
POLICE
నల్గొండలో ఘోర ప్రమాదం: డివైడర్ ను ఢీకొట్టిన లారీ... డీజిల్ ట్యాంక్ పేలి పూర్తిగా దగ్ధం
నల్గొండ జిల్లాలోని చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేషనల్ హైవే 65పై ఓ లారీ డివైడర్ ను ఢీకొట్టింది. శుక్రవారం ( అక్టోబర్ 11, 2024 ) ఉదయం చోటు చే
Read Moreవారంలోనే రెండోసారి: ఢిల్లీలో రూ.2 వేల కోట్ల డ్రగ్స్ పట్టివేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రమేష్ నగర్లో ఇవాళ (అక్టోబర్ 10) 200 కిలోల కొకైన్ను స్పెషల్ సెల్ అధిక
Read Moreహుస్నాబాద్లో కార్డన్సెర్చ్ .. 15 బైకులు, 5 ఆటోలు సీజ్
హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించారు. బుధవారం రాత్రి పట్టణంలోని నాగారంరోడ్డులో డబుల్బెడ్రూంకాల
Read Moreతమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ ఉద్యోగుల అరెస్ట్.. ఎందుకంటే..?
చెన్నై: తమిళనాడులో ఒకేసారి 250 మంది శాంసంగ్ కంపెనీ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. అనుమతి లేకుండా ప్రైవేట్ స్థలంలో నిరసన తెలిపినందుకుగానూ దాదాపు 250 మంది క
Read Moreఓల్డ్ సిటీలో బ్లాక్ మ్యాజిక్ బాబా అరెస్ట్
మాజీ రౌడీషీటర్ నుంచి బాబాగా అవతారమెత్తిన కలీం చాంద్రాయణగుట్ట, వెలుగు: పాతబస్తీలో బ్లాక్ మ్యాజిక్ బాబాగా అవతారమెత్తి అమాయకులను మోసం చేస్తున్
Read Moreఅశ్వారావుపేటలో ఇద్దరు దొంగల అరెస్ట్
అశ్వారావుపేట, వెలుగు : రాబరీకి పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అశ్వారావుపేట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. డీఎస్పీ సతీశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
Read Moreలారీ ఢీకొని ఇద్దరు మృతి.. మీర్పేట నందనవనంలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: బైక్పై ఇంటికి వెళ్తున్న ఇద్దరిని లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటన మీర్ పేట పోలీస్స్టేషన్పరిధిలోని నందనవనంలో జరిగిం
Read Moreఏసీబీకి చిక్కిన మేడ్చల్ ఏఎస్సై
మేడ్చల్, వెలుగు: ఓ కేసు విచారణలో రూ.50 వేలు లంచం తీసుకుంటూ మేడ్చల్ఏఎస్సై మధుసూదన్ రావు ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం
Read Moreయువతితో సైబర్ వల.. రూ.7.27లక్షల మోసం
బషీర్ బాగ్, వెలుగు: యువతితో వల వేసి సైబర్నేరగాళ్లు ఓ ప్రైవేట్ఉద్యోగి నుంచి రూ.7.27లక్షలు కొట్టేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపిన
Read Moreఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలు.. చైన్ స్నాచింగ్ బాట పట్టిన ప్రైవేట్ టీచర్
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆన్లైన్బెట్టింగ్తో అప్పుల పాలైన ఓ ప్రైవేట్ టీచర్ చైన్స్నాచింగ్స్ కు పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. ఇబ్రహీంపట్నం ఏసీపీ రాజు తె
Read Moreవందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు కలకలం
వందే భారత్ రైలుకు బాంబ్ బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. సికింద్రాబాద్ నాగ్ పూర్ మధ్య నడిచే వందే భారత్ ట్రైన్లో బాంబ్ ఉందని గుర్తు తెలియని వ్యక్తి
Read Moreచెన్నై ఐఏఎఫ్ ఎయిర్ షోలో అపశ్రుతి
ఎయిర్షోకు 13 లక్షల మంది తొక్కిసలాట..ఐదుగురు మృతి చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని మెరీనా బీచ్ లో ఆదివారం నిర్వహించిన ఇండియన్  
Read Moreబాబును అమ్మి.. కిడ్నాప్ డ్రామా!
ముందుగా రూ. 30 వేలకు విక్రయించిన తల్లిదండ్రులు అనంతరం కిడ్నాప్ చేశారని డయల్ 100 కంప్లయింట్ ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసిన
Read More