Seethakka
రేవంత్ను చూస్తుంటే వైఎస్ఆర్ గుర్తొస్తున్నారు: షబ్బీర్ అలీ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర పై.. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. రేవంత్ రెడ్డి యాత్రను చూస్తుంటే తనకు దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి
Read Moreటీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ల డుమ్మా
టీపీసీసీ శిక్షణ తరగతులకు సీనియర్ నేతలు డమ్మా కొట్టారు. ఉత్తమ్, జగ్గారెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజనర్సింహ, మహేశ్వర్ రెడ్డి, శ్రీధర్ బాబు, జానారెడ్డి,
Read Moreధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోంది: ఎమ్మెల్యే సీతక్క
ములుగు జిల్లా: ధరణి పేరుతో ప్రభుత్వం పేదల పొట్టకొడుతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. పేదలకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం రకరకాల స్కీంల పేరుతో స
Read Moreఫిబ్రవరి1 నుంచి 4 వరకు మినీ మేడారం జాతర
మేడారం మినీ జాతర తేదీలను మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర పూజారుల సంఘం ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4 వరకు మినీ జాతర నిర్వహిస్తున్నట్ల
Read Moreభూసమస్యలపై సీఎస్ సోమేశ్ కుమార్తో కాంగ్రెస్ బృందం భేటీ
రాష్ట్రంలో భూసమస్యలు పరిష్కరించాలని సీఎస్ సోమేష్ కుమార్కు కాంగ్రెస్ నేతల బృందం మెమోరాండం అందజేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్
Read Moreభారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ము కోయ కళారూపం
రాహుల్ గాంధీ నేతృత్వంలో సాగుతున్న భారత్ జోడో యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. మహబూబ్ నగర్ లో సాగుతున్న ఈ యాత్రలో ఖమ్మం జిల్లా ఆదివాసీలు కొమ్ము కోయ డ్యాన్స్
Read Moreభవిష్యత్ రాజకీయ మార్పులకు 'భారత్ జోడో యాత్ర' సంకేతం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రాష్ట్రాలకు సంబంధించిన నాయకులు ఎంతో ఉత్సహంగా పాల్గొంటున్నారు. రాహుల్ తో
Read Moreరామప్ప దేవాలయంలో వజ్రోత్సవ ముగింపు సభ
ములుగు జిల్లా: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు నేటితో ముగిశాయి. వెంకటాపూర్ మండలంలోని రామప
Read Moreఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు
నర్సంపేట, వెలుగు: నర్సంపేట మున్సిపాలిటీ కమిషనర్ తీరుపై తోటి ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్(టీపీవో) పరకాల ఇన్ చార్
Read Moreములుగు మున్సిపాలిటీపై అసెంబ్లీలో తీర్మానం ఆమోదం
ములుగు, వెలుగు: ములుగు జిల్లా కేంద్రం ఎట్టకేలకు మున్సిపాలిటీగా మారింది. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో మొట్టమొదటి తాలుకాగా ఉన్న ములుగును.. ప్రత్యేక రాష్ట్
Read Moreవాస్తవాలు బయటకొస్తాయనే సీఎల్పీ బృందాన్ని అడ్డుకుంటోంది
కాళేశ్వరం సందర్శనకు వెళ్లిన సీఎల్పీ బృందాన్ని ప్రభుత్వం ఎందుకు అడ్డుకుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవాలు బయటికి వస్తాయనే సీఎల్పీ
Read Moreకాళేశ్వరం ఏమైనా నిషేధిత ప్రాంతమా..?
సీఎల్పీ బృందం కాళేశ్వరం వెళ్లకుండా అడ్డుకోవడానికి కారణమేంటో ప్రభుత్వం చెప్పాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ప్రభుత్వం వ్యవహరిస్త
Read Moreజూమ్ లో సమావేశమైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్: సీఎల్పీ ఆధ్వర్యంలో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో పాటు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, పొదెం వీరయ్య,
Read More