TDP
కొత్త ఇసుక విధానంపై చంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన
తాపీ పనిముట్లు.. బంగారం కొలిచే త్రాసు తో నిరసన ర్యాలీ అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత.. కొత్త ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అధినేత చం
Read Moreటీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి
టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొం
Read Moreకరోనా నుంచి కోలుకున్నా వదలని మృత్యువు.. తణుకు మాజీ ఎమ్మెల్యే మృతి
కరోనా నుంచి కోలుకున్నా కూడా ఆయనను మృత్యువు వదలలేదు. తణుకు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం సీనియర్ నాయకుడు వైటీ రాజా కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన 10
Read Moreగీతం వర్సిటీకి చెందిన కట్టడాలు కూల్చివేత
విశాఖపట్టణం: గీతం వర్సిటీకి చెందిన కొన్ని కట్టడాలను జీవీఎంసీ, రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామునే జేసీబీలు, బుల్ డోజర్లతో యూనివర్సీటికి చ
Read Moreటీడీపీ ఏపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు
తెలుగు దేశం పార్టీలో కీలక మార్పులు చేశారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని నియమించారు.
Read Moreఏపీలో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి కారు ధ్వంసం
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి కారును నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ధ్వంసం చేశారు దుండగులు. విజయవాడ గురునానక్ కాలనీలోని తన నివాస
Read Moreకరోనాతో ఏపీ కాపు కార్పోరేషన్ తొలి ఛైర్మన్ మృతి
ఏపీ కాపు కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ చలమశెట్టి రామానుజయ కరోనాతో మృతి చెందారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామానుజయ ఇటీవల కరోనా లక్షణాలతో విజయ
Read Moreమాజీమంత్రి అచ్చెన్నాయుడుకు బెయిల్ మంజూరు
అమరావతి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు హైకోర్టులో ఊరట లభించింది. బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కార్మిక శాఖా మంత్రిగా ఉన్న హయాంలో ఈఎస్ఐ స
Read Moreకరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి
హైదరాబాద్, వెలుగు: కరోనా ట్రీట్మెంట్ ను ఆరోగ్య శ్రీ పరిధిలోకి తేవాలని, హైకోర్టు చెప్పిన విధంగా విస్తృ తంగా టెస్టులు చేయాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చే
Read Moreఉమ్మడి ఏపీ మాజీ మంత్రి ఖలీల్ బాషా మృతి
మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత ఖలీల్ బాషా అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి
Read Moreరైతు నర్సింహులుది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే: ఎల్ రమణ
హైదరాబాద్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గాల మండలం వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింహులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని టీడీపీ తెలంగాణ అధ
Read Moreఈఎస్ఐ స్కామ్: అచ్చెన్నాయుడికి బెయిల్ తిరస్కరించిన హైకోర్టు
ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు కొట్టేసింది. అలాగే ఈ కేస
Read More












