
Mahbubnagar
పెండింగ్ స్కాలర్ షిప్స్ను రిలీజ్ చేయాలని ధర్నా
వనపర్తి టౌన్, వెలుగు: -పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ మెంట్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వనపర్
Read Moreప్రజలకుఎప్పుడూ అందుబాటులో ఉండాలి : ఎస్పీ జానకి
నవాబుపేట, వెలుగు: ప్రజలకు పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని ఎస్పీ జానకీ సూచించారు. గురువారం ఆమె మండలంలోని పలు పోలీస్ స్టేషన్లను విజిట్
Read Moreమహబూబ్నగర్లో ఘనంగా జాతీయ విద్యార్థి దినోత్సవం
జాతీయ విద్యార్థి దినోత్సవాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ మాట్లాడ
Read Moreరోడ్ల నిర్మాణానికి రూ.8.73 కోట్లు శాంక్షన్ : తూడి మేఘారెడ్డి
వనపర్తి, వెలుగు: వనపర్తి నియోజకవర్గంలోని గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మించేందుకు రూ.8.73 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. వనపర్తి మ
Read Moreఅర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి : కలెక్టర్ బదావత్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం మ
Read Moreనాగర్ కర్నూల్ జూనియర్ కాలేజీకి కొత్త భవనం కట్టిస్తా : కూచుకుళ్ళ రాజేశ్ రెడ్డి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : శిథిలావస్థలో ఉన్న నాగర్ కర్నూల్ జూనియర్ కాలేజీకి కొత్త భవనాన్ని నిర్మిస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేశ్ రె
Read Moreనెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
లింగాల, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు లింగాల మండల కేంద్రంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లు ఎస్సై జగన్మోహన్ త
Read Moreఆమనగల్లు కోర్టు లో విధులు బహిష్కరించిన న్యాయవాదులు
భద్రాచంలో న్యాయవాది అరెస్ట్లో పోలీసుల తీరుపై నిరసన ఆమనగల్లు, వెలుగు : భద్రాచలంలో న్యాయవాది కృష్ణ ప్రసాద్ అరెస్టు విషయంలో పోలీసులు వ్యవహ
Read Moreఈశ్వరమ్మపై దాడి, నాగన్న మృతిపై.. పోలీసుల దర్యాప్తు నామమాత్రమే : మిడియం బాబురావు
కొల్లాపూర్,వెలుగు : మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మపై దాడి, నాగన్న మృతిపై పోలీసుల విచారణ నామమాత్రంగానే జరిపారని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మం
Read Moreగోటూర్ గ్రామాంలో కూలిన మట్టి మిద్దె
ధన్వాడ, వెలుగు: మండలంలోని గోటూర్ గ్రామానికి చెందిన గౌని రవీందర్ రెడ్డి మట్టి మిద్దె కూలింది. ఆ సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ర
Read Moreజోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
అలంపూర్, వెలుగు: జోగులాంబ బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకొని
Read Moreపాలమూరు ప్రగతికై సమగ్ర నివేదికలివ్వండి : దామోదర రాజనర్సింహ
మంత్రులు దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు 9న సీఎం పర్యటన నేపథ్యంలో ఆఫీసర్లు, ఎమ్మెల్యేలతో రివ్యూ మహబూబ్నగర్/పాలమూరు, వెలుగు: సీఎం రేవం
Read Moreనడిగడ్డలో బీఆర్ఎస్కు బీటలు .. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్రెడ్డి
కాంగ్రెస్లో చేరిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్రెడ్డి అదే బాటలో అలంపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ! క్యాడర్లో అయోమయం పాలమూరులో గులాబీ పార్టీ
Read More