missing

శాబ్దులపురంలో తండ్రీకొడుకు డెడ్ బాడీలు లభ్యం

స్నానం చేసేందుకు ఎమ్మార్పీ కాలువలోకి దిగి గల్లంతు నల్గొండ అర్బన్, వెలుగు : ఏమ్మార్పీ ప్రధాన కాలువ లో గల్లంతైన తండ్రీకొడుకుల మృతదేహాలు ఆదివారం

Read More

సోమిని ప్రాణహిత నదిలో దొరికిన ఇద్దరి డెడ్‌‌‌‌బాడీలు

శనివారం గల్లంతైన ముగ్గురు యువకులు మరొకరి కోసం గజ ఈతగాళ్ల గాలింపు కాగజ్‌‌‌‌నగర్‌‌‌‌, వెలుగు : కుమ్రంభ

Read More

సోషల్ వెల్ఫేర్ హాస్టల్ లో నలుగురు విద్యార్థుల మిస్సింగ్

నిర్మల్ జిల్లా: భైంసా సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో నలుగురు విద్యార్థులు అదృశ్యమైయ్యారు. అక్టోబర్ 22న చరణ్, రాకేష్, కేశవ్, ఈశ్వర్ అనే విద్యార్థులు

Read More

హాస్టల్ కిటికీ గ్రిల్స్ తొలగించి : పారిపోయిన ఇద్దరు విద్యార్థులు

హైదరాబాద్ లోని వనస్థలిపురం రవీంద్రభారతి రెసిడెన్షియల్ స్కూల్‌లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యమైయ్యారు. విద్యార్థులు అక్టోబర్ 20న రాత్రి హాస్టల్ కిటిక

Read More

సాగర్ కెనాల్​లో ముగ్గురు గల్లంతు

ఒకరి డెడ్ బాడీ లభ్యం  ఖమ్మం రూరల్​, వెలుగు : రిమాండ్ ఖైదీని చూసేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు సాగర్ కెనాల్​లో గల్లంతవగా.. ఒకరు మృతి చెం

Read More

తప్పిపోయిన బాలుడు.. తల్లిదండ్రులకు అప్పగింత

సిద్దిపేట రూరల్, వెలుగు: ఆర్టీసీ బస్సులో నుంచి తప్పిపోయిన బాలుడిని అతడి తల్లిదండ్రులకు సిద్ధిపేట పోలీసులు అప్పగించారు.  కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర

Read More

గురుకులం నుంచి ముగ్గురు స్టూడెంట్లు అదృశ్యం

రెండు రోజుల కింద కనిపించకుండా పోయిన విద్యార్థులు పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమ

Read More

కళ తప్పిన కొత్తచెరువు పార్క్‌‌‌‌

రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కొత్తచెరువు పార్క్‌‌‌‌ కళ తప్పింది. మున్సిపల్ పాలకవర్గం, అధికారుల  నిర్

Read More

హైదరాబాద్లో ముగ్గురు మిస్సింగ్

మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తప్పిపోయిన ఘటన మంగళ్ హాట్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై అస్లాం వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ న్య

Read More

న్యూచిటోస్ ఎయిర్​పోర్టులో కత్తెర కనిపించట్లేదని.. 36 విమానాలు రద్దు

టోక్యో: జపాన్​లోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్​పోర్టులో ఓ కత్తెర కనిపించకుండా పోయినందుకు 36 విమానాలు రద్దయ్యాయి. 200లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయ

Read More

వైరా నదిలో యువకుడు గల్లంతు

మధిర, వెలుగు :  వైరా నదిలో చేపలవేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  ఖమ్మం జిల్లా  మధిర

Read More

బోధన్​లో అదృశ్యమైన విద్యార్థి తిరుపతిలో ప్రత్యక్షం

బోధన్​,వెలుగు: బోధన్​ పట్టణంలోని ఇందూర్​ స్కూల్లోని 8వ తరగతి విద్యార్థి బి.సాయిరాం జులై 26న స్కూల్​ నుంచి అదృశ్యమై సోమవారం తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు.

Read More

అధిక వడ్డీ ఇస్తానని .. రూ. కోటిన్నరతో పరార్‌‌

నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు మెట్‌‌పల్లి, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి గ్రామస్తుల నుంచి రూ. కోటిన్నర వసూలు

Read More