MP Arvind

పంటనష్టం కింద రైతులకు ఎకరానికి రూ.50వేలు ఇయ్యాలె : ఎంపీ అర్వింద్

రైతులకు పంట నష్టం పరిహారంపై ఇంతకుమునుపు చాలా సార్లు లేఖలు రాశామని, ఈ సారి కూడా రాశామని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ చెప్పారు. కానీ ఆ లేఖలపై సీఎం కేసీ

Read More

కేసీఆర్ రాజీనామా చేసి ఎన్నికలకు పోవాలె: ఎంపీ అర్వింద్

మార్చి 11న జరిగిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చిందని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఈ చిత్తశుద్ధి రాష్

Read More

కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నయి: ఎంపీ అర్వింద్

రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ ఎంపీ ఆర్వింద్ ఆరోపించారు. కాలనీల్లో కుక్కలు, ఆస్పత్రుల్లో ఎలుకలు స్వైర

Read More

రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే రైల్వే పనులు పెండింగ్ : ఎంపీ అర్వింద్

కేంద్రం నిధులిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. గోవింద్ పేట రైల్వే ఓవర

Read More

బోగ శ్రావణిని పరామర్శించిన ఎంపీ అర్వింద్

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి ఆత్మాభిమానం కోసం రాజీనామా చేసిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇ

Read More

కేసీఆర్ చిల్లర రాజకీయాలు చేస్తుండు: బండి సంజయ్

కేసీఆర్ కుటుంబం తెలంగాణకు రాజు లెక్క వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్ర గవర్నర్‭ను బద్నాం చేస్తున్నారని.. అసెంబ్

Read More

Arvind : ముందస్తుకు పోతే సిరిసిల్లలో కేటీఆర్ కూడా ఔట్

ఇందూర్ ప్రజలను సీఎం కేసీఆర్ చిన్నచూపు చూస్తున్నారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ ఆరోపించారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ గుర్తుకు రాలేదు కాని తిలక్ గార్డ

Read More

ముస్లింలను అధికంగా దోచుకుంది బీఆర్ఎస్ నేతలే : ఎంపీ అర్వింద్

డబుల్ బెడ్ రూంల నినాదం కేవలం కేసీఆర్ మాయ అని ఎంపీ అర్వింద్ అన్నారు. బీఆరెస్ ప్రభుత్వం ఇల్లు కట్టిస్తదన్న ఆశను ప్రజలు ఇక వదులుకోవాల్సిందేనని చెప్ప

Read More

అధికారమే లక్ష్యంగా నాయకులు పనిచేయాలె : సునీల్ బన్సల్

రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలకు పదను పెడుతోంది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ బన్సల్ రాష్ట్

Read More

అంతర్జాతీయ స్థాయిలో రాణించాలె : రేవంత్ రెడ్డి

కులమతాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించేందుకు హింద్ కేసరి ఓ గొప్ప వేదిక అని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో హింద్ కేసరి ప

Read More

బీఆర్ఎస్,కాంగ్రెస్ నుంచి 100 మంది బీజేపీలో చేరారు:ఎంపీ అర్వింద్

జగిత్యాల జిల్లాలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. సర్పంచుల నుంచి కార్యకర్తల వరకు కమలం పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారు. తాజాగా ఎంపీ ధర్మపురి

Read More

ప్రధాని మోడీతో ఎంపీ అర్వింద్ భేటీ..రాష్ట్ర రాజకీయాలపై చర్చ

తనపై జరిగిన దాడిని ప్రధాని మోడీ అడిగి తెలుసుకున్నారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఇవాళ ఆయన ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఎంపీ

Read More

డ్రగ్స్ టెస్టుపై కేటీఆర్ వ్యాఖ్యలకు ఎంపీ అర్వింద్ కౌంటర్

డ్రగ్స్ టెస్టు పై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. డ్రగ్స్ టెస్టు ప్రస్తావన కేటీఆరే ముందు తీసుకువచ్చారని అర్వ

Read More