ్గురికి ఐదేళ్ల జైలు
గద్వాల, వెలుగు: అదనపు కట్నం కోసం వేధించి హత్యాయత్నం చేసిన కేసులో ముగ్గురికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ అడిషనల
Read Moreమహబూబాబాద్ లో ఉద్రిక్తత.. గుడిసెలు కూల్చేసిన రెవిన్యూ అధికారులు
మహబూబాబాద్ జిల్లా మరోసారి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పట్టణంలోని గుమ్ముడూరు సర్వే నెంబర్ 287/1 ప్రభుత్వ స్థలంలో పేదలు వేసుకున్న గుడిసెలను రెవిన్
Read Moreజ్వరాలు తగ్గే వరకు హెల్త్క్యాంప్ కొనసాగించాలె..ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జ్వరాలు తగ్గేంత వరకు చింతవర్రె గ్రామంలో హెల్త్ క్యాంప్ కొనసాగించాలని వైద్యశాఖాధికారులకు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
Read Moreక్విడ్.. మోస్ట్ పాపులర్ యూజ్డ్ కార్
యూరప్కు చెందిన ఆటో మొబైల్ కంపెనీ రెనో తయారు చేసే ఎంట్రీ లెవెల్ కార్క్విడ్ ‘మోస్ట్ పాపులర్ యూజ్డ్ కార్’గా నిలిచింది. పాత కార్ల మార
Read Moreఐస్ క్రీం తయారీ యూనిట్ పై ఎస్వోటీ దాడులు
యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఐస్ క్రీం తయారీ యూనిట్ పై ఎస్వోటీ పోలీసులు శుక్రవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. శుభ్రత పాటిం
Read Moreలెనెవో ట్యాబ్.. ధర రూ.13 వేలు
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ లెనెవో ఇండియా మార్కెట్లో ఎం9 పేరుతో ట్యాబ్లెట్ను లాంచ్ చేసింది. ఇందులో 9 ఇంచుల స్క్రీన్, మీడియా టెక్ జీ80 ప్రాసెసర్
Read Moreఎన్నికలు వస్తేనే పథకాలు గుర్తుకొస్తాయా..డీకే అరుణ
గద్వాల, వెలుగు: ఓట్లు దండుకోవడానికి ఎన్నికల ముందు స్కీములు తీసుకొచ్చి సీఎం కేసీఆర్ మోసం చేస్తాడని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. శ
Read More













