occasion
రాఖీ పండుగ ఆఫర్.. ఆ రెండ్రోజులు బస్సు ఎక్కే మహిళలకు గిఫ్ట్లు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళలకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆగస్ట్ 30, 31న బస్సుల్లో ఎక్కే మహిళలకు లక్కీ డ్రా ప్రకటించింది. ఈ లక్కీ డ్రా
Read Moreరేపటి నుంచి శ్రావణం వేడుకలు.. రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
వేములవాడ, వెలుగు: శ్రావణ మాసం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో నెల రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మహిళ
Read Moreజాతీయ పతాకానికి అవమానం..తలకిందులుగా ఎగుర వేశారు
పిట్లం, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండలంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మంగళవారం తహసీల్దార్ఆఫీసులో తహసీల్దార్ రామ్మోహన్రావు
Read Moreమల్లన్నసాగర్ పంప్ హౌజ్ ను .. సందర్శించిన మహారాష్ట్ర రైతులు
తొగుట, వెలుగు : సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని తుక్కపుర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్ ను మహారాష్ట్ర కు చెందిన 120 మంది ర
Read Moreబాలామృతం నాణ్యత పెంచుతాం తెలంగాణ ఫుడ్స్ బృందం వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఫుడ్స్బృం దం రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా మొదటిరోజు శుక్రవారం కైరా
Read Moreమగవాళ్లు వాసెక్టమీ చేయించుకోవాలి : కలెక్టర్పమేలా సత్పతి
కలెక్టర్ పమేలా సత్పతి యాదాద్రి, వెలుగు : మగవాళ్లు వాసెక్టమీ చేయించుకోవాలని కలెక్టర్పమేలా సత్పతి సూచించారు. మంగళవారం కలెక్టరేట్&z
Read Moreసిద్ధులగుట్టపై కుంకుమార్చన, లక్ష గాజులతో పూజ
ఆర్మూర్, వెలుగు : ఆషాడమాసం సందర్భంగా ఆర్మూర్టౌన్లోని నవనాథ సిద్ధులగుట్టను సోమవారం అధిక సంఖ్యలో భక్తులు సందర్శించారు. గుట్టపై ఉన్న శివాలయాన్ని లక్షగా
Read Moreమంత్రి పుట్టినరోజు సందర్భంగా నెల రోజులు ఆటల పోటీలు
నిర్వహణకు 124 మంది పీఈటీలకు డ్యూటీలు అధికారికంగా ఆదేశాలు జారీ చేసిన డీఈఓ ఆఫీసర్ల తీరుపై వెల్లువెత్తుతున్న విమర్శలు ఇప్పటికే యువతక
Read Moreగృహలక్ష్మి నిబంధనలు సడలించాలి: రాష్ట్ర కన్వీనర్ వీరయ్య
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: గృహలక్ష్మి నిబంధనలను సడలించాలని తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర కన్వీనర్ వీరయ్య డిమాండ్ చేశారు. మంగళవా
Read Moreసిద్దిపేటలో ఐటీ టవర్ రెడీ.. వెయ్యి మందికి జాబ్స్
సిద్దిపేట, వెలుగు: మెట్రో నగరాలకే పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లాలకు విస్తరించి స్థానికులకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా సిద్దిపేటలో ఏర్పా
Read Moreసువెన్ ఫార్మా కంపెనీ సీజ్ చేయాలి..ప్రజాపంథా నాయకుల ధర్నా
సూర్యాపేట వెలుగు: సువెన్ ఫార్మా కంపెనీని సీజ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధ
Read Moreదేశ వ్యాప్తంగా కరీంనగర్ పోలీసులకు ప్రత్యేకత ఉంది: గంగుల
ఒకప్పుడు కల్లోల జిల్లాగా పేరున్న కరీంనగర్ జిల్లా నేడు శాంతిభద్రతల పరిరక్షణలో ముందుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. శాంతి భద్రతల పరిరక్షణలో కరీంనగర్ పోలీ
Read Moreజనజీవన చైతన్యమే కవిత్వం..భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి
వనపర్తి, వెలుగు: జన చైతన్యం కోసమే కవిత్వం అని తెలంగాణ రాష్ట్ర అధికార భాష సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి తెలిపారు. తెలంగాణ సాహితీ, ప్రజానాట్యమ
Read More