paddy purchase

కొనుగోలు కేంద్రాలు వెంటనే పెంచాలి

బోధన్​,వెలుగు: కొన్ని గ్రామాలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షకార్యదర్శులు మటపత

Read More

ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలి ఇలా త్రిపాఠి

కలెక్టర్ ఇలా త్రిపాఠి  నల్గొండ అర్బన్, వెలుగు : యాసంగి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లు సంపూర్ణ సహకారం అందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి క

Read More

ధాన్యం సేకరణకు పకడ్బందీ చర్యలు : అడిషనల్ కలెక్టర్ రాంబాబు

అడిషనల్ కలెక్టర్ రాంబాబు  సూర్యాపేట, వెలుగు : 2024 –-25 -యాసంగి సీజన్ లో ధాన్యం సేకరణకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అడిషనల్ కలెక్

Read More

మిల్లర్లు బ్యాంకు గ్యారంటీ ఇవ్వట్లే.. 47 మిల్లులకు 500 కోట్ల విలువైన 2.10 లక్షల టన్నుల వడ్లు

రూల్స్ ప్రకారం రూ.50 కోట్లు గ్యారంటీ చూపించాలి ఒక్కరే రూ.12 లక్షలు గ్యారెంటీ సంఘం జిల్లా అధ్యక్షుడు సహా.. గ్యారంటీ ఇవ్వకుండా దాట వేస్తున్న మిల్

Read More

వడ్ల కొనుగోళ్ల పై తేమ ఎఫెక్ట్

మబ్బుతో పెరిగిన మాయిశ్చర్.. తగ్గిన కొనుగోళ్లు ఇప్పటి వరకు 37.76 లక్షల టన్నులు సేకరణ రైతుల ఖాతాలకు రూ.7,497 కోట్లు జమ హైదరాబాద్, వెలుగు: రా

Read More

వరి కొనుగోలులోతెలంగాణ దేశంలోనే నంబర్​ వన్​ : ఎమ్మెల్యే మదన్​ మోహన్ రావు

సదాశివనగర్​, వెలుగు : వరి   కొనుగోలులో  రాష్ర్టం నంబర్​వన్​గా నిలిచిందని, సీఎం రేవత్​ రెడ్డి వచ్చిన  తర్వాత రైతు పండుగ చేసుకోవడం గొప్ప

Read More

తెలంగాణ రాష్ట్రం వడ్లు కర్నాటకకు సరఫరా

అక్కడ క్వింటాల్ ధర రూ.2,450.. రాష్ట్రంలో రూ.2,060 మాత్రమే నారాయణపేట/ మాగనూర్, వెలుగు : మన రాష్ట్రం నుంచి రైతులు ప్రతిరోజు వేల క్వింటాళ్ల వడ్లు కర్న

Read More

పది వేల కోట్లు ఇస్తే ప్రతి గింజ మేమే కొంటం

హైదరాబాద్, వెలుగు: వడ్లు కొనేందుకు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

వడ్లు కొనకుంటే రైతులు నష్టపోయే ప్రమాదం

హైదరాబాద్, వెలుగు: యాసంగి వడ్లు ఎవరు కొంటారో స్పష్టత లేకపోవడంతో ఎంఎస్పీ కంటే తక్కువకే అమ్ముకుని రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని ప్రొఫెసర్ జయశంకర్ వ

Read More

యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలుండవు

కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో మంత్రి గంగుల కమలాకర్ పలు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బాయిల్డ్ రైస్ కొనమని చెప్పినందున.. ఈ యాసంగిలో ధాన్యం కొను

Read More

ఈ సీజన్ లో 50లక్షల వడ్లు కొన్నాం

    50 లక్షల టన్నులు కొనుగోలు చేసినం: గంగుల      ఎఫ్​సీఐ టార్గెట్ కు దగ్గర్లో ఉన్నం      కొను

Read More

రైతులకు మంత్రి నిరంజన్‌‌ రెడ్డి లేఖ

హైదరాబాద్‌‌, వెలుగు: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలతో నష్టపోకుండా రైతులు ఈ యాసంగిలో వరికి బదులుగా వేరే పంటలు

Read More

రోడ్లు మీద వడ్లు.. రిసార్ట్ లో మంత్రి

రాష్ట్ర సర్కారు వడ్ల కొనుగోళ్లు లేట్​ చేస్తుండడంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా వడ్ల కుప్పలే దర్శనమిస్తున్నాయి. మొన్నటి దాకా వర్షాలు పడడంతో వడ్లలో తేమ ఎక్క

Read More