
siddipet
బోరు బావుల్లో చుక్కనీరు పడక.. ఉరేసుకుని రైతు ఆత్మహత్య
పంట దిగుబడి రాక పురుగుల మందు తాగిన మరో రైతన్న సిద్దిపేట జిల్లాలో విషాదం నల్గొండ జిల్లాలో అప్పుల బాధతో పత్తి రైతు బలవన్మరణం దుబ్బాక, సిద్ది
Read Moreసిద్దిపేటలో ఘనంగా సురక్ష దివస్
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సురక్ష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప
Read Moreచలువ పందిళ్లు ఎన్నాళ్లు?.. దర్శనానికి తప్పని తిప్పలు
ముందుకు సాగని మల్లన్న క్యూ కాంప్లెక్స్ నిర్మాణం ఏడాది గడుస్తున్నా ప్రారంభం కాని పనులు దర్శనానికి తప్పని తిప్పలు సిద్దిపేట/
Read Moreఅప్పుల బాధతో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య
సిద్దిపేట జిల్లాలో ఘటన హుస్నాబాద్, వెలుగు : సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటకుంటతండాకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ మాలోత్ మోబి (52) అప్పుల బాధ
Read Moreపదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధి సాధించాం: మంత్రి హరీష్
పసి రాష్ట్రంగా అవతరించిన తెలంగాణలో పదేళ్లలోనే నూరేళ్ల అభివృద్ధిని సాకారం చేసుకున్నామని చెప్పడం గర్వంగా ఉందన్నారు మంత్రి హరీష్ రావు. జూన్ 2వ తేదీ శనివా
Read More‘తరుగు’పై కన్నెర్ర..రోడ్డెక్కి రైతన్న నిరసన
సిద్దిపేట, మెదక్, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో రైతుల ధర్నాలు తరుగు పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారంటూ పలుచోట్ల రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపార
Read More‘హరీశ్అన్న సేవా సమితి’ పేరుతో మోసాలకు ప్లాన్.. ఇద్దరిని అరెస్ట్చేసిన పంజాగుట్ట పోలీసులు
ఖైరతాబాద్, వెలుగు: మంత్రి హరీశ్ రావు పేరుతో మోసాలకు స్కెచ్వేసిన ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల పక్రారం.. బ
Read Moreటైరు పగిలి కారు బోల్తా .. నలుగురు అన్నదమ్ములు మృతి
హుస్నాబాద్, వెలుగు: మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్దిపేట జిల్లాకు చెందిన నలుగురు అన్నదమ్ములు చనిపోయారు. అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన ర
Read Moreదక్షిణ భారతదేశ ధాన్యాగారం తెలంగాణ...కల నిజమైంది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నాయకత్వంలో దక్షిణ భారతదేశ ధాన్యాగారంగా తెలంగాణ మారిందని మ
Read More‘రియల్’ దెబ్బకు మారిన దేవాదుల కాల్వల రూట్
సిద్దిపేట/చేర్యాల, వెలుగు : జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం కింద చేర్యాల ప్రాంతంలో చేపడుతున్న కాల్వల అలైన్మెంట్ను రియల్ ఎస్టేట్ వ్యాపారు
Read Moreఇంత పంట పండిందంటే కేసీఆర్ పుణ్యమే: హరీశ్రావు
యాసంగిలో భారీగా పంట పండింది అంటే అది సీఎం కేసీఆర్ పుణ్యమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. కాళేశ్వరం పూర్తి కావడం వల్లే వేల టన్నుల ధాన్య
Read Moreపైలెట్ ప్రాజెక్టన్నరు.. పరేషాన్ జేస్తున్రు..
ములుగులో మూలుగుతున్న ధరణి భూ సమస్యల పరిష్కారం కోసం గత ఏడాది స్పెషల్ ప్రోగ్రామ్ సీఎం నియోజకవర్గంలోని ములుగులో నిర్వహించిన అధికారులు వచ్చిన అ
Read Moreపరిహారం కోసం కలెక్టరేట్ బిల్డింగ్ ఎక్కి నిరసన
సిద్దిపేట కలెక్టరేట్ నిర్మాణానికి భూములిచ్చిన రైతుల ఆందోళన పైసలు మాత్రమే ఇచ్చి మిగతా హామీలు మరిచారని ఆవేదన సిద్దిపేట రూరల్, వెలుగు: కలెక్టర
Read More