railway
రైళ్లల్లో కవచ్ వ్యవస్థ అంటే ఏమిటో తెలుసా..
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ.
Read Moreరైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. కోరమండల్ సూపర్ ఫాస్ట్ హిస్టరీ ఇదీ..
కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్.. సింపుల్ గా చెప్పాలంటే దేశంలో మొట్టమొదటి సూపర్ ఫాస్ట్ రైలు.. రైల్వేలో లెజెండ్.. స్పీడ్ లో రారాజు.. ఇప్పుడు రాజధాని
Read Moreరోడ్లు, రైలు పట్టాలే పోరాట వేదికలై..
తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు సమరశీలతతో పోరాటం చేశారు. తమ వృత్తుల సాధనాలను చిహ్నాలుగా ఉపయోగించారు. సాంస్కృతిక చిహ్నాలను పోరాటానికి సంకేతాలుగా వాడుక
Read Moreమహబూబ్నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆపండి
రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ న్యూఢిల్లీ, వెలుగు: మహబూబ్నగర్, షాద్ నగర్ రైల్వే స్టేషన్లలో
Read Moreసమ్మర్ స్పెషల్.. 12 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే
రైలు సేవలను విస్తృతం చేయాలన్న ఉద్దేశంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) సికింద్రాబాద్-దానాపూర్, సికింద్రాబాద్-దిబ్రూగఢ్ మధ్య 12 ప్రత్యేక రైళ్లను నడపనుంది. &q
Read Moreజర్నీలో ఎనర్జీ : రైల్వేస్టేషన్లలో మిల్లెట్ స్టాల్స్..
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన వన్ స్టేషన్ వన్ ప్రొడక్ట్ (OSOP) కాన్సెప్ట్ ను అమలు చేయడంలో రైల్వే అధికారులు స్పీడ్ పెంచారు. గంటల
Read Moreడోర్నకల్ - మిర్యాలగూడ రైల్వే లైన్ నిర్మాణంపై రైతుల్లో టెన్షన్
ఖమ్మం, వెలుగు:మహబూబాబాద్జిల్లా డోర్నకల్ నుంచి నల్గొండ జిల్లా మిర్యాలగూడ వరకు రైల్వే లైన్ నిర్మాణ ప్రక్రియ ఖమ్మం జిల్లా రైతుల గుండెల్లో రైళ్లు పరిగెత్
Read Moreగత ప్రభుత్వాల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు
గత ప్రభుత్వల పనితీరుపై ప్రధాని మోడీ విమర్శలు రాజస్థాన్లో తొలి వందేభారత్రైలు ప్రారంభం హాజరైన సీఎం అశోక్ గెహ్లాట్ జైపూర్: దేశంలో గత ప్రభ
Read Moreఅంబేద్కర్ యాత్ర పేరుతో రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజ్
బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిజం
Read Moreఆదాయంలో సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త రికార్డ్
హైదరాబాద్, వెలుగు: సరుకు రవాణా సంపాదనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ క్రియేట్ చేసింది. 2022–23 ఫైనాన్సియల్ ఇయర్ లో ఈ నెల10 వ తేదీ వరకు రూ.11 వేల
Read Moreకేటీఆర్ లెక్కలు తెలుసుకొని మాట్లాడు : అశ్వినీ వైష్ణవ్
మంత్రి కేటీఆర్ కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. కేసీ
Read Moreహైదరాబాద్ మెట్రోకి సమ్మె సెగ
హైదరాబాద్ మెట్రోకి సమ్మె సెగ తగిలింది. ఐదేళ్లుగా జీతాలు పెంచడం లేదని రెడ్ లైన్ టికెటింగ్ ఉద్యోగులు విధులు బహిష్కరించారు. దీంతో మియాపూర్ నుండి ఎల్బీనగర
Read Moreకూలిన రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జి.. 20 అడుగుల ఎత్తు నుంచి పడి నలుగురికి గాయాలు
మహారాష్ట్ర చంద్రాపూర్ లోని బల్హార్ష రైల్వే జంక్షన్ లో ప్రమాదం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ స్లాబ్ కూలి.. 20 అడుగుల ఎత్తు నుంచి నలుగురు ప్రయాణికు
Read More