Opening
‘ధరణి‘ ఓపెన్ కోసం గంటన్నర వెయిట్ చేసిన సీఎస్
శంషాబాద్ తహసీల్దార్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ల ఓపెనింగ్ కోసం వెళ్లిన సోమేశ్ సర్వర్ సమస్య రెండు, మూడు రోజుల్లో సర్దుకుంటుందని వివరణ వ్యవస
Read Moreరైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారు
కొడకండ్లలో ప్రారంభోత్సవం చేయనున్న సీఎం కేసీఆర్ వరంగల్: రైతు వేదికల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. కొడకండ్ల మండల కేంద్రంలో ఈ నెల 31న మధ్యాహ్నం 12.30
Read Moreబెంగళూరుపై ముంబై ఘన విజయం
టాప్ ప్లేస్ మరింత పదిలం చేసుకున్న ముంబై ఆల్ రౌండ్ షో తో బెంగళూరుకు చెక్ లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడిన ముంబై ఇండియన్స్.. ఐపీఎల్–13లో దాదాపుగా ప్లే ఆఫ్
Read Moreఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నకిషన్ రెడ్డి
విజయవాడ: విజయదశమిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఏపీ బీజేపీ కార్యాలయ ప్రారంభోత్
Read Moreదసరా రోజున గృహ ప్రవేశాలపై డైలమా
సర్కారు రిజిష్ట్రేషన్లు నిలిపివేయడంతో ఆగిన గృహ ప్రవేశాలు హైదరాబాద్, వెలుగు : దసరా రోజున ఏ పని మొదలుపెట్టినా దిగ్విజయంగా పూర్తవుతుందనేది సెంటిమెంట్. అం
Read Moreథియేటర్లు ఓపెన్ చేస్తాం…సర్కార్ రాయితీలివ్వాలి
సినిమా థియేటర్స్ ఓపెన్ కు అనుమతితో పాటు రాయితీలివ్వాలని కోరింది తెలంగాణ థియేటర్ ఓనర్స్ అసోసియేషన్. థియేటర్లు ప్రారంభించేందుకు సుదర్శన్ థియేటర్ లో తెల
Read Moreపార్కులు తెరిచేందుకు ఇబ్బందేంటి?.సర్కారును ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: కరోనా రూల్స్ను కేంద్రం సడలించిన నేపథ్యంలో పార్కులను తెరిచేందుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింద
Read Moreడాక్టర్లు వస్తలేరు..ఓపీ చూస్తలేరు
హైదరాబాద్, వెలుగు:సూర్యాపేట జిల్లాకు చెందిన బాలింతకు న్యూరో ప్రాబ్లమ్రావడంతో డాక్టర్లు సిటీకి రెఫర్ చేశారు. న్యూరో ఫిజిషియన్ను చూయించేందుకు ఫ్యామిల
Read Moreకొండపోచమ్మ రిజర్వాయర్ రెడీ..త్వరలో ప్రారంభం
సిద్దిపేట, వెలుగు: రైతన్న సాగునీటి కష్టాలు తీర్చే కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభానికి రెడీ అయ్యింది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన ఈ ప్రాజెక్టు
Read Moreకరోనా మృతులు లక్షలోపే ఉండొచ్చు..
వాషింగ్టన్: అమెరికాలో కరోనా వైరస్ మృతుల సంఖ్య లక్షలోపే ఉండవచ్చని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంచనా వేశారు. దేశంలో లాక్ డౌన్ విధించడం వల్లనే లక్షలాది మ
Read More50 మంది కార్మికులు చనిపోతే మౌనంగా ఉండాలా?
వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రభుత్వం 50 మందిని హత్య చేసిందని విమర్శించారు. భవన
Read Moreఉత్సవంలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈనెల 21 న ప్రాజెక్టు దగ్గర శాస్త్రోక్త క్
Read More