Telangana Govt

పీఆర్‌సీ ఏర్పాటు.. ఉద్యోగులకు మధ్యంతర భృతి

తెలంగాణలో ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగులకు పే స్కేల్‌ చెల్లింపు కోసం పే రివిజన్‌ కమిటీని (పీఆర్సీని

Read More

కాంగ్రెస్కు అధికారం ఇస్తే రైతుల జీవితం అంధకారమే : కేటీఆర్

దత్తత తీసుకున్న నల్గొండ రూపురేఖలు ఏడాదిలో మార్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ ఆదేశాలతో తాము పట్టణంలో పాదయాత్ర చేసి.. స

Read More

బీజేపీ బిగ్ స్కెచ్.. గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ

బీజేపీ బిగ్ స్కెచ్ గెలుపే లక్ష్యంగా ఆపరేషన్ తెలంగాణ పుసుపుబోర్డు, గిరిజన వర్సీటీ ప్రకటనతో జోష్ రేపు  నిజామాబాద్ లో మోదీ .. ఇందూరు ప్రజాగ

Read More

భారత్ను పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉంది : మంత్రి జగదీష్ రెడ్డి

నల్లగొండ జిల్లా : కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు కాటకాలకు అల్లాడిందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నల్గొండ.. నిజాం కాలంలోనే జిల్లాగా

Read More

రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్దే అధికారం : ఎంపీ ఉత్తమ్

సూర్యాపేట జిల్లా : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 75 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు ఎంపీ ఉత్తమ్ కు

Read More

ఎలక్షన్​ సమాచారంతో సిద్ధంగా ఉండండి : సీఎస్​ శాంతి కుమారి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వచ్చే నెల 3న ఎలక్షన్ కమిషన్ అధికారుల పర్యటన ఉన్నందున అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని సీఎస్​ శాంతి కుమారి ఆదేశి

Read More

హుస్సేన్‌సాగర్‌ వద్ద బారులుతీరిన గణేష్ విగ్రహాలు

గ్రేటర్ హైదరాబాద్ లో గణేశ్‌ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ఇంకా వందలాది విగ్రహాలు నిమజ్జనం కోసం బారులుతీరాయి. తెలుగుతల్లి ఫ

Read More

చార్మినార్ దగ్గర ముగిసిన గణేష్ శోభాయాత్ర

గ్రేటర్ హైదరాబాద్ లో గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వేల సంఖ్యలో వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ వైపు తరలివెళ్తున్నాయి. గణేష్ నిమజ్

Read More

మోదీ మహబూబ్నగర్ పర్యటనలో స్వల్ప మార్పులు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహబూబ్నగర్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మందుస్తు షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 1న  ఉదయం 11: 20 గంటలకు ఢిల

Read More

ట్యాంక్ బండ్పైనే గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలె : వీహెచ్పీ, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి

హైదరాబాద్ : ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను విశ్వహిందూ పరిషత్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పరిశీలించారు. ట్యాంక్ బండ్ పై ఈరోజు (

Read More

గ్రూప్ 1 పరీక్ష మళ్లీ పెట్టండి : హైకోర్టు సంచలన తీర్పు

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది.  గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించాలని  డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది.  సింగిల్ బెంచ్

Read More

ప్రతి ఒక్కరికీ సొంతిళ్లు ఉండాలన్నదే కేసీఆర్ కల : తలసాని

దేశ చరిత్రలో 100శాతం సబ్సిడీతో లబ్దిదారులకు తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లను కట్టించి ఇస్తోందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఒక్కో ఇంటి

Read More

టెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TS TET 2023) ఫలితాలు విడుదలయ్యాయి. సెప్టెంబర్‌ 15వ తేదీన టెట్‌ పరీక్ష జరగ్గా.. పేపర్‌-1కు 2.26 లక్షల మంద

Read More