
18వ లోక్సభలో రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ పార్టీ జూన్ 25, 2025 మంగళవారం నాడు ప్రకటించింది. I.N.D.I.A బ్లాక్ ఫ్లోర్ లీడర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. లోక్సభలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ప్రతిపక్షనేతగా వ్యవహరిస్తారని తెలిపారు.