లెనెవో ట్యాబ్.. ధర రూ.13 వేలు

 లెనెవో ట్యాబ్.. ధర రూ.13 వేలు

చైనీస్​ ఎలక్ట్రానిక్స్​ కంపెనీ లెనెవో ఇండియా మార్కెట్లో ఎం9 పేరుతో ట్యాబ్లెట్​ను లాంచ్​ చేసింది. ఇందులో 9 ఇంచుల స్క్రీన్​, మీడియా టెక్​ జీ80 ప్రాసెసర్​, 4జీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,100 ఎంఏహెచ్​ బ్యాటరీ​ ఉన్నాయి. ధర రూ.13 వేలు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమ్మకాలు మొదలవుతాయి.