Medak
సీడబ్ల్యూసీ గోడౌన్లో బియ్యం గోల్మాల్ .. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని సెంట్రల్ హౌసింగ్ కార్పొరేషన్ (సీడబ్ల్యూసీ) గోడౌన్ లో బియ్యం గోల్మాల్జరుగుతోంది. సెలవు రోజు ఈ గోడౌన్ నుంచి అక్
Read Moreమనోహరాబాద్ పీహెచ్సీని తనిఖీ చేసిన కలెక్టర్
మనోహరాబాద్, వెలుగు: మండల కేంద్రంలోని పీహెచ్సీని కలెక్టర్ రాహుల్ రాజ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అటెండెన్స్, ఓపీ రిజిస్టర్, మందులు రూమ్ న
Read Moreసన్నబియ్యం పేదలకు వరం : మంత్రి పొన్నం ప్రభాకర్
పంటలను అగ్వకు అమ్ముకోవద్దు. కోహెడ(హుస్నాబాద్), వెలుగు: సన్నబియ్యం పేదలకు వరం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట
Read Moreవరికి తెగులు.. రైతుల దిగులు .. ఒకే ఊరిలో 300 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు
మెదక్, కొల్చారం, వెలుగు: చేతికందే దశలో ఉన్న వరి పైరుకు తెగుళ్లు సోకడంతో రైతులు దిగులు చెందుతున్నారు. యాసంగి సీజన్లో జిల్లా వ్యాప్తంగా 2.46 లక్షల ఎకరా
Read Moreరాజీవ్ యువ వికాసం పక్కాగా అమలు చేయాలి : కలెక్టర్ రాహుల్రాజ్
మెదక్టౌన్, వెలుగు: రాజీవ్ యువ వికాసం పథకాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని కలెక్టర్ రాహుల్రాజ్ అధికారులను ఆదేశించారు. సోమవారం హవేలీ ఘనపూర్ మ
Read Moreభూసేకరణ తిప్పలు .. గందరగోళంగా ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ
పలుచోట్ల అభ్యంతరం తెలుపుతున్న రైతులు భూమికి భూమి కావాలని డిమాండ్ సిద్దిపేట/కోహెడ, వెలుగు: హుస్నాబాద్ నియోజకవర్గంలో టీజీఐఐసీ ఏర్పాటు చేస్తున
Read Moreమెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సన్నద్ధం .. 480 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగిలో జిల్లాలో 2.46 లక్షల ఎకరాల్లో వరి సాగు మెదక్, వెలుగు: యాసంగి 2024 –-25 సీజన్ వరి ధాన్యం కొనుగోలుకు అధికార యంత్రాంగం ఏర్పాట
Read Moreఉద్యాన రైతులకు అండగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
మేలైన వంగడాల రూపకల్పన ప్రత్యామ్నాయ వ్యవసాయానికి సహకారం అందుబాటులో పలు రకాల మొక్కలు సిద్దిపేట/ములుగు, వెలుగు: ఉద్యాన పంటలు సాగు చేస్తు
Read Moreకొడుకును కనేందుకు బాలికతో రెండో పెండ్లి .. కాంట్రియాల తండాలో విచారణ చేపట్టిన అధికారులు
రామాయంపేట, వెలుగు: కొడుకును కనేందుకు బాలికను రెండో పెండ్లి చేసుకోగా.. ఇది కాస్త బయటకు తెలియడంతో అధికారులు వెళ్లి విచారణ చేపట్టారు. వివరాల్లోకి వ
Read Moreనారింజ రంగు మారుతోంది .. కలుషిత జలాలతో ప్రాజెక్ట్ కు పొంచి ఉన్న ముప్పు
అందులోకి సమీప ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు పూర్తి ఆయకట్టుకు సాగునీరందించలేని పరిస్థితి నీటిని టెస్ట్ చేసి కాలుష్య వ్యర్థాలను నిర్మూలించాల
Read Moreపొట్టకూటి కోసం వచ్చి.. బావిలో పడి ఇద్దరు వలస కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పైడిగుమ్మల్ లో విషాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం వచ్చిన ఇద్దరు వలస కార్మికులు బావిలో పడిపోయి చనిపోయారు. స్థాన
Read Moreమెదక్ జిల్లా : సారూ పెన్షన్ డబ్బులు ఇప్పించండి!
నర్సాపూర్, వెలుగు : నర్సాపూర్ మున్సిపాలిటీలోని వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమకు పింఛన్ రావడంలేదని మూడు రోజులుగా పోస్ట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నార
Read Moreరామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలి : జయరాజ్
సంగారెడ్డి టౌన్, వెలుగు: పేదల భూములు కబ్జా చేసిన రామోజీ ఫిలిం సిటీ యాజమాన్యంపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్
Read More












