Madhya Pradesh

ఏడాదికి ఒక్క రోజే తెరిచే శివాలయం ఎక్కడుందో తెలుసా...

దేవుడి గుడి ఉంటే రోజు ఉదయం.. సాయంత్రం పూజలు.. ధూప, దీప.. నైవేద్యాలు సమర్పిస్తుంటారు. సాధారణంగా ప్రతి దేవాలయంలో అర్చకులు అన్నం వండి నైవేద్యం సమర్పిస్తా

Read More

Hanuma Vihari: ఏపీ క్రికెట్ లో రాజకీయ నేతల పెత్తనం.. భారత క్రికెటర్ భావోద్వేగ పోస్ట్

ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్‌తో ఆంధ్రప్రదేశ్‌ క్వార్టర్‌ఫైనల్ జరిగింది. ఈ మ్యాచ్ తర్వాత ఆంధ

Read More

ఖజురాహోలో 1,484 మందితో కథక్ డ్యాన్స్ గిన్నిస్​ వరల్డ్ రికార్డ్

భారతీయ ప్రాంతీయ నృత్యాలకు ఉన్న ఆధరణ పెద్దదే. మధ్యప్రదేశ్​లోని ఖజురాహోలో ఫిబ్రవరి 20న 50వ  డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ల

Read More

కమల్‌‌నాథ్‌‌ కాంగ్రెస్‌‌ను వీడరు: సజ్జన్ సింగ్​ వర్మ

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌‌ మాజీ సీఎం కమల్​నాథ్​ కాంగ్రెస్​ను వీడుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ పార్టీ నేత సజ్జన్‌‌ సింగ్‌&zwnj

Read More

భార్యతో వాకింగ్ చేస్తూ.. గుండెపోటుతో చనిపోయిన భర్త

గుండెపోటుతో మరణించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. భార్యతో  వాకింగ్‌కు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన ఇండోర్​ లో &

Read More

బీజేపీలో చేరడం లేదు.. కాంగ్రెస్ లోనే ఉంటా : కమల్నాథ్

బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై  కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్  స్పందించారు.  బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్

Read More

అంతుచిక్కని వ్యాధి.. వందల సంఖ్యలో ఆవులు మృతి

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. శివపురి జిల్లాలో దాదాపు 200 ఆవుల మృతదేహాలు లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటవి

Read More

కాంగ్రెస్​ పార్టీకి కమల్ నాథ్ గుడ్ బై?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ఆ పార్టీని వీడుతున్నారంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని

Read More

కిలో వెల్లుల్లి రూ. 500 పైనే..ధర పెరగడంతో చేన్లలో చోరీలు

కాపాడుకొనేందకు సీసీ కెమెరాలు భోపాల్ :  మార్కెట్ లో ఇప్పుడు వెల్లుల్లికి భారీ డిమాండ్ ఉంది. ప్రస్తుతం నాణ్యమైన కిలో వెల్లుల్లి ధర రూ.500 ప

Read More

భోజనం ప్లేట్ పడేసి డ్యూటీకి రా.. కానిస్టేబుల్ తో పోలీస్ అధికారి

మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి మోహన్​ యాదవ్​ .. యూపీలోని అజంగఢ్​ లో  జరిగిన బీజేపీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అజంగఢ్​ పోలీస్​ ఉన్నతాధికా

Read More

Ranji Trophy 2024: 4 బంతుల్లో 4 వికెట్లు.. చరిత్ర సృష్టించిన RCB మాజీ బౌలర్‌

మధ్యప్రదేశ్ పేసర్ కుల్వంత్ ఖేజ్రోలియా రంజీ ట్రోఫీలో సంచలన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. బరోడాతో జరిగిన మ్యాచ్ లో నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు తీస

Read More

ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది: ప్రధాని మోదీ

దేశంలో గిరిజన, ఆదివాసీల సంక్షేమాన్ని కాంగ్రెస్ విస్మరించిందని..,  మధ్యప్రదేశ్ వెనుకబాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోద

Read More

పటాకుల ఫ్యాక్టరీలో పేలుళ్లు.. 11 మంది మృతి

భోపాల్/హర్దా: మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం జరిగింది. పటాకుల ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించడంతో 11 మంది సజీవ దహనమయ్యారు. మరో 174 మందికి కాలిన గాయాలయ్యాయ

Read More