parliament
వక్ఫ్ బోర్డ్పై సుప్రీంకోర్టు విచారణలో.. కీలకంగా మారిన తిరుమల ప్రస్తావన..!
న్యూఢిల్లీ: వివాదస్పద వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టులో వాడీవేడీగా వాదనలు సాగాయి. వక్ఫ్ చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన 73 పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం
Read Moreహిందూ బోర్డులలో ముస్లింలను అంగీకరిస్తారా..? కేంద్రానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్న
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా దుమారం రేపుతోన్న వక్ఫ్ చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వక్ఫ్ బోర్డులో మాదిరిగానే.. మ
Read Moreవక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు పాస్ చేసిన వక్ఫ్(సవరణ) బిల్లు, 2025కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి ఆమోదించిన వె
Read Moreసుప్రీంకోర్టుకు చేరిన వక్ఫ్ వివాదం.. బిల్లును వ్యతిరేకిస్తూ ఎంపీలు ఒవైసీ, మహ్మద్ జావేద్ పిటిషన్
న్యూఢిల్లీ: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవ
Read Moreరాజ్యసభలో నంబర్ గేమ్: వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా?
వక్ఫ్ సవరణ బిల్లు లోక్ సభలో ఆమోదం పొందింది.. ఇక మిగిలింది రాజ్యసభ.. అయితే రాజ్యసభలో వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందా.. అధికారం ఎన్డీయే కూటమికి వక్ఫ
Read Moreవక్ఫ్ బిల్లు ముస్లీంలకు మేలు చేసేదే తప్ప కీడు చేసేది కాదు: అమిత్ షా
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేసేదే తప్ప.. కీడు చేసేది కాదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై లోక్ సభలో వ
Read Moreవక్ఫ్ బోర్డు బిల్లును.. లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. బిల్లు ఆమోదం పొందాలంటే..
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన వక్ఫ్ బిల్లు బుధవారం (ఏప్రిల్ 2) లోక్సభ ముందుకు వచ్చింది. క్వశ్చన్ అవర్ ముగిసిన వెంటనే మధ్యాహ్నం 12
Read Moreపార్లమెంట్లో బీసీ బిల్లును ఆమోదించాలి : శ్రీనివాస్ గౌడ్
నల్గొండ అర్బన్, వెలుగు : పార్లమెంట్ లో బీసీ బిల్లును ఆమోదించాలని, అందుకు కేంద్ర మంత్రులైన కిషన్ రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం
Read More2న ఢిల్లీలో బీసీల పోరు గర్జన : జాజుల శ్రీనివాస్ గౌడ్
జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి ఖైరతాబాద్, వెలుగు: తెలంగాణలో బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్ల
Read Moreఎంపీలకు రాష్ట్రపతి ముర్ము అల్పాహార విందు .. హాజరైన కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలు
న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. శుక్రవారం ర
Read Moreబీసీ రిజర్వేషన్లలో దేశానికి తెలంగాణ ఆదర్శం : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: దేశంలోనే తొలిసారిగా తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు కులగణన చేపట్టి ఆదర్శంగా నిలిచిందని ఎ
Read Moreపార్లమెంట్ నియమావళి.. ప్రత్యేక కథనం
భారతదేశ పరిపాలనకు అవసరమైన శాసనాలన్నింటిని పార్లమెంట్ రూపొందిస్తుంది. సామాజిక, ఆర్థిక, సాంకేతిక అభివృద్ధికి అవసరమైన శాసనాలన్నింటిని రూపొందిస్తుం
Read Moreమోదీ ప్రభుత్వానికి కొత్త సవాళ్లు ఇవే
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంచి రాజకీయ యోధుడు. ప్రత్యర్థులను కట్టడి చేయడంలో చాణక్యుడు. ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఆయన దాన్ని నియంత్రించలే
Read More












