mgm
కరోనాతో వరంగల్ ఎంజీఎం డాక్టర్ మృతి
వరంగల్: ఎంజీఎం డాక్టర్ పసునూరి శోభారాణి (40) కరోనాతో మృతి చెందారు. డాక్టర్ శోభారాణి ఏడాదిన్నరగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా
Read Moreఎంజీఎంలో చావులకు ప్రైవేట్ హాస్పిటల్సే కారణం
వరంగల్ రూరల్, వెలుగు: వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో కరోనా చావులకు అక్కడి డాక్టర్లే కారణమనే ప్రచారం తప్పని.. ప్రైవేట్ హాస్పిటల్స్లో &n
Read Moreఎంజీఎంలో మరణాలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవం
వరంగల్ ఎంజీఎంలో మరణాలు ఎక్కువగా ఉన్న మాట వాస్తవమేనన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. సీరియస్ అయ్యాక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఎక్కువ మంది వస్తు
Read Moreఎంజీఎంలో వెంటిలేటర్ పనిచేయక.. కరోనా పేషెంట్ మృతి
పవర్ కట్.. మొరాయించిన జనరేటర్ ముందే తెలిసినా ఏర్పాట్లు చేయని సిబ్బంది టెక్నికల్ ప్రాబ్లంతోనే మృతి: ఎంజీఎం సూపరింటెండెంట్ వరంగల
Read Moreఆస్పత్రిలో రోగి బంధువుల సెల్ ఫోన్లు చోరీ
వరంగల్ అర్బన్: పేద రోగులకు వైద్యం చేసి స్వస్థత చేకూర్చే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొన్ని రోజులుగా చిల్లర దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. అదమరచి ఉ
Read Moreఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రి గేట్ వద్ద వదిలేసింది
కన్న తల్లి కసాయి తల్లిగా మారింది. నవ మాసాలు మోసిన తల్లి ఆడపిల్ల పుట్టిందని ఆస్పత్రి వద్ద వదిలేసి వెళ్లిపోయింది. ఈ ఘటన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో జరిగిం
Read Moreఆపరేషన్ చేసిన్రు..కడుపులో కత్తెర మరిచిన్రు
వరంగల్, వెలుగు: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి ట్రీట్మెంట్ కోసం వచ్చిన పేషెంట్కడుపులోనే కత్తెర మరచిపోయిన ఘటన బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. దీంతో బాధి
Read Moreవరంగల్ లో.. ఏనీ టైమ్ కరోనా టెస్టులు
ఎంజీఎం సూరింటెడెంట్ నాగార్జునరెడ్డి వరంగల్ అర్బన్ : వరంగల్ వాసులకు శుభవార్త.. కోవిడ్ టెస్టుల కోసం ఎదురు చూపులు అవసరం లేకుండా 24 గంటలు పరీక్షలు చేసేంద
Read Moreఎంజీఎంలో వైద్య సేవలు బాగున్నాయి: ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఎంజీఎంలో వైద్య సేవలు బాగున్నాయన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఎంజీఎంలో ఆక్సిజన్ వసతి, అధునాతన వెంటిలేటర్లు అందుబాటులో
Read More‘సూపర్ స్పెషాలిటీ’ మరింత లేట్
పీఎంఎస్ఎస్వై బిల్డింగ్ లో కరోనా ట్రీట్ మెంట్ కు ఏర్పాట్లు 250 బెడ్లతో ప్రణాళికలు ఎక్విప్మెంట్ ఫిట్ చేయక ఇబ్బందులు ప్రత్యామ్నాయంగా ఎంజీఎంలోనే బెడ్ల పెం
Read Moreఆగస్టు 15న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ నిరసన తెలియజేస్తా: సీపీఐ నేత నారాయణ
వరంగల్ అర్బన్: ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ రోజున మన దేశ రాజ్యాంగాన్ని.. రక్షించండి….ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ.. నిరసనలు వ్యక్తం చేస్తానని సీపీ
Read More