pm modi

ప్రధానికి 23 అంశాలపై సీఎం వినతిపత్రం

ఢిల్లీలో ఈ మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో కేసీఆర్ సమావేశం అయ్యారు. గంటకు పైగా  మోడీ- కేసీఆర్ సమావేశం జరిగింది. మొత్తం 23 సమస్యలపై ప్రధానికి వినత

Read More

ప్రధాని మోడీ, అమిత్ షాతో కేసీఆర్ భేటీ

ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. విభజన చట్టంలో భాగంగా పెండింగ్ లో ఉన్న

Read More

ఢిల్లీకి బయల్దేరిన సీఎం.. రేపు ప్రధానితో భేటీ

ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ కు వెళ్లారు. ఈ సాయంత్రం బేగంపేట ఎయిర్ పోర్ట్ లో స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీ వెళ్లారు కేసీఆర్. కేసీఆర్ వెంట.. రాష్ట్ర అధిక

Read More

అమెరికాలో గాంధీ సందేశం ప్రచారం చేసిన పూనమ్ కౌర్

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అమెరికాలో బాపూ సందేశంపై ప్రచారం చేశారు సినీనటి పూనమ్ కౌర్.  న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాన

Read More

జాతిపిత కు ప్రముఖుల నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు. బాపూజీకి దేశవ్యాప్తంగా నివాళి అర్పిస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ ఘాట్ దగ్గర ప్రముఖులు నివాళి

Read More

చేతల్లోకి దిగిన మోడీ.. బీజేపీ ఆఫీస్ లోనే స్టార్ట్

ప్లాస్టిక్ బ్యాన్ దిశగా బీజేపీ సీఈసీ మీటింగ్ న్యూఢిల్లీ: ‘వట్టి మాటలు కట్టిపెట్టి.. ఇక చేతల్లోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది’.. పర్యావరణాన్ని కాపాడుకో

Read More

‘భారత్ కీ లక్ష్మి’.. నారీ విజయాలను పంచుకుందాం

ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు భారత్ కీ లక్ష్మీ పేరుతో మరో కార్యక్రమానికి పిలుపునిచ్చారు ప్రధాని మోడీ. తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో ఆదివారం ఉదయం

Read More

లతాజీ.. హ్యాపీ బర్త్ డే: మోడీ

ప్రముఖ సినీ గాయనికి లతా మంగేష్కర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ. రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ లో మాట్లాడిన మోడీ… లతా మంగ

Read More

ప్రపంచమంతటా ఇండియా అంటే గౌరవం పెరిగింది : మోడీ

అమెరికా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీకి.. ఢిల్లీ పాలం టెక్నికల్ ఎయిర్ పోర్టులో బీజేపీ గ్రాండ్ గా వెల్కం చెప్పింది. ఎయ

Read More

మోడీ రిటర్న్స్… ఢిల్లీలో భారీ స్వాగతం

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇండియాకు తిరిగొచ్చారు. USAలో  వారం రోజుల టూర్ ముగించుకుని ఈ సాయంత్రం 8.30 నిమిషాలకు పీఎం మోడీ ఢిల్లీలో ప్రత్యేక విమానంలో ల్యా

Read More

కశ్మీరీలను భారత్ హింసిస్తోంది.. UNOలో ఇమ్రాన్ వాగుడు

న్యూయార్క్ : కశ్మీరీలను భారత్ హింసిస్తోందన్నారు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో  ఇమ్రాన్ ఖాన్ మాట్లాడారు. పుల్వామా

Read More

ఉగ్రవాదంపై కోపం ఉంది.. అంతం చేసే ధైర్యమూ ఉంది : మోడీ

యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ప్రధాని మోడీ స్పీచ్ న్యూయార్క్ :  ఉగ్రవాదంపై పోరాడేందుకు ప్రపంచం మొత్తం ఒక్కటి కావాలన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ

Read More