POLICE
దొంగలను దోచుకున్న మాజీ కానిస్టేబుల్ హత్య
దొంగసొత్తు పంపిణీలో వివాదమే కారణం కారుతో ఢీకొట్టిన దొంగలు చికిత్స పొందుతూ మృతి నేరచరిత్ర కారణంగా2022లో ఊడిన ఉద్యోగం హైదరాబాద్&zwnj
Read Moreరంగారెడ్డి జిల్లాలో దారుణం.. అప్పు ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమంటే చంపేస్తారా..!
రంగారెడ్డి జిల్లా మైలార్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని షమా కాలనీలో దారుణ హత్య జరిగింది. సైఫ్ అలియాస్ సాబెర్ అనే వ్యక్తిని తలపై బండ రాయితో మోది క
Read Moreహైదరాబాద్లో పేలుడు.. ఇళ్లు, వాకిలి వదిలి పరుగులు తీసిన జనం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో పేలుడు కలకలం రేపింది. 2024, నవంబర్ 10 ఆదివారం ఉదయం జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్లోని తెలంగాణ స్పైసీ హోటల్లో పేలుడు సం
Read MoreESI మెట్రో స్టేషన్ వద్ద బస్సు బీభత్సం.. భయంతో పరుగులు తీసిన పాదచారులు
హైదరాబాద్లోని ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. శనివారం (నవంబర్ 9) ఉదయం అతివేగంతో దూసుకొచ్చిన గో టూర్ ట్ర
Read More2 రోజుల్లో ప్రియురాలితో పెళ్లి.. కట్నం డబ్బులతో వరుడు జంప్!
సికింద్రాబాద్, వెలుగు: తెల్లారితే పెళ్లి ఉండగా, కట్నం డబ్బులతో వరుడు కనిపించకుండా పోయాడు. మారేడుపల్లి చెందిన యువతి, కొంపెల్లికి చెందిన సందీప్ ప్రేమించ
Read Moreశ్రీకాళహస్తిలో అఘోరీ ఆత్మహత్యాయత్నం..
వేములవాడ స్వామిని దర్శనం చేసుకున్న మహిళా అఘోరీ.. ఇప్పుడు శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర హల్ చల్ చేసింది. స్వామి దర్శనానికి వచ్చిన అఘోరీని ఆల
Read Moreఅల్లు అర్జున్పై కేసు కొట్టివేసిన ఏపీ హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టార్ హీరో అల్లు అర్జున్కు భారీ ఊరట దక్కింది. అల్లు అర్జున్పై నంద్యాల పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును కొట్టివే
Read More8 మంది అంతర్రాష్ట దొంగల అరెస్ట్
వారి నుంచి రూ.25.10 లక్షల విలువైన 27 బైక్లు స్వాధీనం సూర్యాపేట, వెలుగు : బైక్ లను దొంగిలించిన 8 మంది అంతర్రాష్ట దొంగలను సూర్యాపేట జిల్ల
Read Moreఫైర్ క్రాకర్స్ తో స్టంట్స్ చేసిన ఇద్దరు అరెస్ట్
ఆ వీడియో ఏడాది కిందటిదని తేల్చిన పోలీసులు.. రెండు రోజుల కిందే పోస్టింగ్ ఐటీ కారిడార్ రోడ్లపై బైక్రేస్లు, స్టంట్లు చేసిన వారిపై 15 కేసులు 20
Read Moreపటాకులు కాలుస్తుంటే ఏం చేస్తున్నారు: సుప్రీం కోర్టు
బ్యాన్ అమలు తీరుపై అఫిడవిట్ ఇవ్వండి ఢిల్లీ సర్కార్, పోలీసులకు సుప్రీం నోటీసులు న్యూఢిల్లీ: దీపావళి కారణంగా ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ వి
Read Moreఏపీలో పార్టీల ప్లెక్సీలు కడుతూ కరెంట్ షాక్ తో నలుగురు మృతి..
ఏపీలో దారుణం చోటు చేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలోని ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో విద్యుత్ షాక్తో నలుగురు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. సోమ
Read MoreViral Video: తాగితే ఇలాగే ఉంటదీ: నా ఆలుగడ్డలు ఎత్తుకెళ్లారు..అర్థరాత్రి పోలీసులకే ఫోన్ వేధింపులు
తాగిన మత్తులో కొందరు ఏం చేస్తుంటారో వారికే తెలియదు..మత్తుతో వచ్చిన కిక్కుతో నానా హంగామా చేస్తుంటారు. మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయి ఇలాంటి వారు చేసే
Read Moreపోలీసు సిబ్బందికి కిట్ల పంపిణీ చేసిన ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి
మెదక్టౌన్, వెలుగు: క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి సూచించారు. శుక
Read More












