
NIzamabad
నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి : కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు: వినాయక నిమజ్జన ఏర్పాట్లను పకడ్బందిగా చేపట్టాలని ఆఫీసర్లకు కలెక్టర్ ఆశిశ్ సంగ్వాన్ ఆదేశించారు. బుధవారం జిల్లా
Read Moreపారదర్శకంగా ఓటర్ లిస్టు : కలెక్టర్ రాజీవ్గాంధీ
నిజామాబాద్, వెలుగు: తప్పులులేకుండా పారదర్శకంగా ఓటర్ లిస్టు రూపొందించేందుకు పొలిటికల్ పార్టీలు సహకరించాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు కోరారు.
Read Moreచెరువుల రక్షణకు‘నిడ్రా’ అవసరం
మేధావుల సంఘం చైర్మన్ డాక్టర్ కేశవులు నిజామాబాద్, వెలుగు: జిల్లాలోని చెరువులు, కుంటలు, వాగులు, పార్కు భూములు కాపాడడానికి హైడ్రా తరహాలో 'ని
Read Moreరాష్ట్రంలో ఎయిర్పోర్టుల నిర్మాణంపై..
త్వరలో కేంద్రానికి రిపోర్ట్ రెడీ చేస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు హైదరాబాద్, వెలుగు: వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో ఎయిర్ పోర్టులు నిర్మించే అంశ
Read Moreపోస్టుల కోసం పోటాపోటీ
పదవుల కోసం పంతం పడుతున్న లీడర్లు ఏకాభిప్రాయం కోసం ముఖ్య నేతల కసరత్తు పదవులు దక్కించుకోడానికి ఆశావాహుల పైరవీలు కాంగ్రెస్ పెద్దల చెంతకు పంచాయి
Read Moreగణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై సమీక్ష : కలెక్టర్ రాజీవ్ గాంధీ
నిజామాబాద్, వెలుగు: వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పలు శాఖల ఆఫీసర్లతో
Read Moreఅన్ని గ్రామాల్లో సివిల్ రైట్స్ డే నిర్వహించాలి : బక్కి వెంకటయ్య
కామారెడ్డి, వెలుగు: జిల్లాలోని అన్ని గ్రామాల్లో సివిల్ రైట్స్ డేని ప్రతీనెల నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్చైర్మన్ బక్కి వెంకటయ్య అన
Read Moreట్రెండ్కు తగ్గ యూనిట్ల ఏర్పాటు మహిళా సంఘాల ఆర్థికాభివృద్ధి
మహిళా సంఘాలకు రుణాలు కాలానికి అనుగుణమైన ఉత్పత్తుల తయారీ పెరటి కోళ్లు, గేదెల పెంపకం, మిల్లెట్స్ ఉత్పత్తులపై ఫోకస్
Read Moreపరవళ్లు తొక్కుతోన్న కృష్ణమ్మ.. నాగార్జున సాగర్ 20 గేట్లు ఎత్తివేత
హాలియా, వెలుగు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి వరద ప్రవాహం క
Read Moreపిచ్చి కుక్క దాడి.. 10 మందికి గాయాలు
నిజామాబాద్ జిల్లా నందిపేటలో ఘటన నందిపేట, వెలుగు: ఓ పిచ్చి కుక్క పది మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంద
Read Moreరిజర్వాయర్లు ఫుల్ పంటలకు భరోసా
సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం పది రోజుల పాటు ఏకదాటి వర్షాలు జిల్లాలో ఖరీఫ్ సాగుకు పక్కా భరోసా సాగు ఆరంభంలో తక్కువ వర్షపాతం నమోదైనా,
Read Moreశ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు గల్లంతు
నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు..అయితే వారిలో ఒకరు అతికష్టం మీద ఒడ్డుకు చేరుకు న్నారు.
Read Moreఅన్నదమ్ముల మధ్య గొడవ.. వదినను చంపిన మరిది
భిక్కనూరు, వెలుగు: భూమిని అమ్మే విషయంలో అన్నదమ్ముల కుటుంబాల మధ్య గొడవ తలెత్తింది. దీంతో ఓ వ్యక్తి తన అన్న భార్యపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన
Read More