Medak

సీఎంఆర్​ఎఫ్​తో పేదలకు మేలు : ఎమ్మెల్యే రోహిత్​రావు

మెదక్​ టౌన్, వెలుగు: సీఎంఆర్​ఎఫ్​తో పేదలకు మేలు జరుగుతుందని ఎమ్మెల్యే రోహిత్​రావు అన్నారు. శనివారం మెదక్​ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో లబ్ధిదా

Read More

అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం : దామోదర రాజనర్సింహ

సంగారెడ్డి టౌన్, వెలుగు: అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ చెప్పారు. శనివారం సంగారెడ్డిలో జరిగ

Read More

జొన్నల కొనుగోళ్లలో జాప్యం .. అన్నిచోట్ల తెరుచుకోని కొనుగోలు కేంద్రాలు

అధికారుల సమన్వయ లోపంతో ఆలస్యం దళారులకు అమ్ముకొని నష్టపోతున్న రైతులు సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లాలో జొన్నల కొనుగోళ్లు ఆలస్యమవుత

Read More

ఒక్కో యూనిట్​కు ముగ్గురికి పైగా పోటీ .. రాజీవ్​ యువ వికాసానికి 1,39,641 దరఖాస్తులు

మెదక్​, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్​ యువ వికాస పథకానిక

Read More

సంగారెడ్డి సెంట్రల్ జైల్లో ఖైదీ మృతి..కుటుంబ సభ్యుల ఆందోళన

సంగారెడ్డి జిల్లా  సెంట్రల్ జైలులో ఓ ఖైది మృతి చెందడం కలకలం రేపుతోంది.   గుండె నొప్పి తో మృతి చెందినట్టు జైలు అధికారులు చెబుతున్నారు. గంజాయి

Read More

సంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుతో 23 మేకలు మృతి

ఝరాసంఘం, వెలుగు:  పిడుగుపాటుతో 23 మేకలు చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది.  బాధితుడు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ఝరాసంఘం మండలం కు

Read More

ఉమ్మడి మెదక్​ జిల్లాలో స్టూడెంట్స్​కు అపార్ ఐడీ కార్డ్స్​

6,85,082 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు 4,54,669 అపార్ ఐడీ జనరేట్ మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో చదువ

Read More

మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలి : డా.శివనాగిరెడ్డి

సిద్దిపేట రూరల్, వెలుగు: 1100 ఏళ్లనాటి 9 అడుగుల ఎత్తున్న వర్ధమాన మహావీరుడి విగ్రహాన్ని కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు డా.ఈమని శివనాగిరెడ్డి అన్నార

Read More

గజ్వేల్, కుకునూర్ పల్లి మండలాల్లో .. ఆయిల్​పామ్ ​తోటల సందర్శన

గజ్వేల్, వెలుగు: ఆయిల్ పామ్​సాగు రైతులకు లాభసాటిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ఆయిల్​సీడ్స్​రీసెర్చ్ డైరెక్టర్ డాక్టర్ పొన్నుస్వామి అన్నారు. బుధవారం ఆయన

Read More

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి : ఎమ్మెల్యే రోహిత్​రావు

రామాయంపేట, వెలుగు: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సూచించారు. బుధవారం రామాయంపేటలో ఐసీడీఎస్​ ఆధ్వర్యంలో నిర్వహిం

Read More

గాంధీ కుటుంబంపై బీజేపీ కక్షసాధింపు : మంత్రి పొన్నం ప్రభాకర్

కోహెడ(హుస్నాబాద్​), వెలుగు: దేశం కోసం ప్రాణాలర్పించిన గాంధీ కుటుంబంపై బీజేపీ కక్ష సాధిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ అగ్రనేతలు

Read More

హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు : కలెక్టర్ రాహుల్ రాజ్

కౌడిపల్లి, వెలుగు: వెల్ఫేర్​హాస్టళ్ల నిర్వహణలో తప్పు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. మూడు రోజుల క్రితం ఇడ్లీ తిని, 32 మంది వి

Read More

కొత్త మనసులో ఏముందో .. అంతుచిక్కని దుబ్బాక ఎమ్మెల్యే వ్యూహాలు

ప్రభుత్వంపై భిన్నమైన వ్యాఖ్యలు జెండా వివాదంపై క్షమాపణలు అంతకుముందు సీఎంను కలిసి, బీఆర్ఎస్​హయాంలో నిధులు రాలేదని కామెంట్​ సిద్దిపేట, వెలుగు

Read More