జాతీయ పతాకానికి అవమానం..తలకిందులుగా ఎగుర వేశారు

జాతీయ పతాకానికి అవమానం..తలకిందులుగా ఎగుర వేశారు

పిట్లం, వెలుగు : స్వాతంత్ర్య దినోత్సవం  సందర్భంగా మండలంలో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. మంగళవారం తహసీల్దార్​ఆఫీసులో తహసీల్దార్​ రామ్మోహన్​రావు జెండాను తలకిందులుగా ఎగుర వేశారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు గమనించి జెండాను దించి సరిచేసి ఎగుర  చేశారు.  ఆఫీసర్ల తీరుపై విమర్శలు వచ్చాయి.