Opening

తెలంగాణ సచివాలయం ప్రారంభం.. ఏమంత్రికి ఎక్కడంటే..?

తెలంగాణ కొత్త సచివాలయం ప్రారంభమైంది.   నూతన ఫైళ్లపై సంతకాలు చేసిన అనంతరం మంత్రులకు ఛాంబర్​ లు కేటాయించారు.  మంత్రి హరీష్​ రావు తన ఛాంబర్​ లో

Read More

చాలా మండలాల్లో పూర్తికాని ‘మన ఊరు మన బడి’ పనులు

1,200 బడుల్లో 648 స్కూళ్లే ఓపెనింగ్​కు సిద్ధం ఇయ్యాల్టి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభోత్సవాలు  హైదరాబాద్, వెలుగు: కార్పొరేట్​స్క

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన డీసీసీ బ్యాంక్​ను ఎమ్మెల్యే అరూరి రమేశ్, ఎంపీ పసునూరి దయాకర్, డీసీసీబీ చైర

Read More

మానకొండూరు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్కు నిరసన సెగ

కరీంనగర్ జిల్లా : గద్దపాక గ్రామంలో రేషన్ షాప్ ప్రారంభోత్సవానికి వెళ్లిన మానకొండూరు టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ను అఖిలపక్షం నాయకులు అడ్డు

Read More

బన్సీలాల్​పేట మెట్లబావి ఓపెనింగ్​కు రెడీ

బన్సీలాల్ పేటలోని నాగన్నకుంటగా పిలవబడే మెట్లబావి ఓపెనింగ్​కు రెడీ అయింది. మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్​యాదవ్​ సోమవారం సాయంత్రం ప్రారంభించనున్నా

Read More

రేపు మహబూబ్నగర్లో కేసీఆర్ టూర్ 

మహబూబ్ నగర్: ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు (ఆదివారం) పాలమూరులో పర్యటించనున్నారు. కొత్తగా నిర్మించిన జిల్లా సమీకృత కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించనున్నారు.

Read More

టీఆర్​ఎస్​ బైక్ ర్యాలీలో..పటాకులు పేలి ఒకరు మృతి

ఇద్దరికి స్వల్ప గాయాలు సంగారెడ్డి మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవ ర్యాలీలో ఘటన సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి గవర్నమెంట్​ మెడికల్ కాలేజీ ఓపెనింగ

Read More

పద్మశ్రీ వనజీవి రామయ్య పార్క్ ప్రారంభం

ఖమ్మం: అత్యంత దుర్భరంగా ఉన్న గోళ్లపాడు ఛానల్ ను సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ తెలిపారు. పట్టణంలోని 30వ డివిజన్ లో పద్మశ్

Read More

శ్రీనగర్ హైవేపై మంచు..రెండో రోజు ట్రాఫిక్ నిలిపివేత

జమ్ముకశ్మీర్ లో దట్టంగా మంచు పడుతోంది. శ్రీనగర్ లేహ్ హైవేపై మంచు పేరుకోవడంతో రోడ్డు క్లోజ్ చేశారు.   పూంచ్, రాజోరీ జిల్లాలను కలిపే మొఘల్ రోడ

Read More

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నగామ, వెలుగు: వరి కోతలు షురూ అయినా కొనుగోలు సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కారు చెప్పినా

Read More

అసోం టూర్లో బిజీగా హోంమంత్రి అమిత్ షా

గౌహతి: కాంగ్రెస్ హయాంలో ఈశాన్య రాష్ట్రాలను విచ్ఛిన్నం చేసే కుట్రలు చేశారని హోం మంత్రి అమిత్ షా ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఈశాన్య రాష్ట్రాల్

Read More

ఆదిలాబాద్లో జొన్నల కొనుగోళ్లు ప్రారంభం

ఆదిలాబాద్: కాంగ్రెస్, బీజేపీ నాయకులు రైతులతో రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే జోగురామన్న మండిపడ్డారు. ధాన్యం కొనకుండ కేంద్రం రైతులను ఆగం చేస్తుందని చెప

Read More