Mahbubnagar
వివర్స్ కాలనీలో డ్రైనేజీ పూడ్చేశారు..!
గద్వాల, వెలుగు : ప్రజల పన్నులతో రూ.లక్షలు ఖర్చుపెట్టి కట్టిన డ్రైనేజీలను దర్జాగా పూడ్చివేసినా పట్టించుకోని పరిస్థితి గద్వాల మున్సిపాలిటీలో కనిపిస్తున్
Read Moreసీఎం సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు
ఆమనగల్లు, వెలుగు: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఆదివారం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభకు ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల్ మండలాల
Read Moreఢిల్లీకి రాజైనా మీ బిడ్డనే : సీఎం రేవంత్ రెడ్డి
ఈ ప్రాంత రుణం తీర్చుకుంటా కల్వకుర్తి నియోజకవర్గానికి రూ. 309 కోట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి సీఎం సభ సక్సెస్తో కాంగ్రెస్క్యాడర్ ఫుల్ క
Read Moreజనం చిత్తుగా ఓడగొట్టినా కేసీఆర్కు బుద్ధిరాలే : సీఎం రేవంత్
స్థానిక ఎన్నికల్లోనూ బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు అధికారం పోయిందన్న బాధలో కేటీఆర్ ఏదేదో మాట్లాడ్తున్నడు దూలమంత పెరిగిన హరీశ్కు దూడకున్న బ
Read Moreబెల్లం, పటిక కర్నాటక నుంచే సప్లై
సారా తయారీదారులతో డీల్ - యథేచ్ఛగా సాగుతున్న దందా మహబూబ్నగర్, వెలుగు : తెలంగాణలో బ్యాన్ చేసిన మత్తు పదార్థాలు, వాటి కోసం వినియోగించే ముడి సర
Read Moreమహబూబ్ నగర్ లో కుక్కల నియంత్రణపై దృష్టి పెట్టాలి : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పట్టణంలో కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విజయేందిర బోయి సూచించారు. జిల్లా కేంద్రంలో మున్సిప
Read Moreప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తాం : జూపల్లి కృష్ణారావు
కందనూలు, వెలుగు: జిల్లాలో ప్రతి ఎకరానికి సాగునీటిని అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. గురువారం మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం గు
Read Moreయూనివర్సిటీలలో వీసీలను నియమించాలి : ఏబీవీపీ నాయకులు
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలకు వెంటనే వీసీలను నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం పీయూ మెయిన్ &
Read Moreకోయిలకొండ వీరభద్రుడి గుడిలో నాగుపాము
కోయిలకొండ, వెలుగు: కోయిలకొండలోని వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం నాగుపాము దర్శనమిచ్చింది. ఆలయ అర్చకులు ఉదయం టెంపుల్ తలుపులు తెరవగా, గర్భ గుడిలో పా
Read Moreపాలమూరులో కల్కి బుజ్జి సందడి
పాలమూరు, వెలుగు: పాలమూరు పట్టణంలో కల్కి 2898ఏడీ సినిమాలో వినియోగించిన బుజ్జి వాహనం సందడి చేసింది. బుజ్జి వాహనాన్ని చూసేందుకు ప్రభాస్ అభిమానులు, యువకుల
Read Moreకేంద్రం బడ్జెట్లో తెలంగాణపై వివక్ష : యెన్నం శ్రీనివాస్ రెడ్డి
పాలమూరు, వెలుగు: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష, పక్షపాత వైఖరి అర్థమైందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్రం
Read Moreసర్వేలు.. రీ సర్వేలతోనే సరి .. ముందుపడని వికారాబాద్-కృష్ణ రైల్వే పనులు
ఏండ్లు గడుస్తున్నా ముందుపడని వికారాబాద్-కృష్ణ రైల్వే పనులు గతేడాది ఫైనల్ లొకేషన్ సర్వేకు కేంద్ర మంత్రిత్వ శాఖ ఆదేశాలు తాజా బడ్జెట్ సమావేశాల్
Read Moreమదనాపురం మార్కెట్ చైర్మన్ గా ప్రశాంత్
మదనాపురం, వెలుగు: మదనాపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా కొత్తకోటకు చెందిన పల్లెపాగ ప్రశాంత్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Read More












