
Medak
సంగారెడ్డి జిల్లా ఝరాసంగంలో ఘటన
ఝరాసంగం, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఎస్సై నరేశ్&
Read Moreరచ్చ రచ్చ .. ఇందిరమ్మ కమిటీల ఎంపికపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లొల్లి
వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తగ్గని కాంగ్రెస్ శ్రేణులు తలలు పట్టుకుంటున్న ఆఫీసర్లు సంగారెడ్డి, వెలుగు: ఇందిరమ్మ ఇళ్ల అర్హుల
Read Moreముగిసిన రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ
గద్వాల టౌన్, వెలుగు : గద్వాల జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీ గురువారం ముగిసింది.
Read Moreసంగారెడ్డిలో 40 కిలోల గంజాయి స్వాధీనం
సంగారెడ్డి టౌన్, వెలుగు : అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయిని సంగారెడ్డి జిల్లా మన్నూరు పోలీసులు పట్టుకున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ
Read Moreశివ్వంపేట మండలంలో రోడ్డు పని ఆలస్యం ప్రమాదానికి కారణమా..!
ఏడుగురు చనిపోయాక సూచిక బోర్డు ఏర్పాటు మెదక్, శివ్వంపేట, వెలుగు: మండలంలోని ఉసిరికపల్లి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడ
Read Moreరాడార్ స్టేషన్ తో దామగుండంలో ఉపాధి:ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వికారాబాద్, వెలుగు : ప్రతిష్టాత్మకమైన ‘నేవి రాడార్ స్టేషన్ ప్రాజెక్టు’ కు
Read Moreభేషజాలు వద్దు.. అందరిని కలుపుకోని పోవాలె: టీపీసీసీ చీఫ్
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఊరుకునేది లేదు ఇంచార్జిలు అందరిని కలుపుకోని పోవాలె ఉమ్మడి మెదక్జిల్లా నాయకులకు టీపీసీసీ చీఫ్వార్నింగ్ హైదర
Read Moreకలుషిత నీరు తాగి ఇద్దరు మృతి
50 మందికి పైగా అస్వస్థత తాగునీటి బావిలో చనిపోయిన కుక్క సంగారెడ్డి జిల్లా సంజీవరావు పేటలో ఘటన సంగారెడ్డి/నారాయణఖేడ్, వెలుగు: కలుషిత నీరు తా
Read Moreవిద్యకు ఫస్ట్ ప్రియారిటీ : మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ,వెలుగు: ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్స్కూల్నిర్మాణాన్ని వచ్చే అకాడమిక్ ఇయర్వరకు పూర్తి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవార
Read Moreచెక్కుల పంపిణీలో ఉద్రిక్తత .. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
వెల్దుర్తి, వెలుగు: మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. వెల్దుర్తి, మాసాయిపేట మండలాల్ల
Read Moreరోగులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. శుక్రవారం ఆయన మండలంలోని పోడ్చక్పల
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేతలకు పిలుపునిచ్చారు. విజయం సాధించేందుకు చేపట్టాల్
Read Moreగుగ్గిళ్లలో నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రికి వినతి
బెజ్జంకి,వెలుగు : మండలంలోని గుగ్గిళ్లలో పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి సుభాష్ ఆధ్వర్యంలో కే
Read More