latest news
మోడీ చేతికి రాజ దండం సెంగోల్
బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ అందుకున్నారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఒకరోజు ముందు ప్రధాని నరేంద్ర మోదీ మే 27వ తేదీ శనివా
Read Moreసీబీఐకి హైకోర్టు ప్రశ్నల వర్షం.. అవినాష్ వాట్సప్ కాల్ ఎవరికి చేశారో తెలుసా?
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టులో శనివారం(మే27) వాడీవేడి వాదనలు కొనసాగాయి. ఎంపీ అవినాష్ రెడ్డికి హైకోర
Read Moreతమ్ముళ్లూ.. మీ ఉత్సాహం ఉరకలేయాలి : చంద్రబాబు
రాజమహేంద్రవరంలో జరుగుతున్న మహానాడే.. చరిత్రను తిరగరాసే రోజు అని టీడీపీ అధినేత చంద్రబాబు అభివర్ణించారు. ఈ సందర్భంగా తిరిగి రాష్ట్రాన్ని కాపాడటానికి, దే
Read Moreవావ్... ఒక్క కౌగిలింత.. బ్యాంకు దోపిడీని ఆపేసింది
"ఒక చిన్న నవ్వు నవ్వి యుద్దాలు కూడా ఆపొచ్చు" అంటారు కదా.. అలాగే "ఓ హగ్ తో బ్యాంక్ దోపిడీ ఆగిపోయింది". విచిత్రంగా ఉంది కదా.. వినేంద
Read Moreభిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం.. ఒకే పువ్వు ఉండటం కుదరదు
ఢిల్లీ ప్రభుత్వాన్నే కాదు..పంజాబ్లో తమను కూడా కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆ రాష్ట్ర సీఎం భగవంత్ మాన్ అన్నారు. పంజాబ్లో బడ్జెట్ స&
Read Moreరాబోయే 3, 4 రోజుల పాటు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్
భారత వాతావరణ శాఖ (IMD) హర్యానా, ఈశాన్య రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3-4 రోజుల పాటు ఢిల్లీలో పిడుగులు పడే అవకాశం
Read Moreబైబిల్ పట్టుకున్నందుకు 2 ఏళ్ల చిన్నారికి జీవిత ఖైదు
ఉత్తర కొరియాలో చెత్త చట్టాలు..వింత, విచిత్ర నిర్ణయాలతో అక్కడి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. తన నియంత పాలనతో ప్రజలను ఇష్టానుసారంగా శిక్ష
Read Moreకేంద్ర ఆర్డినెన్స్పై దుమారం..కేజ్రీవాల్- కేసీఆర్ భేటీకి కారణమేంటి
ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్పై దేశ వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ ఆర్డినెన్స్ బిల్లు పార్లమెంట్లో పాస్ అవ్వ
Read Moreఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ బెట్టింగ్స్పై పోలీసుల నిఘా
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతుంది. దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు మాంచి కిక్కు ఇచ్చే మ్యాచ్ ఇది. దీనికితోడు సౌత్ వర్సెస
Read Moreఅమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్.. అబ్బురపర్చే ఎక్సేంజ్ బోనస్ ఆఫర్స్
యూజర్స్ ఎప్పట్నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అమెజాన్ 5జీ రివల్యూషన్ సేల్ వచ్చేసింది. మునుపెన్నడూ లేని విధంగా కొత్త 5జీ ప్రపంచం కళ్ల ముందుకు వచ్చేసింది.
Read Moreఆటో డ్రైవర్ ఒడిలో కుక్క... వైరల్ అవుతున్న బెంగళూరు ట్రాఫిక్ వీడియో
మెట్రో పాలిటన్ నగరాల్లో ట్రాఫిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బెంగళూరులో అయితే ట్రాఫిక్ను అధిగమించడం ఓ పెద్ద సాహసమే. ఆ సమ
Read Moreపెళ్లన్నారు.. రూ. 13 లక్షలు దోచుకున్నారు.. చివరకు ఎక్కడున్నారంటే..
సోషల్మీడియా ద్వారా జనాలు ఫేమస్ అయ్యేందుకు రకరకాల వీడియోలు పోస్ట్ చేసి వైరల్ అవుతున్నారు. అయితే ఓ ముగ్గురు ప్రబుద్దులు .. అదే సోషల్ మీడియాను ఉపయోగి
Read Moreకేంద్రం ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం... గవర్నర్లతో రాజకీయం చేస్తోంది
ఢిల్లీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రభుత్వ
Read More













