Medak
రంగనాయక సాగర్లో లోతు తెలియక మృత్యు ఒడిలోకి .. గత ఆరు నెలల్లో 11 మంది మృత్యువాత
నీళ్తు తక్కువ ఉండడంతో రిజర్వాయర్లలోకి దిగుతున్న పర్యాటకులు ఎత్తు పల్లాలు గుర్తించక ప్రమాదానికి గురవుతున్న యువత రెండు రోజుల కింద రంగనాయకసాగర్లో
Read Moreసిద్దిపేట జిల్లాలో గాలివాన బీభత్సం
జిల్లా వ్యాప్తంగా ఉరుములతో కూడిన వర్షం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం మార్కెట్ యార్డులో కొట్టుకుపోయిన వడ్లు కూలిన దుద్దెడ టోల్ గేట్ పైకప్
Read Moreప్లెక్సీలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఫొటోపై రచ్చ
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం సంగారెడ్డిలోని ఓ హోటల్ లో నిర్వహించారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
Read Moreఏడుపాయల వనదుర్గామాత ఆలయనికి పోటెత్తిన భక్తులు
పాపన్నపేట, వెలుగు : ఏడుపాయల వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి జిల్లా వాసులతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో
Read Moreప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, వెలుగు: ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్రాహుల్రాజ్వైద్య సిబ్బందికి సూచించారు. ఆదివారం ఆయన పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశ
Read Moreసంగారెడ్డి జిల్లాలో ఫేస్ రికగ్నైజేషన్ తో పింఛన్ అక్రమాలకు చెక్
తొలగనున్న వృద్ధుల ఇబ్బందులు...సంగారెడ్డి జిల్లాలో 1,55,837 మంది పింఛన్ దారులు సంగారెడ్డి, వెలుగు: పింఛన్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు సెర్ఫ
Read Moreధాన్యం తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందులు ఉండొద్దు : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ, వెలుగు: ధాన్యం తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్అధికారులను ఆదేశించారు. రైతులకు ధాన్యం పేమెంట్వెంట
Read Moreవేచరేణి గ్రామం ఘటనపై అట్రాసిటీ కేసు .. జ్యుడీషియల్ రిమాండ్ కు ఏడుగురు నిందితులు
బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ సిద్దిపేట/కొమురవెల్లి, వెలుగు: చేర్యాల మండలం వేచరేణి గ్రామం ఎల్లదాస్ నగర్ కు చెందిన
Read Moreశివ్వంపేట మండలంలో పోలీసులపై మందుబాబుల దాడి
శివ్వంపేట, వెలుగు: మండల కేంద్రంలోని తూప్రాన్- నర్సాపూర్ రహదారిపై శనివారం సాయంత్రం పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు వార
Read Moreగ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలి : కలెక్టర్ క్రాంతి
సంగారెడ్డి టౌన్, వెలుగు: జిల్లాలో భూభారతి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపికైన కొండాపూర్ మండలంలోని ప్రతీ గ్రామంలో రెవెన్యూ సదస్సులు నిర్వహించి భూ సమస్యలను శాశ్
Read Moreపీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్ వో
జిన్నారం, వెలుగు: మండల కేంద్రంలోని పీహెచ్సీని డీఎంహెచ్ వో గాయత్రి దేవి గురువారం తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలపై రోగులతో మాట్లాడి తెలుసుకున్
Read Moreదేశవ్యాప్త కులగణన కాంగ్రెస్ విజయమే : కాంగ్రెస్నేత నీలం మధు
పటాన్చెరు, వెలుగు: దేశ వ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేపడతామని కేంద్రం ప్రకటించడం కాంగ్రెస్ విజయమేనని కాంగ్రెస్నేత నీలం మధు అన్నారు. శుక్రవార్ &nb
Read Moreమోడల్ విలేజీని సందర్శించిన అడిషనల్ కలెక్టర్
బెజ్జంకి, వెలుగు: మండల కేంద్రంలోని ఇందిరమ్మ ఇండ్ల మోడల్ విలేజీ అయినా వీరాపూర్ గ్రామన్ని గురువారం అడిషనల్కలెక్టర్ గరిమ అగర్వాల్ సందర్శించారు. లబ్ధిదార
Read More












