
POLICE
వలిగొండ మండలంలో 240 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
యాదాద్రి, వెలుగు : రైస్ మిల్లులో భారీగా పీడీఎస్ బియ్యం దొరికాయి. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాకకు చెందిన పంతంగి రాజుకు రైస్ మిల్లులో చుట్టు
Read Moreడబ్బులు, విలువైన వస్తువుల కోసం హత్యలు
మెదక్, వెలుగు : మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో గత నెల 22, ఈ నెల 3న జరిగిన హత్యల మిస్టరీని పోలీసులు చేధించారు. డబ్బులు, విలువైన వ
Read Moreవికారాబాద్ కలెక్టర్పై దాడి కేసులో.. 15 మంది అరెస్ట్
వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, కడా స్పెషల్ ఆఫీసర్ వెంకట్ రెడ్డిపై దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దాడికి పాల్పడ్డ మరికొందర్
Read Moreమాణిక్ ప్రభు ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
సైదాబాద్ చౌరస్తాలోని మాణిక్ ప్రబు ఆసుపత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం (నవంబర్ 11) రాత్రి ఆసుపత్రిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్ర
Read Moreపేలుడు ఎలా జరిగింది..? తెలంగాణ స్పైసీ కిచెన్ను పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్: జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలోని తెలంగాణ స్పైస్ కిచెన్ రెస్టారెంట్లో శనివారం (నవంబర్ 9) అర్ధరాత్రి భారీ పేలుడు సంభవించిన విషయం
Read Moreప్రేమించిన అమ్మాయి దూరం.. యువతి తండ్రిపై ఫైరింగ్
నిందితుడి నుంచి ఎయిర్ రైఫిల్, షార్ట్ పిస్టల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎల్బీనగర్, వెలుగు: తాను ప్రేమించిన అమ్మాయిని తన నుం
Read Moreతెలంగాణ స్పైస్ కిచెన్లో భారీ పేలుడు.. బ్లాస్టింగ్కు కారణం ఇదేనా..?
హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నడిబొడ్డున పేలుడు సంభవించడంతో పోలీసులు వెంటన
Read Moreఖాళీగా ఉండొద్దు అన్నందుకు కొడుకును కత్తితో పొడిచి చంపిన తండ్రి..
ఎల్బీనగర్, వెలుగు: ‘ఖాళీగా ఉండొద్దు.. ఏదో ఒక పనికి చేస్కో’ అని చెప్పిన కొడుకును ఓ తండ్రి కత్తితో పొడిచి చంపాడు. సరూర్ నగర్ కు చెందిన వీరణగ
Read Moreహైదరాబాద్ - శ్రీశైలం హైవేపై కారు బోల్తా.. ఇద్దరు మృతి..
హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ఘోర ప్రమాదం జరిగింది.. కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ముచ్చర్ల గేటు సమీపంలో ఓ కారు చెట్టును ఢీకొట్టింది. ఆదివారం ( నవంబ
Read Moreదొంగలను దోచుకున్న మాజీ కానిస్టేబుల్ హత్య
దొంగసొత్తు పంపిణీలో వివాదమే కారణం కారుతో ఢీకొట్టిన దొంగలు చికిత్స పొందుతూ మృతి నేరచరిత్ర కారణంగా2022లో ఊడిన ఉద్యోగం హైదరాబాద్&zwnj
Read Moreరంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తారా..!
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని షమా కాలనీలో దారుణ హత్య జరిగింది. సైఫ్ అలియాస్ సాబెర్ అనే వ్యక్తిని తలపై బండ రాయితో మోది క
Read Moreహైదరాబాద్లో పేలుడు.. ఇళ్లు, వాకిలి వదిలి పరుగులు తీసిన జనం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పేలుడు కలకలం రేపింది. 2024, నవంబర్ 10 ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లోని తెలంగాణ స్పైసీ హోటల్లో పేలుడు సం
Read MoreESI మెట్రో స్టేషన్ వద్ద బస్సు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన పాదచారులు
హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. శనివారం (నవంబర్ 9) ఉదయం అతివేగంతో దూసుకొచ్చిన గో టూర్ ట్ర
Read More