secunderabad

పరేడ్​ గ్రౌండ్​లో ఇంటర్నేషనల్​​ కైట్ ​అండ్ ​స్వీట్ ​ఫెస్టివల్ షురూ

    పరేడ్​ గ్రౌండ్​లో ఇంటర్నేషనల్​​ కైట్ ​అండ్ ​స్వీట్ ​ఫెస్టివల్ షురూ​     ప్రారంభించిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొ

Read More

స్కిల్ డెవలప్​మెంట్​లో శిక్షణ ఇస్తం : దుద్దిళ్ల శ్రీధర్ బాబు

    రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం     స్వామి వివేకానంద జయంతిలో ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు సికింద్రాబాద్,

Read More

కానిస్టేబుల్ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇవ్వాలి

సికింద్రాబాద్,వెలుగు :  కానిస్టేబుల్ రిక్రూట్ మెంట్​ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు వెంటనే ట్రైనింగ్ ఇవ్వాలని ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఆవ

Read More

జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్

తెలంగాణలో రేపటి నుంచి మూడు రోజుల పాటు ఇంటర్నేషనల్ కైట్  ఫెస్టివల్  జరగనుంది. రాష్ట్ర పర్యాటక శాఖ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అంతర్జాతీయ

Read More

మలక్​పేట రైల్వే స్టేషన్ లో ..సెల్ ఫోన్ కోసం దారుణ హత్య

మొబైల్ ను అమ్మి రూ.1,700తో జల్సా చేసిన నిందితుడు మలక్​పేట రైల్వే స్టేషన్ లో జరిగిన మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు ఇంకా లభించని హత్యకు గురైన వ్

Read More

డెడ్ ఎండ్ గోడను ఢీకొట్టి.. పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ ప్రెస్

హైదరాబాద్ లో భారీ ప్రమాదం జరిగింది. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ ప్రెస్ రైలు(12760) పట్టాలు తప్పింది. రైలు వేగంగా వచ్చి ప్లాట్ ఫారం సైడ్ వాల్ కు ఢీకొట్

Read More

సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ రైలు... టూర్ ప్యాకేజీ వివరాలివే

ఐఆర్సీటీసీ తెలుగు రాష్ట్రాల్లోని పలు  రూట్స్ లో భారత్ గౌరవ్ టూరిస్టు  రైళ్లను నడపుతూ పాపులర్ అయ్యింది. వీటిలో పుణ్యక్షేత్ర యాత్ర బాగా పాపులర

Read More

గంజాయికి బానిసై ఇంజినీరింగ్‌‌‌‌ స్టూడెంట్‌‌‌‌ ఆత్మహత్య

సికింద్రాబాద్, వెలుగు: గంజాయికి బానిసైన ఇంజినీరింగ్ రెండో సంవత్సరం స్టూడెంట్‌‌‌‌ రైలు కిందపడి సూసైడ్‌‌‌‌ చేసుక

Read More

భూకబ్జా దారులకు అండగా ఉన్న రౌడీలను కట్టడి చేయాలి: సీపీఐ నారాయణ

సికింద్రాబాద్ బేగంపేట్ లోని ప్రకాష్ నగర్ ఎక్స్ టెన్షన్ ప్రాంతాన్ని సందర్శించిన సీపీఐ నారాయణ.. బాధితులను పరామర్శించారు. వారికి అండగా ఉంటానని హామీనిచ్చా

Read More

జనవరి13 నుంచి పతంగుల ఫెస్టివల్

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కైట్ ఫెస్టివల్‌‌ నిర్వహిస్తామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్న

Read More

గంజాయి అమ్ముతున్న ముగ్గురి అరెస్ట్

    7.5 కిలోల గాంజా స్వాధీనం సికింద్రాబాద్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ముగ్గురిని సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు

Read More

ఉద్యోగుల కృషితోనే ఉత్తమ డివిజన్​గా నిలిచింది : బర్తేశ్​ కుమార్​ జైన్​

పద్మారావునగర్​, వెలుగు: డ్యూటీలో రైల్వే అధికారులు, సిబ్బంది అంకిత భావం, సమష్టి కృషితోనే సౌత్​సెంట్రల్​ రైల్వేలో సికింద్రాబాద్​ఉత్తమ డివిజన్​గా నిలిచిం

Read More

కేంద్ర పథకాలు అందరికీ అందేలా చూడాలి : తమిళిసై

సికింద్రాబాద్​,వెలుగు : అన్నివర్గాల మహిళల సంక్షేమం దృష్ట్యా ప్రధాని మోదీ పలు అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నారని గవర్నర్​తమిళి సై తెలిపారు. తెలంగాణలో

Read More