
latest telugu news
గర్జించిన మాలలు.. జనసంద్రమైన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్
వెలుగు, సికింద్రాబాద్: హక్కుల సాధన కోసం సికింద్రాబాద్ పరేడ్గ్రౌండ్లో ఆదివారం జరిగిన మాలలసింహగర్జన సభ సక్సెస్ అయ్యింది. రాష్ట్ర నలుమూలల నుంచి పె
Read Moreసయ్యద్ మోదీ టోర్నీలో దుమ్మురేపిన భారత్.. టైటిల్ నిరీక్షణకు తెరదించిన సింధు, లక్ష్య సేన్
లక్నో: రెండేళ్ల టైటిల్ నిరీక్షణకు భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు తెరదించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 టోర్నీ టైటిల్ విజేతగా సింధు నిలిచి
Read Moreడిసెంబర్ 2న అంతా తెలిసిపోతుంది: ఎట్టకేలకు నోరు విప్పిన ఏక్ నాథ్ షిండే
ముంబై: సీఎం పదవి దక్కకపోవడం, కోరినా మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో మహారాష్ట్ర మాజీ సీఎం ఏక్ నాథ్ షిండే అలకబూనారని.. దీంతోనే ఉన్నఫలంగా
Read Moreపోలీసులకే మస్కా: నకిలీ బెయిల్ పత్రాలతో చంచల్ గూడ జైలు నుండి ఖైదీ జంప్
హైదరాబాద్: తప్పు చేస్తే పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని అందరూ బయపడుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం ఏకంగా జైలు అధికారులనే బురిడీ కొట్టించి
Read Moreఖబర్దార్.. ఈడీ దాడులు జరిగినా వెనక్కి తగ్గేదేలేదు: ఎమ్మెల్యే వివేక్
హైదరాబాద్: మాలల సింహా గర్జన మీటింగ్ను ఎంతో మంది అవహేళన చేశారు.. కానీ సొంత ఖర్చులతో వివిధ ప్రాంతాల నుండి పెద్దఎత్తున తరలివచ్చి సభను సక్సెస్ చేశారన
Read Moreమాల జాతిని కాపాడే బాధ్యత మాపై ఉంది: ఎమ్మెల్యే వినోద్
హైదరాబాద్: మాలల కోసం మా ఫ్యామిలీ ఎంత కష్టపడ్డదో మాకు తెలుసని.. అందుకోసమే మాల కులాన్ని కాపాడే బాధ్యత మాపై ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, బెల్లంపల్లి ఎమ్మ
Read Moreరైతులకు డబుల్ ధమాకా: వచ్చే సీజన్కు రూ.500 బోనస్ కంటిన్యూ: CM రేవంత్
హైదరాబాద్: తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి డబుల్ ధమాకా ప్రకటించారు. సంక్రాంతి తర్వాత రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పిన సీఎం రేవ
Read Moreలొంగిపోవాలని చెప్పిన వినలే.. ములుగు ఎన్ కౌంటర్పై SP శబరీష్ ప్రకటన
ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని చల్పాక అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ములుగు
Read Moreరైతులకు భారీ గుడ్ న్యూస్.. రైతు భరోసాపై CM రేవంత్ బిగ్ అప్డేట్
హైదరాబాద్: తెలంగాణ రైతాంగానికి సీఎం రేవంత్ రెడ్డి భారీ గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన రైతు భరోసా పథకంపై కీలక ప్రకటన చేశా
Read Moreలైగర్ సినిమాతో డిప్రెషన్ లోకి వెళ్లిపోయా.. మళ్ళీ అలాంటి సినిమాలో నటించను: అనన్య పాండే
టాలీవుడ్ స్టార్ హీరో, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వచ్చిన లైగర్ సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ య
Read Moreకేసీఆర్ రైతు బంధు ఎగ్గొడితే.. మేం వచ్చాక ఇచ్చాం: సీఎం రేవంత్
హైదరాబాద్: మహబూబ్ నగర్లో జరిగిన రైతు పండగ వేడుక గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, రైతుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మరో 9 ఏళ్లు కొనసాగుతోందని
Read Moreవర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య ఐక్యత దెబ్బ తీసే కుట్ర: ఎంపీ మల్లు రవి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆర్టికల్ 341కి వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత, నాగర్ కర్నూ
Read Moreనేను ఎక్కడికి పారిపోలే.. హైదరాబాద్లోనే డెన్లో ఉన్నా: RGV
హైదరాబాద్: ఏపీలో వివిధ చోట్ల తనపై నమోదైన కేసులపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి స్పందించారు. ఆదివారం (డిసెంబర్ 1) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నా
Read More