
missing
నా భార్య శ్వేత.. నా వల్ల చనిపోలేదు... విశాఖ బీచ్ లో యువతి డెడ్ బాడీ
విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. యువతి అర్ధనగ్నంగా ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే
Read Moreహై కోర్టుకు ‘ధర్మపురి’ కీలక డాక్యుమెంట్లు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా వీఆర్కే కాలేజీలోని ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ నుంచి 17 గంటల పాటు సేకరించిన కీలక డాక్యుమెంట్లు సోమవారం హైకోర్టుకు
Read Moreపరారీలో ఉన్న దొంగను పట్టించిన బంగారు పళ్లు
15 ఏళ్లుగా పరారీలో ఉన్న ఓ వ్యక్తిని అతని నోట్లోని బంగారు పూత పూసిన పళ్లు పట్టించాయి. ఎల్ఐసీ ఏజెంట్గా పనిచేసే ప్రవీణ్ అశుభ జడేజా.. 200
Read Moreజగిత్యాల జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం
జగిత్యాల జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం కలకలం రేపుతోంది. మల్యాలకు చెందిన అలేఖ్య అనే మహిళ తన నాలుగేళ్ల కూతురితో అదృశ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకున
Read Moreఅల్వాల్ లో అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభ్యం
అల్వాల్ లో అదృశ్యమైన విద్యార్థిని ఆచూకీ లభించడంలో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. వెస్ట్ వెంకటాపురంలోని రోజరీ హైస్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్
Read Moreఫిలిప్పీన్స్లో వరదలు.. 17కు చేరిన మృతుల సంఖ్య
46వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు మనీలా : ఫిలిప్పీన్స్లో భారీ వర్షాలకు తోడు వరదలు ముంచెత్తడంతో జనం చాలా ఇబ్బందులు పడుతున్నారు.
Read Moreమునిగిన థాయ్ యుద్ధనౌక, 31 మంది గల్లంతు
బలమైన ఈదురు గాలులే కారణం కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ బ్యాంకాక్: గల్ఫ్ ఆఫ్ థాయ్లాండ్లో యుద్ధనౌక ప్రమాదవశాత్తు నీట మునిగిం
Read Moreకృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు
విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక
Read Moreబాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత
మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్
Read Moreనా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు
పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని జవహార్ నగర్ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాపను తమకు చూపించకుండానే ఆస్పత్రికి తరలించారని ఆవేదన వ్యక్
Read Moreమలేషియాలో విరిగిపడ్డ కొండచరియలు..ఇద్దరు మృతి, 51మంది గల్లంతు
మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని క్యాంప్సైట్లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు మలేషియా వెల్లడించింది. స్థానిక
Read Moreఅమెరికాలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ విద్యార్థులు
అమెరికాలో ఘోరం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ ఆగస్టు నెలలో ఉన్నత చదువుల కోసం అమెరిక
Read Moreకుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 60 మంది మృతి
గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతిచెందిన
Read More