టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బెంగళూరులోని వైదేహి ఆస్పత్రిలో చికిత్స పొందతూ గురువారం రాత్రి కన్నుమూశారు. సత్యప్రభ మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం ప్రకటించారు. ఇటీవలే ఆమె టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.2019 లో రాజంపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన సత్యప్రభ 1951 సెప్టెంబర్ 21న జన్మించారు.
టీడీపీలో విషాదం.. మాజీ ఎమ్మెల్యే మృతి
- ఆంధ్రప్రదేశ్
- November 20, 2020
లేటెస్ట్
- లంచం కేసులో ఏసీబీ కోర్టు వేసిన శిక్ష కరెక్టే: హైకోర్టు
- కంబోడియా కేంద్రంగా సైబర్ నేరాలు
- యాదాద్రికి పోటెత్తిన భక్తులు.. దర్శనానికి 3 గంటలు
- బీజేపీని ఓడించేందుకే సీపీఎంతో కలిశాం : రేవంత్ రెడ్డి
- కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోంది
- బీజేపీ స్లోగన్కు ప్రియాంక గాంధీ కొత్త నిర్వచనం
- కేసీఆర్ చెప్తేనేఫోన్ ట్యాపింగ్ చేసిన్రు: కడియం
- ప్రజలను కేసీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నరు : అరుణ్ కుమార్
- ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ తేదీల్లో మార్పు
- ధనరాజ్ రామం రాఘవం.. తండ్రీకొడుకుల కథ
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం