parliament

79 మంది ఎంపీల సస్పెన్షన్​

79 మంది ఎంపీల సస్పెన్షన్​ .. లోక్​సభలో 33 మంది, రాజ్యసభలో 46 మంది సెక్యూరిటీ బ్రీచ్​పై కేంద్రం ప్రకటనకు ప్రతిపక్షాల డిమాండ్​ ప్లకార్డులతో సభలో

Read More

పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘన: కాలిపోయిన ఫోన్ పార్ట్స్ లభ్యం

పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనలో ప్రమేయం ఉన్న నిందితుల ఫోన్ భాగాలను రాజస్థాన్ నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఫోన్ భాగా

Read More

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడి అరెస్ట్

పార్లమెంటు భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మహేష్ కుమావత్ ను శనివారం (డిసెంబర్16) న  ఢిల

Read More

పార్లమెంట్ లో ప్రసంగిస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ

మరణం..ఇది ఎవరికి ఎప్పుడు..ఎలా వస్తుందో తెలియదు..ఎవరికి చెప్పిరాదు..అటువంటిదే టర్కీ పార్లమెంట్ లో మంగళవారం (డిసెంబర్ 12) ఓ విషాదకర ఘటన చోటు చేసుకుంది.

Read More

15 మంది ఎంపీలపై వేటు.. సెషన్ ముగిసే వరకు సస్పెన్షన్

ఢిల్లీ:  14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్‌ చేశారు. తొలుత ఐదుగురిపై..

Read More

పార్లమెంట్‌‌లో బీసీ బిల్లు పెట్టాలి: ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్

ఢిల్లీలోని జంతర్ మంతర్‌‌ వద్ద బీసీ సంఘాల నిరసన న్యూఢిల్లీ, వెలుగు: ప్రస్తుత పార్లమెంట్‌‌ సమావేశాల్లో బీసీ బిల్లు పెట్టి చట

Read More

ట్రైబల్ వర్సిటీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ట్రైబల్ యూనివర్సిటీకి సంబం

Read More

స్మోక్ అటాక్​.. విచారణకు ఆదేశించిన లోక్ సభ స్పీకర్

న్యూఢిల్లీ: స్మోక్ అటాక్​ ఘటనపై లోక్‌‌సభ స్పీకర్ ఓం బిర్లా ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. భద్రతా లోపాలపైనా విచారణ జరపాలని అధికారులకు స్పష

Read More

లోక్‌సభలో కలకలం.. నలుగురు కాదు ఆరుగురు

పార్లమెంట్‌ దాడి ఘటన విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి..  దాడిలో మొత్తం ఆరుగురు పాల్గొన్నారని  ఢిల్లీ పోలీసులు తేల్చారు.. రెండు గ

Read More

భద్రత డొల్లేనా? ఐదంచెల భద్రత దాటి ఎలా వచ్చారు?

ఢిల్లీ: కేంద్ర బలగాలు, నిఘావర్గాల అలెర్ట్ లు ఐదంచెల భద్రత దాటుకొని ఆగంతకులు  ఎలా పార్లమెంటు భవనంలోకి ప్రవేశించారన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మా

Read More

పార్లమెంట్ విజిటర్స్ పాసులన్నీ రద్దు చేసిన స్పీకర్

పార్లమెంట్‌లో  భద్రతా లోపం తలెత్తడంతో విజిటర్స్ పాస్‌లపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిషేధం విధించారు.  డిసెంబర్ 13న మధ్యాహ్నం

Read More

పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఎలా జరిగింది.. లోపాలు ఎక్కడ ఉన్నాయి?

పార్లమెంటులోకి ఇద్దరు  అగంతకులు  దూసుకెళ్లి గ్యాస్ వదిలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.  కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్ల మధ్య లోక్

Read More

బీజేపీ ఎంపీ పాస్ తోనే.. లోక్ సభలోకి వచ్చిన ఆ ఇద్దరు

కేంద్ర బలగాలు,నిఘా వర్గాలు సహా ఇతర ప్రత్యేక బలగాలు భద్రత కల్పించే పార్లమెంటులోకి ఇద్దరు  అగంతకులు  దూసుకెళ్లి స్ప్రే వదలడం కలకలం రేపుతోంది.&

Read More