pune
మాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్భర్త కన్నుమూత
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్(89) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో పూణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఉదయం 9 గంట
Read Moreగూగుల్ ఆఫీస్కు బాంబు బెదిరింపు..హైదరాబాదీ అరెస్ట్
మహారాష్ట్ర పూణేలోని గూగుల్ ఆఫీసుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఆఫీసులో బాంబు పెట్టినట్లు ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ కాల్ చేసి చెప్పడంతో అప్రమత్తమైన సిబ్
Read Moreఉద్యోగుల కోసం స్విగ్గీ అంబులెన్స్ సర్వీస్
ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ ఎంప్లాయిస్ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థలో పనిచేస్తున్న సిబ్బంది కోసం అంబులెన్స్ సేవలు ప్రారంభించింది.
Read Moreఢిల్లీ - పుణే స్పైస్జెట్ విమానానికి బాంబు బెదిరింపు
ఢిల్లీ – పుణే స్పైస్జెట్ విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అలర్ట్ అయిన అధికారులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చే
Read Moreవాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించాడని అడ్మిన్ నాలుక కోశారు
వాట్సాప్ గ్రూప్ ల వల్ల గొడవలు, కొట్లాటలు జరిగాయన్న వార్తలు చాలా వింటుంటాం. అవి తాత్కాలికంగా జరిగి, తర్వాత సద్దుమణగడం చూస్తుంటాం. కానీ, పుణెలో జరి
Read Moreకుంకుమ పువ్వు సాగు చేస్తూ లక్షలు సంపాదిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కాశ్మీర్ కుంకుమ్మ పుప్వు సాగు చేయాలంటే చాలా ఓపిక, శ్రద్ధ అవసరం. అయితే ఈ పనిని ఒకప్పుడు లోయ ప్రాంతాల్ల
Read Moreస్విగ్గీలో సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు
మనోళ్లు బిర్యానీ తెగ తింటున్నరు. స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్లు వెల్లువెత్తడమే దీనికి నిదర్శనం. సెకనుకు 2.28 బిర్యానీ ఆర్డర్లు వస్తున్నట్లు స్విగ్గీ వెల
Read Moreమహారాష్ట్ర మంత్రి చంద్రకాంత్పాటిల్పై సిరాతో దాడి
పుణె : మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత చంద్రకాంత్పాటిల్పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో చంద్రకాంత్&z
Read Moreబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్
పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో అప్లికేషన్స్ కోరుతోంది. అర్హత: పోస్టును అనుసరిం
Read Moreబ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హిందీ దివస్ వేడుకలు
హైదరాబాద్, వెలుగు: పుణేలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో హిందీ దివస్ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నటి మృణాల్ కులకర్ణితో కలిసి బ్యాంక్ ఆఫ్ మహ
Read Moreడేటా సెంటర్ల బిజినెస్లో 81,247 కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ దేశంలో డేటా సెంటర్ల బిజినెస్లో రూ. 81,247 కోట్ల పెట్టుబడులు పెట్టారు. డేటా సెంటర్లకు డిమాండ్ పెరగడంతో 2020 నుంచి ఈ పెట్టుబడులు వచ్చ
Read Moreనటుడు విక్రమ్ గోఖలే కన్నుమూత
ప్రముఖ హిందీ, మరాఠీ నటుడు విక్రమ్ గోఖలే(77) కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత కొంతకాలంగా కిడ్నీ, గుండెకు సంబంధించిన వ్యాధ
Read Moreప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే పరిస్థితి విషమం
ప్రముఖ నటుడు విక్రమ్ గోఖలే ఆరోగ్య సమస్యలతో పుణెలోని దీనానాథ్ మంగేష్కర్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కొద్ది
Read More