Madhya Pradesh

ఈఆర్​సీపీ లింక్  ప్రాజెక్ట్​కు మార్గం సుగమం

న్యూఢిల్లీ, వెలుగు: అంతరాష్ట్రీయ నదుల అనుసంధానంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పర్బతి–కలిసింద్–చంబ్ ఈఆర్ సీపీ (ఈస్ట్రన్ రాజస్థాన్ కెనాల్ ప్రా

Read More

కునో నేషనల్ పార్క్‌లో.. 3పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చిరుత 'జ్వాల'

నమీబియా చిరుత 'జ్వాల' మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో మూడు పిల్లలకు జన్మనిచ్చిందని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్

Read More

కోచింగ్ సెంటర్ లో గుండెపోటుతో కుప్పకూలిన స్టూడెంట్

ఎంపీపీఎస్సీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ విద్యార్థి జనవరి 18న ఉదయం ఇండోర్‌లోని కోచింగ్ క్లాస్‌లో పాఠాలు వింటుండగా గుండెపోటుతో మరణించాడు. వెంటనే

Read More

కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి

మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్‌ పార్క్‌లో మరో చీతా మృతి చెందింది.  2024 జనవరి 16 వ తేదీ మంగళవారం మధ్యాహ్నం శౌర్యా అనే చీతా మృతిచెంది

Read More

ఇండోర్-అయోధ్య మధ్య ప్రత్యేక రైలు.. ఫిబ్రవరి 10 నుంచి షురూ

ఫిబ్రవరి 10 నుంచి ఇండోర్ - అయోధ్య మధ్య పశ్చిమ రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. ఇండోర్ కాకుండా, పశ్చిమ రైల్వేలోని మరో ఏడు నగరాల నుండి అయోధ్య, చుట్టుపక

Read More

అందుకు భార్య నిరాకరిస్తే.. భర్త విడాకులు తీసుకోవచ్చు: మధ్యప్రదేశ్ హైకోర్టు

ఓ జంట విడాకుల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భార్య వివాహాన్ని రద్దు చేయడానికి లేదా సరైన కారణం లేకుండా భర్తతో శృంగారంలో ప

Read More

నకిలీ ఫర్టిసైడ్స్ ముఠా గుట్టు రట్టు

గద్వాల, వెలుగు: బ్రాండెడ్ కంపెనీ ఫర్టిలైజర్ ముసుగులో నకిలీ ఫర్టిసైడ్స్​అమ్ముతున్న ముఠా గుట్టును జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు రట్టు చేశారు. తీగ లాగి

Read More

భర్త, బావను తుపాకీతో కాల్చి చంపిన ఆశా వర్కర్

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో ఓ మహిళ తన భర్త, బావమరిదిని కాల్చిచంపింది. ఈ ఘటన జనవరి 1న చోటుచేసుకుంది. సమాచారం ప్రకారం, బద్‌నగర్ తహసీల్ పరిధిలోని ఇం

Read More

క్రికెట్ ఆడుతుండగా 22ఏళ్ల యువకుడికి గుండెపోటు, మృతి

మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలోని ఓ గ్రామంలో 22 ఏళ్ల యువకుడు క్రికెట్ ఆడుతూ గుండెపోటుకు గురయ్యాడు. ఆ తర్వాత అతను మరణించాడని ఒక అధికారి తెలిపారు

Read More

తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి నిప్పు పెట్టిండు

భోపాల్‌‌: తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి, నిప్పంటించి చంపాడో వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని రత్లామ్ జిల్లాలో జరిగింది

Read More

6 ఏళ్ల తర్వాత షుస్ వేసుకున్న బీజేపీ నేత.. వీడియోను షేర్ చేసిన మాజీ సీఎం

రాష్ట్రంలో బీజేపీ అధికారంలో వస్తేనే చెప్పులు, బూట్లు ధరిస్తానని ఆరేళ్ల క్రితం శపథం చేసిన ఓ నాయకుడి కల నెరవేరింది. ఆరేళ్ల నుంచి ఆ నాయకుడు బూట్లు, చెప్ప

Read More

మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ గా జితు పట్వారీ... ప్రతిపక్ష నేతగా ఉమంగ్ సింఘార్

ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్న తర్వాత, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పెద్ద మార్పులు చేసింది. పార్టీ సీనియర్ నాయకుడ

Read More

కమల్నాథ్ కు కాంగ్రెస్ బిగ్ షాక్.. పీసీసీ చీఫ్ నుంచి తొలిగింపు

మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కు కాంగ్రెస్ అధిష్టానం బిగ్ షాకిచ్చింది. పీసీసీ చీఫ్ గా ఆయన్ను తప్పి్ంచింది.  కమల్నాథ్ స్థానంలో OBC నాయకుడు జితు

Read More