Telangana Govt

పసుపుబోర్డు ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు : ఎంపీ అర్వింద్

పసుపుబోర్డు ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు రేవంత్.. అదంతా నీకెందుకయ్యా పసుపు పంట నాశనం చేసిందే మీ పార్టీ కేసీఆర్ ప్రకటించే మ్యానిఫెస్టో చించేస్తా

Read More

డిప్యూటీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు సివిల్ సర్జన్లుగా పదోన్నతులు 

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలువురు డిప్యూటీ, అసిస్టెంట్ సివిల్ సర్జన్లకు సివిల్ సర్జన్లుగా పదోన్నతులు కల్పిస్తూ వైద్యారోగ్య శాఖ జీఓ విడుదల చేసింది. మొత

Read More

అక్టోబర్​ 5న నాలుగో విడుతలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్ల పంపిణీ

గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో గురువారం (అక్టోబర్​ 5వ తేదీన) నాలుగో విడుతలో డబుల్​ బెడ్రూమ్​ ఇండ్లను పంపిణీ చేయనున్నారు. నాలుగో విడతలో 17 వేల 864 డబుల్​ బ

Read More

కేటీఆర్ సభలో నిరసనలు.. ఖాళీగా దర్శనమిచ్చిన కుర్చీలు

కామారెడ్డి జిల్లా : బాన్సువాడ పట్టణంలో ఇవాళ (అక్టోబర్​ 4న) మంత్రి కేటీఆర్ పర్యటించారు. బాన్సువాడ బహిరంగ సభలో బీఆర్​ఎస్​ ప్రజాప్రతినిధులు అనుకున్న సంఖ్

Read More

హరీష్రావుపై కేసులు నమోదు చేయాలి : రఘునందన్​రావు

సిద్దిపేట జిల్లా :  సిద్దిపేట రైల్వేస్టేషన్ వద్ద జరిగిన ఘటనలో మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ కార్యాలయంలో అడిషన

Read More

బతుకమ్మ చీరలు నాసిరకంగా ఉన్నాయన్న మహిళలపై గండ్ర జ్యోతి ఆగ్రహం

హనుమకొండ జిల్లా : మహిళలపై వరంగల్ జెడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి మండిపడ్డారు. శాయంపేట మండలంలో బతుకమ్మ చీరల పంపణి కార్యక్రమంలో గండ్ర జ్యోతి ఆగ్రహం వ్యక

Read More

హోదా మరచి మోదీ దిగజారి మాట్లాడారు : కడియం 

జనగామ జిల్లా : ఇందూరు బహిరంగ సభలో ప్రధాని అనే విషయం మరిచి నరేంద్ర మోదీ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు ఎమ్మెల్సీ కడియం శ్రీహరి. రాజకీ

Read More

సీఎం కనబడటం లేదు.. ఎక్కడ ఉన్నారు : ఎంపీ అర్వింద్ 

పసుపు బోర్డు ఏర్పాటుతో పింకీలు జీర్ణించుకోలేకపోతున్నారంటూ మండిపడ్డారు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్. నిజామాబాద్ లో పసుపు బోర్డు ఏర్పాటుపై క

Read More

వినూత్నంగా మిడ్ డే మీల్స్ కార్మికుల నిరసన

జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలో మిడ్ డే మీల్స్ కార్మికురాలు వినూత్నంగా నిరసన తెలిపారు. పూనకం వచ్చి ఎల్లమ్మ తల్లి రూపంలో దేవుడు వచ్చినట్లు ఓ కార్మిక

Read More

పసుపుబోర్డుతో రైతుల చిరకాల కల నెరవేరింది : కిషన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల సమస్యను పరిష్కరించాలని నిర్ణయించామన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఇందులో భాగంగానే కృష్ణా జ

Read More

అక్టోబర్ 3న కేయూ బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు

వరంగల్ : రేపు (అక్టోబర్ 3న) కాకతీయ యూనివర్సిటీ బంద్ కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పీహెచ్​డీ అడ్మిషన్లలో అక్రమాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలన

Read More

పీఆర్‌సీ ఏర్పాటు.. ఉద్యోగులకు మధ్యంతర భృతి

తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని (పీఆర్సీని

Read More

కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారమే : కేటీఆర్

దత్తత తీసుకున్న నల్గొండ రూపురేఖలు ఏడాదిలో మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో తాము పట్టణంలో పాదయాత్ర చేసి.. స

Read More