
Telangana government
ముగ్గురు ఐపీఎస్ అధికారులకు పదొన్నతి.. డీజీలుగా ప్రమోషన్
రాష్ట్రంలో ముగ్గురు ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ సహా, రాజీవ్ రతన్, జితేందర్ లకు డీజీగా పదోన్నతి కల్పిస్
Read Moreఆందోళనలు.. అరెస్టులు
పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : దళితబంధు అర్హులకే ఇవ్వాలని సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వద్ద హైవేపై కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. దళితబంధు కోసం అర్
Read Moreఆర్టీసీ బిల్లుపై సస్పెన్స్.. డ్రాఫ్ట్పై వివరణ కోరిన గవర్నర్
కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ను రెగ్యులరైజ్ చేస్తరా? ఆస్తులు కార్పొరేషన్ పరిధిలోనే ఉంటయా.. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటదా? ప్రభుత్వ ఉద్
Read Moreరుణమాఫీ అమలు బాధ్యత మంత్రి హరీశ్కు.. టైమ్కు పూర్తి చేసే టాస్క్ అప్పగించిన సీఎం
లక్షల మంది రైతుల వ్యవహారం కావడంతో రోజూ రివ్యూ రూ.95 వేల నుంచి రూ.లక్ష పంట రుణం ఉన్నోళ్లే ఎక్కువ హైదరాబాద్, వెలుగు: రుణమాఫీని పూర్తిగా అమలు చేసే బా
Read Moreఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల ధర్నా.. రెండు గంటల పాటు డిపోల్లోనే బస్సులు
రాష్ట్రంలో రెండు గంటల పాటు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనాన్ని గవర్నర్ అడ్డుకుంటున్నారంట
Read Moreకేటీఆర్ను కలిసేందుకు ... ఎమ్మెల్యేల క్యూ
ఎన్నికలకు ముందు పనులు చక్కబెట్టుకునే ప్రయత్నం ఫండ్స్, అభివృద్ధి కార్యక్రమాల కోసం వినతులు సీఎంతో మాట్లాడి పరిష్కరించేందుకు కృషి చేస్తానన్న కేటీ
Read Moreరుణమాఫీకి రూ.18,241కోట్లు.. బీఆర్వోను రిలీజ్ చేసిన సర్కారు
ముందుగా రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య పంట రుణాలు మాఫీ రూ.237.85 కోట్లు విడుదల హైదరాబాద్, వెలుగు: రుణమాఫీ చెల్లింపుల కోసం రాష్ట్
Read Moreకోకాపేటలో ఎకరం100 కోట్లు.. దేశంలోనే హయ్యెస్ట్ రేట్!
45.33 ఎకరాలకు రూ.3,319.60 కోట్ల ఆమ్దానీ కనీస ధర రూ.1,586.55 కోట్లు.. వచ్చింది డబుల్ పోటా పోటీగా బిడ్లు దాఖలు చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు
Read Moreరుణమాఫీ నిధులు విడుదల..మొదటి విడుతలో వారికే
రుణమాఫీ నిధులను విడుదల చేసింది రాష్ట్ర సర్కార్. 37 వేల రూపాయల నుంచి 41 వేల రూపాయల మధ్య ఉన్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు
Read Moreకేసీఆర్ ఫ్యామిలీని తరిమేద్దాం : యజ్ఞవల్క్య శుక్లా
కార్పొరేట్ విద్యాసంస్థలకు అండగా రాష్ట్ర సర్కార్ కదనభేరీ సభలో ఏబీవీపీ ప్రధాన కార్యదర్శి యజ్ఞవల్క్య శుక్ల
Read Moreరూ.80 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులు ఇక సర్కార్కే... 11 రీజియన్లలో 1,404 ఎకరాల భూములు
ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 251 ఎకరాలు ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బస్ భవన్ విలువే రూ.650 కోట్లు! విలీనంతో అన్నీ సర్కారు అధీనంలోకి హైదరాబాద
Read Moreపరకాల ఎమ్మెల్యేపై సొంత పార్టీ మహిళా నేత ఆరోపణలు : భూమిని కబ్జా చేశారని ఆవేదన
పరకాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డిపై సొంత పార్టీ మహిళా కార్యకర్త తీవ్ర ఆరోపణలు చేశారు. తమ 25 ఎకరాల భూమిని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆక్రమించ
Read Moreవరద బాధితులకు సీఎం సినిమా చూపించారు: పొంగులేటి సుధాకర్రెడ్డి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వరద బాధితులకు సీఎం కేసీఆర్ సినిమా చూపించారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. చుంచుప
Read More