missing

కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఐదుగురు విద్యార్థుల గల్లంతు

విజయవాడ : కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. యనమలకుదురు సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈతకు దిగి గల్లంతైన ఐదుగురు విద్యార్థుల్లో ఒక

Read More

బాలిక మృతి ఘటనపై దమ్మాయిగూడలో ఉద్రిక్తత

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. దమ్మాయిగూడ చెరువులో బాలిక మృతదేహం లభ్

Read More

నా బిడ్డ చనిపోయినంక దెవులాడిండ్రు:చిన్నారి తల్లిదండ్రులు

పోలీసుల నిర్లక్ష్యం వల్లే తమ పాప చనిపోయిందని జవహార్ నగర్ చిన్నారి తల్లిదండ్రులు ఆరోపించారు. పాపను తమకు చూపించకుండానే ఆస్పత్రికి తరలించారని ఆవేదన వ్యక్

Read More

మలేషియాలో విరిగిపడ్డ కొండచరియలు..ఇద్దరు మృతి, 51మంది గల్లంతు

మలేషియా రాజధాని కౌలాలంపూర్ శివార్లలోని క్యాంప్‌సైట్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు వ్యక్తులు చనిపోయినట్లు మలేషియా వెల్లడించింది. స్థానిక

Read More

అమెరికాలో ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ విద్యార్థులు

అమెరికాలో ఘోరం జరిగింది. చెరువులో ఈతకు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. హనుమకొండకు చెందిన ఉత్తేజ్ ఆగస్టు నెలలో ఉన్నత చదువుల కోసం అమెరిక

Read More

కుప్పకూలిన కేబుల్ బ్రిడ్జి.. 60 మంది మృతి

గుజరాత్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇవాళ సాయంత్రం మోర్బి జిల్లాలోని మచ్చు నదిపై కేబుల్ బ్రిడ్జి కుప్పకూలిన ఘటనలో దాదాపు 60 మంది మృతిచెందిన

Read More

మహారాష్ట్రలో సెప్టిక్ ట్యాంక్ ను క్లీన్ చేస్తూ ఇద్దరు కార్మికులు మృతి

మహారాష్ట్రలోని పూణేలో సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ఇద్దరు పారిశుధ్య కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు గల్లంతయ్యారు. హౌసింగ్ సొసైటీలోని సెప్టిక్

Read More

దుర్గా నిమజ్జనం చేస్తుండగా పోటెత్తిన వరద.. 8 మంది మృతి

దుర్గా మాత నిమజ్జనోత్సవ వేళ అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా పరిధిలో ఉన్న  మాల్ నదిలో వందలాది మంది భక్తులు దుర్గామాత

Read More

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో బాలుడి కిడ్నాప్ కలకలం

రెండు గంటల్లోనే  కిడ్నాపర్ పట్టివేత బాలుడిని సురక్షితంగా తల్లి వద్దకు చేర్చిన పోలీసులు హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఏడాది

Read More

వ్యభిచారానికి ఒప్పుకోలేదని..

19న రిసెప్షనిస్టు మిస్సింగ్.. డెడ్‌బాడీ వెలికితీత రిసార్డ్‌ ఓనర్ సహా ముగ్గురు అరెస్టు హరిద్వార్/డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌ల

Read More

తల్లి సహా ఇద్దరు పిల్లలు గల్లంతు

జడ్చర్ల టౌన్, వెలుగు: ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి సహా ఇద్దరు పిల్లలు గల్లంతు కాగా, మరో చిన్నారి ప్రాణాలతో బయటపడింద

Read More

హాల్ టికెట్ తెచ్చుకుంటానని వెళ్లి తిరిగి రాలె

శంషాబాద్/ ఉప్పల్/గండిపేట, వెలుగు: ఎంసెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ తెచ్చుకుంటానని ఇంటర్నెట్ సెంటర్‌‌‌‌కు వెళ్లిన విద్యార్థిని మిస్సింగ్

Read More

హిమాచల్లో వరద..ఆరుగురు గల్లంతు

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. విరిగిపడ్డ కొండ చరియలు పిడుగులు పడి కొన్ని ఇళ్లు ధ్వంసం సిమ్లాలో ఆరెంజ్ అలెర్ట్ జారీ హిమాచల్ ప్రదే

Read More