Telangana Govt

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రోటోకాల్ భేష్.. ఇదే ఆనవాయితీ కొనసాగాలి : బండి సంజయ్

తెలంగాణలో చాలా రోజులకు ప్రోటోకాల్ కనిపించిందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. పార్టీలకతీతంగా నాయకులు, అధికారులు సంతోషంగా ఉన్నారన్నారు. రాబోయే రోజుల్లో క

Read More

ములుగులో ట్రైబల్​ వర్సిటీకి 211 ఎకరాలు

రెవెన్యూ శాఖ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: సమ్మక్క సారక్క ట్రైబల్​ యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. ములుగులోని సర్వే నంబర్

Read More

కేంద్ర సంస్థలు వాడుకోని.. 10 వేల ఎకరాలు వెనక్కి!

కేంద్ర సంస్థలు వాడుకోని భూముల స్వాధీనంపై రాష్ట్ర సర్కార్ కసరత్తు 8 సీపీఎస్​యూల పరిధిలో నిరుపయోగంగా 6,635 ఎకరాలు మూతపడిన మరో మూడు సీపీఎస్​యూల

Read More

Diwali 2024 : ఆ రెండు గంటల్లోనే పటాకులు కాల్చాలి

    రాత్రి 8 నుంచి 10 గంటల వరకే అనుమతి     ఉత్తర్వులు జారీ చేసిన సైబరాబాద్ సీపీ గచ్చిబౌలి, వెలుగు :  దీపావళి ప

Read More

కాళోజీ కళాక్షేత్రంలో కళాకారుల విగ్రహాలు పెట్టాలి

హనుమకొండలో విద్యార్థి సంఘాల ఆందోళన హనుమకొండ, వెలుగు : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగస్వాములైన కళాకారుల విగ్రహాలను కాళోజీ  కళాక్షేత్రంలో ఏర్పా

Read More

విద్యుత్ ఛార్జీలు పెరగట్లే: డిస్కంల ప్రతిపాదనలను తిరస్కరించిన ఈఆర్సీ

హైదరాబాద్: తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై నెలకొన్న ఉత్కంఠకు ఈఆర్సీ తెరదించింది. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్న డిస్కంల ప్రతిపాదలను ఈఆర్సీ తిరస్కరించింద

Read More

నవంబర్ నెలాఖ‌‌రులోగా స్పోర్ట్స్ పాల‌‌సీ: సీఎం రేవంత్

దేశంలోనే అత్యుత్తమంగా ఉండాలి: సీఎం రేవంత్​ స్పోర్ట్  వ‌‌ర్సిటీ బిల్లును సాధ్యమైనంత త్వరగా రూపొందించాలి  రెండేండ్లలో  ర

Read More

మూసీ పునరుజ్జీవం ఆచరణ సాధ్యమే : రాయబారి అమిత్ కుమార్

నదుల అభివృద్ధి దక్షిణ కొరియా అభివృద్ధికి తోడ్పడింది మీడియాతో అక్కడి భారత రాయబారి అమిత్ కుమార్ సియోల్ నుంచి వెలుగు ప్రతినిధి: మూసీ పునరుజ్జీవ

Read More

మూసీ పునరుజ్జీవంతో  రాష్ట్ర ఎకానమీ ట్రిలియన్​ డాలర్లకు ..

ఒకప్పుడు క్యాన్సర్ కారకంగా పిలవబడిన హన్ రివర్  నేడు సియోల్​ అభివృద్ధికి చిరునామాగా మారిన వైనం  విజయవంతంగా మంత్రుల బృందం సియోల్ టూర్

Read More

ఎన్ఐసీకి ధరణి పోర్టల్ నిర్వహణ బాధ్యతలు

మూడేండ్ల పాటు నిర్వహణ బాధ్యత పనితీరు బాగుంటే మరో రెండేళ్ల పెంపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు ఈ నెల  29తో ముగియనున్న ప్రస్తుత సం

Read More

రైతు కమిషన్ సభ్యులను నియమించిన తెలంగాణ సర్కార్

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ఏర్పాటు చేసిన నూతన రైతు కమిషన్‎కు సభ్యులను నియమించింది. మొత్తం ఏడుగురిని రైతు కమిషన్

Read More

కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టులను అప్పగించం

సుప్రీంలో రాష్ట్ర సర్కారు పిటిషన్​ హైదరాబాద్, వెలుగు : కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించబోమని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టుకు తెలిపింద

Read More

ఇందిరమ్మ స్కీంకు.. మండలానికో ఇంజనీర్

ఇతర శాఖలు, కార్పొరేషన్ల సిబ్బందినీ వినియోగించుకోనున్న సర్కార్    ఇంజనీర్ల వివరాలు ఇవ్వాలని సీఎస్ ఆదేశాలు ఔట్ సోర్సింగ్ పద్ధతిలోనూ కొం

Read More