
Mahbubnagar
మహబూబ్నగర్ హోం నుంచి ఇద్దరు అమ్మాయిల మిస్సింగ్
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డ చిల్డ్రన్ హోమ్ లో ఉంటున్న ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండాపోయారు. ఈ విషయం మంగళవా
Read Moreనాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉపాధి కూలీల ధర్నా
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహ డిమాండ్ చేశారు. సోమవారం కలెక
Read Moreనకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు : ఏవో సునీత
ఉప్పునుంతల, వెలుగు : రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏవో సునీత, ఎస్ఐ లెనిన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని ఫర్
Read Moreమృతుల కుటుంబాలకు అండగా ఉంటాం : జూపల్లి కృష్ణారావు
రూ.4 లక్షల చొప్పున పరిహారం నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : తాడూరు శివారులో కోళ్ల షెడ్ కూలి చనిపోయిన పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి
Read Moreరైతులకు సకాలంలో డబ్బులు చెల్లించండి : జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్, వెలుగు : రైతులకు సకాలంలో వడ్ల డబ్బులు చెల్లించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. సోమవారం పెంట్లవెళ్లి మండల కేంద్రం
Read Moreయువతకు డ్రగ్స్పై అవగాహన కల్పించాలి : తేజస్ నందలాల్ పవార్
వనపర్తి టౌన్, వెలుగు : జిల్లాలో యువత డ్రగ్స్, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్  
Read Moreమిడ్నైట్ దందా..వానాకాలం వస్తుండడంతో పెరిగిన ఇసుక అక్రమ రవాణా
అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు తిరుగుతున్న ఇసుక ట్రాక్టర్లు, లారీలు ఇంటర్నల్గా సపోర్ట్ చేస్తున్న కొన్ని డిపార్ట్మెంట్ల ఆఫీసర్లు మహబ
Read Moreఅన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి : వర్ధం పర్వతాలు
కల్వకుర్తి, వెలుగు: అన్ని రకాల వడ్లకు క్వింటాల్కు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు విజ్ఞప్తి చేశారు. ఆదివా
Read Moreవంకేశ్వరం గ్రామంలో డీసీసీబీలో అవినీతిపై ఎంక్వైరీ
అమ్రాబాద్, వెలుగు: అచ్చంపేట డీసీసీబీ బ్రాంచ్లో 2017 నుంచి 2019 మధ్య జరిగిన అక్రమాలపై సీఐడీ ఆఫీసర్లు శుక్రవారం వంకేశ్వరం గ్రామంలో ఎంక్వైరీ చేశారు. డీస
Read Moreయాసంగి వడ్లన్నీ వ్యాపారులకే!
రేట్ ఎక్కువగా ఉండడంతో వ్యాపారులకు అమ్ముకున్న రైతులు మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో సెంటర్లకు వచ్చింది తక్కువే ఒక్కొక్కటిగా మూతపడుతున్న కొను
Read Moreపకడ్బందీగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు : కలెక్టర్ సీతారామారావు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ సీతారామారావు అధికారులను ఆదేశించారు. మం
Read Moreయారొనిపల్లిలో జోరుగా సాగుతున్న ఇసుక దందా
చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం హన్వాడ, వెలుగు: మండలం యారొనిపల్లితో పాటు మునిమోక్షం, బుద్దారం, వెంకటమ్మకుంట తండాల శివారులోని కటికోనికుం
Read Moreనడిగడ్డలో భారీ వర్షం .. ఇబ్బంది పడ్డ ప్రయాణికులు
రెండు గంటలపాటు స్తంభించిన జనజీవనం పిడుగుపాటుకు ఎద్దు మృతి గద్వాల, వెలుగు: గద్వాల జిల్లాలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు మెరుపుల
Read More