
missing
సాగర్ కెనాల్లో ముగ్గురు గల్లంతు
ఒకరి డెడ్ బాడీ లభ్యం ఖమ్మం రూరల్, వెలుగు : రిమాండ్ ఖైదీని చూసేందుకు వెళ్లిన నలుగురు వ్యక్తులు సాగర్ కెనాల్లో గల్లంతవగా.. ఒకరు మృతి చెం
Read Moreతప్పిపోయిన బాలుడు.. తల్లిదండ్రులకు అప్పగింత
సిద్దిపేట రూరల్, వెలుగు: ఆర్టీసీ బస్సులో నుంచి తప్పిపోయిన బాలుడిని అతడి తల్లిదండ్రులకు సిద్ధిపేట పోలీసులు అప్పగించారు. కంట్రోల్ రూమ్ ఇన్స్పెక్టర
Read Moreగురుకులం నుంచి ముగ్గురు స్టూడెంట్లు అదృశ్యం
రెండు రోజుల కింద కనిపించకుండా పోయిన విద్యార్థులు పాఠశాల ఎదుట విద్యార్థి సంఘాల ధర్నా దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమ
Read Moreకళ తప్పిన కొత్తచెరువు పార్క్
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కొత్తచెరువు పార్క్ కళ తప్పింది. మున్సిపల్ పాలకవర్గం, అధికారుల నిర్
Read Moreహైదరాబాద్లో ముగ్గురు మిస్సింగ్
మెహిదీపట్నం, వెలుగు: ఇంటి నుంచి బయటకు వెళ్లిన విద్యార్థి తప్పిపోయిన ఘటన మంగళ్ హాట్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై అస్లాం వివరాల ప్రకారం.. మంగళ్ హాట్ న్య
Read Moreన్యూచిటోస్ ఎయిర్పోర్టులో కత్తెర కనిపించట్లేదని.. 36 విమానాలు రద్దు
టోక్యో: జపాన్లోని అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్టులో ఓ కత్తెర కనిపించకుండా పోయినందుకు 36 విమానాలు రద్దయ్యాయి. 200లకు పైగా విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయ
Read Moreవైరా నదిలో యువకుడు గల్లంతు
మధిర, వెలుగు : వైరా నదిలో చేపలవేటకు వెళ్లిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా మధిర
Read Moreబోధన్లో అదృశ్యమైన విద్యార్థి తిరుపతిలో ప్రత్యక్షం
బోధన్,వెలుగు: బోధన్ పట్టణంలోని ఇందూర్ స్కూల్లోని 8వ తరగతి విద్యార్థి బి.సాయిరాం జులై 26న స్కూల్ నుంచి అదృశ్యమై సోమవారం తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు.
Read Moreఅధిక వడ్డీ ఇస్తానని .. రూ. కోటిన్నరతో పరార్
నిందితుడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు మెట్పల్లి, వెలుగు: అధిక వడ్డీ ఇస్తానని ఆశ చూపించి గ్రామస్తుల నుంచి రూ. కోటిన్నర వసూలు
Read Moreఒమన్లో నౌక ప్రమాదం..13 మంది భారతీయులు మిస్సింగ్
ఒమన్లో నౌక ప్రమాదం జరిగింది. యెమెన్ లోని అడెన్ పోర్ట్ కు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఒమన్ తీరంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో మొత్తం 16 నౌక సిబ్బ
Read Moreమెడికల్ చెకప్ కు వెళ్లి.. రెండ్రోజుల పాటు ఆస్పత్రి లిఫ్ట్లోనే..
మెడికల్ చెకప్ కోసం వెళ్లి ఇరుక్కుపోయిన వ్యక్తి కేరళ రాజధాని తిరువనంతపురంలో ఘటన తిరువనంతపురం : అనారోగ్యంతో ఆస్పత్రికి వెళ్ల
Read Moreకేదార్నాథ్లో భారీ స్కాం.. 228 కేజీల గోల్డ్ మిస్సింగ్ : జ్యోతిర్మఠ శంకరాచార్య
కేదార్నాథ్లో భారీ గోల్డ్ స్కాం జరిగిందని జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి అన్నారు. కేదార్&zwnj
Read Moreఅందరూ చూస్తుండగానే జలపాతంలో కొట్టుకుపోయాడు
ప్రతి ఒక్కరూ వర్షాకాలంలో అందమైన జలపాతాలను చూడాలని కోరుకుంటారు కానీ అలాంటి ప్రదేశాలను సందర్శించేటప్పుడు ముందుగా మీ భద్రత, మీ కుటుంబ భద్రత గురించి జాగ్ర
Read More