pm modi

దటీజ్ ఇస్రో స్పిరిట్.. ఆ రాత్రి దేశమంతా మేల్కొనే ఉంది : మోడీ

సెప్టెంబర్ 7వ తేదీన అర్ధరాత్రి చంద్రయాన్ 2 విక్రమ్ ల్యాండర్ .. చంద్రుడి ఉపరితలాన్ని తాకే వేళ దేశమంతా మేల్కొనే ఉందని చెప్పారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.

Read More

వెల్ డన్ ఇస్రో.. సైంటిస్టుల బాధను దేశం పంచుకుంది

“ ధైర్యంగా ఉండండి ” ప్రధాని నరేంద్ర మోడీ అన్నమాట ఇది. చంద్రయాన్ –2 ప్రయోగం చివరి క్షణంలో  టెక్నికల్ ప్రాబ్లమ్  వచ్చిందంటూ  భారత అంతరిక్ష పరిశోధనా సంస్

Read More

ఇది ఎంత మాత్రమూ ఓటమి కాదు  

డీడీ ఇంటర్వ్యూలో ఇస్రో చైర్మన్​ కె.శివన్      విక్రమ్​ను లైన్​లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం 14 రోజులు దానిపైనే మా దృష్టంతా విక్రమ్​ ఫలితం వేరే ప్ర

Read More

సైంటిస్టులు ధైర్యంగా ఉండాలి: మోడీ

సైన్స్ లో ఫెయిల్యూర్ అన్న మాటే లేదన్నారు ప్రధాని మోడీ. ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషిని పొగిడారు. బెంగళూరు సమీపంలోని బయలాలులో ఉన్న ఇస్రో టెలిమెట్రీ అ

Read More

చంద్రుడిపై దిగబోతుండగా సిగ్నల్​  ఆగింది!

శనివారం తెల్లవారుజామున 1.51 గంటలకు ఆగిన ల్యాండర్ విక్రమ్  చంద్రుడికి 2.1 కి.మీ దూరంలో ఉండగా సిగ్నల్స్ కు అంతరాయం డేటాను అనలైజ్ చేస్తున్నా మన్న ఇస్రో

Read More

భారత్-రష్యాలది దృఢమైన బంధం: మోడీ

భారత్-రష్యాలది దృఢమైన బంధమని అన్నారు ప్రధాని మోడీ.. రష్యా పర్యటనలో ఉన్న ఆయన.. ఇరు దేశాల మధ్య  స్నేహబంధం   తన పర్యటనతో మరింత బలోపేతం కానుందని అన్నారు మ

Read More

మన్మోహన్ మాట వినండి.. కేంద్రానికి శివసేన సూచన

మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక నిపుణుడు అయిన మన్మోహన్ సింగ్ సింగ్ మాటను వినాలని.. ఆయన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కేంద్రప్రభుత్వాన్ని శివసేన కోరింది. తమ స

Read More

రెండు రోజులు రష్యాలో పర్యటించనున్న మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ రేపటి నుంచి రెండు రోజుల పాటు  రష్యాలో పర్యటించనున్నారు. భారత్-రష్యా 20వ  వార్షిక సదస్సులో మోడీ పాల్గొని.. రష్యా అధ్యక్షుడు పుతిన్

Read More

ప్రధాని మోడీకి మరో అవార్డ్…

ప్రధాని మోడీ మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకోనున్నారు. స్వచ్ఛభారత్ అభియాన్ తో  విన్నూత మార్పుకు శ్రీకారం చుట్టిన మోడీకి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌ

Read More

కక్షసాధింపు మాని ఆర్థికరంగాన్ని ఆదుకోండి : మన్మోహన్

దేశ ఆర్థిక పరిస్థితిపై మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మోడీ సర్కార్ అసమర్ధ విధానాల వల్లే జీడీపీ వృద్ధి రేటు 5

Read More

మోడీని విమర్శిస్తుండగా పాక్ మంత్రికి కరెంట్ షాక్

ప్రధానమంత్రి నరేంద్రమోడీ గురించి మాట్లాడుతుండగా.. పాకిస్థాన్ రైల్వే శాఖ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ కు కరెంట్ షాక్ తగిలింది. ఇస్లామాబాద్ లో కశ్మీర్ అవర్

Read More