Medak

జీహెచ్ఎంసీకి ఎంపీ రఘునందన్ రావు వార్నింగ్

సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్ గా మార్చాలని చూస్తున్నారని బీజేపీ  ఎంపీ రఘునందన్ రావు అన్నారు.   శుద్ధి పేరుతో నల్లవల్లి ఫారెస్ట్ లో రోజు

Read More

ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లు షురూ.. గ్రాడ్యుయేట్‌‌ స్థానానికి ఎనిమిది.. టీచర్లకు ఆరు

కరీంనగర్‌‌టౌన్‌‌/ నల్గొండ , వెలుగు: గ్రాడ్యుయేట్‌‌, టీచర్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ మొదలైంది

Read More

మెదక్ జిల్లాలో అవస్థల్లో అంగన్వాడీ కేంద్రాలు!

సొంత భవనాలు లేక ఇబ్బందులు చిన్నారులను పంపేందుకు జంకుతున్న తల్లి దండ్రులు మెదక్, నిజాంపేట, శివ్వంపేట, వెలుగు: చిన్న పిల్లలను సంరక్షించి,

Read More

మెదక్​ జిల్లాలో బయటపడుతున్న..జైన ఆనవాళ్లు

వివిధ ప్రాంతాల్లో నాలుగు పార్శ్వనాథుని విగ్రహాలు మెదక్, టేక్మాల్, వెలుగు : మెదక్ జిల్లాకు ఎంతో చరిత్ర ఉంది. గతంలో వివిధ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ

Read More

‘కరీంనగర్’ ​గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి

‘కరీంనగర్’ ​గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ   కాంగ్రెస్ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి ప్రకటించిన హైకమాండ్  కరీంనగర్, వెలుగు: కరీం

Read More

సైబర్​ నేరగాళ్లతో జాగ్రత్త : ఎస్పీ రూపేశ్​

డిజిటల్​ అరెస్టు అంటూ వచ్చే ఫోన్ కాల్స్​ను​ నమ్మొద్దు రామచంద్రాపురం(అమీన్​పూర్), వెలుగు: సైబర్​ నేరగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తు

Read More

ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి కృషి చేస్తా : రోహిత్​రావు

ఎమ్మెల్యే రోహిత్​రావు మెదక్​టౌన్, వెలుగు: ఫొటోగ్రాఫర్ల సంక్షేమానికి తనవంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. గురువారం పట్టణంలో

Read More

పోలీసుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం : డీజీపీ జితేందర్

సరెండర్  లీవ్స్​, ఆరోగ్య భద్రత డబ్బులు రిలీజ్​ చేశాం మెదక్​లో పరేడ్​ గ్రౌండ్, సెల్యూట్​ బేస్ ను ప్రారంభించిన డీజీపీ జితేందర్ మెదక్, వెల

Read More

గజ్వేల్ ​డబుల్ ఇండ్లు ఇచ్చేదెప్పుడు?

రెండేళ్లుగా పెండింగ్ లో  డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల  పంపిణీ లబ్ధిదారులు ఆందోళనలు చేసినా కదలని యంత్రాంగం ఈ నెలాఖరుతో ముగుస్తున్న పాలక వర్గం

Read More

పటాన్ చెరు కాంగ్రెస్లో గ్రూప్ వార్.. ఎమ్మెల్యే గూడెంకు వ్యతిరేకంగా ఆందోళన

సంగారెడ్డి  జిల్లా పటాన్ చెరు కాంగ్రెస్ లో గ్రూప్ వార్ పీక్ స్టేజ్ కు చేరుకుంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనకు ది

Read More

మారుమూల ప్రాంతాల్లోలైబ్రరీల ఏర్పాటు : జిల్లా చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి

రామాయంపేట, వెలుగు: గ్రంథాలయాలను మారుమూల ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ జిల్లా చైర్​ పర్సన్​ సుహాసిని రెడ్డి తెలిపారు. బుధవారం ఆమె రామాయంపే

Read More

విజయ డెయిరీ మేనేజర్​ ఇంట్లో రూ.24 లక్షలు చోరీ

డబ్బు చోరీపై  ఉన్నతాధికారుల విచారణ మెదక్, వెలుగు: మెదక్ పట్టణంలోని విజయ డెయిరీ ​ మేనేజర్ రజిత అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి గత  నెలలో

Read More

ప్రజా సమస్యల పరిష్కారం స్థానిక నాయకులదే : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు:  పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత స్థానిక నాయకులదేనని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. అధికారులకు, ప్రజ

Read More