Medak
తపాస్పల్లి కింద ఎండిన పంటలు .. పశువులకు మేతగా మారుతున్న వరిచేన్లు
పెండింగ్లో కెనాల్స్, టన్నెల్స్ పనులు సిద్దిపేట, వెలుగు: యాసంగిలో వరి పంట సాగునీళ్లు లేక ఎండిపోతుండడంతో అన్నదాతలు కన్నీరు మున్నీరవుతున
Read Moreమెదక్ జిల్లాలో ఆకట్టుకుంటున్న వన విజ్ఞాన కేంద్రం
మెదక్, వెలుగు: మెదక్ కామారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న పోచారం వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద ఉన్న వన విజ్ఞాన కేంద్రం అందరినీ విశేషంగా ఆకట్టుకుంటోంద
Read Moreసిద్దిపేట జిల్లాలో వరి సాగుకు తెగుళ్ల బాధ .. ఆందోళనకు గురవుతున్న రైతులు
పెరుగుతున్న మొగిపురుగు, అగ్గితెగులు సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో వరి పంటకు మొగిపురుగు, అగ్గితెగులు సోకుతుండడంతో రైతులు ఆందోళనకు గురవు
Read Moreతంగాల్లపల్లిలో వేణుగోపాల స్వామి కల్యాణానికి రావాలని మంత్రికి ఆహ్వానం
కోహెడ, వెలుగు: మండలంలోని తంగాల్లపల్లిలో సోమవారం జరిగే వేణుగోపాలస్వామి కల్యాణానికి రావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ను స్థానిక నాయకులు ఆహ్వానించారు. ఆదివ
Read Moreప్రమాదంలో మామ మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో కోడలు హఠాన్మరణం
మెదక్ జిల్లాలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడి ఓ వ్యక్తి మృతి చెందగా.. అతడి మరణం తట్టుకోలేక మృతుడి కోడలు గుండెపోటుతో చనిపోయింద
Read Moreబ్యాంక్ లింకేజీ రుణాల్లో శివ్వంపేట మహిళలు టాప్
లక్ష్యాన్ని మించి 126 శాతం రుణాలు మండల వ్యాప్తంగా దాదాపు 500 యూనిట్ల ఏర్పాటు 99 శాతం రుణ రికవరీతో ఆదర్శం మెదక్/ శివ్వంపేట, వెలుగు: మ
Read Moreపౌల్ట్రీ రైతుల పరేషాన్ .. సంగారెడ్డి, మెదక్ జిల్లాలో 30 వేల కోళ్ల మృతి
అయోమయంలో కోళ్ల పెంపకందారులు లక్షల్లో నష్టపోతున్నమని పౌల్ట్రీ యజమానుల ఆవేదన మెదక్, సంగారెడ్డి, వెలుగు: కోళ్ల మరణాలు పౌల్ట్రీ రైతులను ప
Read Moreతెలంగాణలో కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందని, రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యా
Read Moreప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలి : అడిషనల్ కలెక్టర్ నగేశ్
మెదక్టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలని అడిషనల్ కలెక్టర్నగేశ్అన్నారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో జడ్పీ సీఈవో ఎల్లయ్యతో కలిసి &n
Read Moreలోక్ సభ సెగ్మెంట్లవారీగా కాంగ్రెస్ సమీక్ష
హాజరుకానున్న పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ నేడు మెదక్, మల్కాజిగిరి నియోజకవర్గాలపై.. రేపు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి సెగ
Read Moreమెదక్ జిల్లాలో సింగూరు కాల్వల పనులు షురూ
మొదటి దఫాగా కాల్వలలో పిచ్చి మొక్కలు తొలగింపు ఆ తర్వాత కాల్వలకు సిమెంట్ లైనింగ్ రూ.168.30 కోట్లు మంజూరు సంగారెడ్డి/పుల్కల్, వెలుగు:&n
Read Moreకరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కౌంటింగ్ వెరీ స్లో ..ఫలితం తేలేది రేపే(మార్చి 5).?
చెల్లని ఓట్లు, చెల్లుబాటయ్యే ఓట్లను గుర్తించడంలో లేట్ గ్రాడ్యుయేట్ కౌంటింగ్&zw
Read Moreఈ విజయం ప్రధాని మోడీకి అంకితం: కేంద్రమంత్రి బండి సంజయ్
కరీంనగర్: 317 జీవోకు వ్యతిరేకంగా బీజేపీ చేసిన పోరాటాన్ని ఉపాధ్యాయులు గుర్తించారని బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగం
Read More












