secunderabad

సికింద్రాబాద్-విశాఖపట్టణం .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 వ తేదీ మంగళవారం రోజున  వర్చువల్ గా ప్రారంభించారు. &nbs

Read More

సికింద్రాబాద్ - వైజాగ్ మధ్య వందే భారత్ రెండో రైలు : ప్రధాని మోదీ

రేపు వర్చువల్ గా జెండా ఊపి ప్రారంభించనున్న ప్రధాని మోదీ సికింద్రాబాద్​,వెలుగు: సికింద్రాబాద్​– వైజాగ్ మధ్య వందే భారత్​ రెండో  రైలు

Read More

ప్రజల కోసమే మెట్టు దిగిన..రాజకీయం కోసం కాదు.. రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో సఖ్యతగా ఉంటం

సహకరించకపోతే కొట్లాడ్తం.. కడిగిపారేస్తం : సీఎం రేవంత్​ రెడ్డి రక్షణ శాఖను కూడా గత బీఆర్​ఎస్​ సర్కార్​ ఇబ్బంది పెట్టింది ప్రజల అవసరాన్ని మర్చిపో

Read More

50 రోజులుగా పాల బిల్లులు ఇయ్యలే

లాలాపేట విజయ డెయిరీలో పాడి రైతుల ఆందోళన  సికింద్రాబాద్, వెలుగు : పెండింగ్ పాల బిల్లులు చెల్లించి, తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్త

Read More

ఉత్తర తెలంగాణకు రాజమార్గం.. మార్చి 7న భూమిపూజ

హైదరాబాద్, రామగుండం రాజీవ్ జాతీయ రహదారిపై భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనుంది రాష్ట్ర ప్రభుత్వం. మార్చి 7న (గురువారం) మధ్యాహ్నం 12.30 గంటలకు భారీ ఎల

Read More

ఫంక్షన్​ హాల్స్ శబ్దాలపై నివేదిక ఇవ్వండి

హైదరాబాద్, వెలుగు: బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లిలోని ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాల్స్&zwnj

Read More

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మోదీ

సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు ప్రధాని మోదీ.  ఆలయం దగ్గర అర్చకులు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉజ్జయిని మహంక

Read More

పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం.. విద్యార్థికి గాయాలు.. ఆ తర్వాత ఏమైందంటే..

ఇంటర్  పరీక్ష రాసేందుకు ఈరోజు(మార్చి 1) ఓ విద్యార్థి  పరీక్ష కేంద్రానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో విద్యార్థినికి గాయాలు అయ్

Read More

నిమిషం కూడా సమయాన్ని వృధా చేయకుండా.. మోదీ పనిచేస్తున్నారు: ఖష్బూ

సికింద్రాబాద్: ప్రపంచంలో మూడవ ఆర్ధిక శక్తిగా భారత్ ను నిలపడమే ధ్యేయంగా రాబోయే పార్లమెంటు ఎన్నికలలో ప్రధాని మోడీ గెలుపులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా

Read More

బేగంపేట, యాకుత్​పురా.. రైల్వే స్టేషన్ల రూపు మారనుంది

అమృత్ భారత్ స్కీమ్ కింద ఎంపిక  రెండింటికీ కలిపి రూ.31.1 కోట్ల నిధులు విడుదల సికింద్రాబాద్, వెలుగు:  సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను

Read More

బీజేపీ సిట్టింగ్ సీట్లపై కాంగ్రెస్ గురి

ఆ నాలుగు ఎంపీ సీట్లలో బలమైన అభ్యర్థులను దింపడంపై ఫోకస్ సునీల్ కనుగోలు రిపోర్ట్ ఆధారంగానే ఎంపికలు హైదరాబాద్, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో

Read More

లోక్ సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ బైపోల్?

హైదరాబాద్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో ఆ స్థానం ఖాళీ అయ్యింది. ఈ సెగ్మెంట్ ఉప ఎన్నికను లోక్ సభ ఎలక్షన్లతో కలిపి నిర్వహిస్తా

Read More

పోస్టుమార్టం కోసం గాంధీ హాస్పిటల్ కు ఎమ్మెల్యే లాస్య మృతదేహం

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే జ్ఞాని లాస్య నందిత భౌతిక కాయాన్ని పోస్టుమార్టం కోసం సికింద్రాబాద్ లోని గాంధీ హాస్సిటల్ కు తరలించారు. ఈ

Read More