patients

ప్రభుత్వ ఆస్పత్రిలో ఘోరం : గంటకో పిల్లోడు చొప్పున చనిపోతున్నారు..

నాందేడ్: మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకేరోజు 24 మంది చనిపోయారు. మృతుల్లో 12 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఆసుపత్ర

Read More

డెంగ్యూ పేరిట దోచేస్తున్నరు..ఉమ్మడి జిల్లాలో భారీగా నమోదవుతున్న కేసులు

ప్లేట్ లెట్స్ పేరిట బ్లడ్ బ్యాంకుల దోపిడీ  విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్న ప్రైవేట్ హాస్పిటళ్లు కరీంనగర్/జగిత్యాల, వెలుగు : ఉమ్మడి క

Read More

వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి: సుధాకర్ లాల్

లింగాల, వెలుగు : వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ  వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్​వో సుధాకర్ లాల్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని ప్రభుత్

Read More

హైదరాబాద్ను వణికిస్తున్న వైరల్ ఫీవర్ .. ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లు

ఆస్పత్రులకు క్యూ కడుతున్న పేషెంట్లు   ఫీవర్, గాంధీ, ఉస్మానియాలో రద్దీ  రోజుకు వందల్లోనే వస్తున్న ఓపీలు హైదరాబాద్, వెలుగు: 

Read More

ప్రభుత్వ ఆస్పత్రిలో డాక్టర్లు ఉంటలేరు.. ఇచ్చిన మందులు పనిచేస్తలేవు

వైద్యం అందుతలేదని డీఎంహెచ్ఓతో రోగుల ఆవేదన పోలీసులను పిలవమంటారా అంటూ ఆఫీసర్  ఆగ్రహం ములుగు జిల్లా ఏటూరునాగారంలో ప్రైవేట్​ ఆస్పత్రిని సందర్శ

Read More

ప్రభుత్వ దవాఖానలో.. రోగిని నేలపై పడుకోబెట్టి ట్రీట్ మెంట్

టౌన్, వెలుగు : జగిత్యాల ప్రభుత్వ హాస్పిటల్లో బెడ్లు లేక ఓ పేషెంట్ ను నేలపై పడుకోబెట్టి డాక్టర్లు వైద్యం చేశారు. మల్యాల మండలం తక్కలపల్లి గ్రామానికి చెం

Read More

మ్యాన్‌‌‌‌‌‌‌‌వల్‌‌‌‌‌‌‌‌ ప్రక్రియతో పేషెంట్లకు ఇబ్బందులు

ఓపీ వద్ద ఇబ్బంది పడ్డ పేషెంట్లు   బషీర్ బాగ్, వెలుగు: కోఠిలోని ఈఎన్‌‌‌‌‌‌‌‌టీ హాస్పిటల్‌&zwn

Read More

తెలంగాణకి వైరల్ వణుకు ...పేషెంట్లతో నిండిపోతున్న దవాఖాన్లు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర ప్రజలను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. గ్రామాల నుంచి హైదరాబాద్ మహానగరం దాకా లక్షలాది మంది జ్వరంతో  ఇబ్బంది పడుతు

Read More

భారత్​ మార్కెట్లోకి ఫేక్ మెడిసన్.. వాడితే ఖతమే అంటున్న డబ్ల్యూహెచ్ఓ

రోగుల చికిత్సలో ఉపయోగించే డీఫిబ్రోటైడ్​ సోడియం(DEFITELIO (defibrotide sodium)) అనే మెడిసన్​ని ఫేక్​ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య స

Read More

యూపీహెచ్​సీలో మెడిసిన్స్ స్టాక్ ఉంచుకోవాలి

హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ హైదరాబాద్‌, వెలుగు: యూపీహెచ్ సీ(అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్)కు వచ్చే పేషెంట్లకు కావాల్సిన మందులను అందు

Read More

ఎంజీఎంలో కరెంట్‌‌ కట్‌‌

మూడు గంటల పాటు నిలిచిన సప్లై వరంగల్ సిటీ, వెలుగు : ఎంజీఎంలో  శనివారం కరెంట్​ సప్లై లేకపోవడంతో పేషెంట్లు ఇబ్బందులు పడ్డారు.   ఎంజీఎంక

Read More

రెట్టింపు సంఖ్యలో కండ్లకలక కేసులు.. నార్సింగి ఆసుపత్రికి క్యూ కట్టిన జనం

మొన్నటి వరకు నామమాత్రంగా ఉన్న కండ్లకలక కేసులు ఇప్పుడు రెట్టింపు స్థాయిలో నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ప్రాథమిక ప్రభుత్వ ఆసుపత్రికి కండ్

Read More

వేల మందికి కండ్ల కలక.. రాష్ట్రవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు

సరోజినీ దవాఖానకు క్యూ కట్టిన పేషెంట్లు  సోమవారం ఒక్కరోజే 400 దాటిన ఓపీ  స్కూల్​ పిల్లల్లో ఎక్కువవుతున్న ఇన్ఫెక్షన్   జాగ్రత్తల

Read More