parliament

హిందువులపై సడెన్ గా ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది - బీజేపీ

కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, గణేశ్ బొమ్మలు ప్రింట్ చేయాలన్న కేజ్రీవాల్ డిమాండ్ పై బీజేపీ స్పందించింది. ఇదంతా ఎన్నికల స్టంట్ అని ఆ పార్టీ నేత సంబి

Read More

రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు.. శత్రువులు కాదు: వెంకయ్య

మహబూబ్ నగర్: రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే ఉంటారని... శత్రువులు ఉండరని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. జిల్లాలో నిర్వహించిన  ఓ కార్

Read More

జాతీయ పార్టీగా గుర్తించాలంటే ఉండాల్సిన అర్హతలివీ..

త్వరలో ‘టీఆర్ఎస్’ పార్టీ ‘బీఆర్ఎస్’ గా మారనుందని సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటించారు. దసరా రోజున మధ్యాహ్నం 1.19 గంటలకు జాతీయ

Read More

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు బాషా  ఖమ్మం కార్పొరేషన్/రూరల్, వెలుగు: 12 మంది దళితులను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బీజేపీదేనని దళిత మోర

Read More

కేంద్రం ఎస్టీ రిజర్వేషన్ బిల్లును వెంటనే పాస్ చేయాలె

హైదరాబాద్: గిరిజనుల హక్కుల కోసం బీఎస్పీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్ చౌహాన్ అన్నారు. ఆదివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణ

Read More

సీఎం కేసీఆర్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్రు

హైదరాబాద్: పార్లమెంట్ కొత్త భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 17న ఎన్టీఆర్ గ

Read More

సెక్రటేరియట్ కు అంబేద్కర్ పేరు పెట్టాలని కేసీఆర్ నిర్ణయం

హైదరాబాద్: నూతనంగా నిర్మిస్తున్న రాష్ట్ర  సచివాలయానికి  భారతరత్న డా. బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకు సంబంధి

Read More

బ్రిటన్​ పార్లమెంట్​లో కింగ్​ చార్లెస్​ 3

లండన్: బ్రిటన్ చక్రవర్తిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పార్లమెంట్‌‌ను ఉద్దేశించి కింగ్ చార్లెస్ 3 మాట్లాడారు. తన ప్రియమైన మాతృమూర్తి,

Read More

భారత్ లో ఏం జరుగుతుందో ప్రపంచం గమనిస్తోంది

గతంలో పత్రికలు, విద్య, వైద్యం సహా పలు విభాగాలు ఓ మిషన్ కోసం నడిచేవని కానీ ఇప్పుడు కమీషన్ల కోసం నడుస్తున్నట్టుగా ఉందని వెంకయ్యనాయుడు విమర్శించారు. ప్ర

Read More

మోడీ భోజనానికి బడ్జెట్ నుంచి ఒక్క రూపాయి ఖర్చు చేయట్లె

తన ఆహార ఖర్చులను ప్రధాని మోడీ స్వయంగా భరిస్తున్నాడని పీఎం ఆఫీస్ ప్రకటించింది. ప్రభుత్వ బడ్జెట్ నుంచి మోడీ భోజనానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని తె

Read More

భారతదేశ పార్లమెంటరీ లక్షణాలు..పార్లమెంటరీ ప్రభుత్వం 

భారత రాజ్యాంగాన్ని అరువుల మూట అంటారు. దీనికి ప్రధానంగా ఆధారమైన చట్టం 1935 భారత సమాఖ్య చట్టం. ఇందులో నుంచి సుమారు 75శాతం అంశాలను స్వీకరించారు. 1935 భార

Read More

విద్యుత్ బిల్ ఫెడరల్ స్పూర్తికి విరుద్ధం

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల నిరసనల మధ్యే విద్యుత్​ సవరణ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం లోక్​సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర విద్యుత్​ శాఖ మంత్రి ఆర్​కే సింగ

Read More

వైస్ ప్రెసిడెంట్ పోలింగ్..ఓటేసిన మోడీ

ఢిల్లీ: వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక పోలింగ్  కొనసాగుతోంది. ప్రధాని మోడీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ఎంపీలు కూడా ఓటేశారు. ఉదయం 10 గంటల

Read More