Telangana Govt
తప్పకుండా డీజే పెడ్తం: కేసులు పెట్టండి.. ఏమైనా చేసుకోండి..
హైదరాబాద్: డీజేలపై నిషేధం సరైంది కాదని.. డీజేలపై ఆధారపడి బతికే వాళ్ళు కూడా ఉన్నారని బీజేపీ ఫైర్ బ్రాండ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. మ
Read Moreపథకాల్లో కండీషన్లు పెట్టకండి: చాడ వెంకట్ రెడ్డి
ప్రజా వ్యతిరేకతను మళ్లించడానికే ‘జమిలి’ సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి హనుమకొండ: &n
Read Moreపబ్లలో సౌండ్ కంట్రోల్పై నోటీసులు
హైదరాబాద్, వెలుగు: శేరిలింగంపల్లి పరిధి రాయదుర్గంలోని పబ్లో సౌండ్కంట్రోలింగ్ చేపట్టకపోవడంపై శుక్రవారం ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
Read Moreజర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు : పొంగులేటి
అనుభవం, అర్హత కలిగిన జర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల క
Read Moreఅమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళి
ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్కులో అమరవీరులకు నివాళులు అర్పించారు. సెప్టెంబర్ 17 ను తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలనా దినోత్స
Read More2,757 మంది మోడల్ స్కూల్ టీచర్ల బదిలీ
తెలంగాణలో మోడల్ స్కూల్ టీచర్లను బదిలీ చేసింది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా 2,757 మందిని ట్రాన్స్ ఫర్ చేసింది. ఇందులో 89
Read Moreపోలీస్ కంప్లయింట్ అథారిటీని ఎందుకు ఏర్పాటు చేయలే.?
ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు విచారణ 3 వారాలకు వాయిదా హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పోలీసు కంప్లయింట్ అథ
Read More6 వేలకు పైగా పోస్టులతో మరో డీఎస్సీ : డిప్యూటీ సీఎం భట్టి
వారంలో ప్రస్తుత డీఎస్సీ ఫలితాలు : డిప్యూటీ సీఎం భట్టి సర్కారు విద్యాసంస్థలకు ఫ్రీ కరెంట్ ఇస్తామని వెల్లడి పదేండ్లు ప్రమోషన్లు, బదిలీలు లేక టీచర
Read Moreనా ఫోన్ను ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది
ఈ విషయంలో కోర్టుకు వెళ్తా.. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్: ప్రభుత్
Read Moreగోషామహల్ స్టేడియంలో హాస్పిటల్ వద్దు
ఉస్మానియా నిర్మాణంపై పునరాలోచించాలి స్థానికులు, ట్రేడర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి బషీర్ బాగ్, వెలుగు : గోషామహల్స్టేడియంలో ఉస్మానియా హాస్పిటల్
Read Moreతెలంగాణలో గ్రీన్ బెంచ్?.. లేదా రాష్ట్ర స్థాయి గ్రీన్ ట్రిబ్యూనల్!
కాలుష్యం, చెరువుల కేసులకు సత్వర పరిష్కారం నీటివనరులపై హైకోర్టు నియమించిన కమిటీ నివేదికలో వెల్లడి 13 చెరువుల్లో 1,10
Read Moreప్రముఖుల పేర్లు చెప్పి రూ. కోటి వసూలు
107 మందిని నమ్మించి రూ. కోటి వసూలు ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు ఎల్బీనగర్, వెలుగు: ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తుల పేర్లు చె
Read Moreవ్యవసాయశాఖ సలహాదారుడిగా మాజీ మంత్రి పోచారం
మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని వ్యవసాయ శాఖ సలహాదారుడిగా రేవంత్ సర్కార్ నియమించింది. కేబినెట్ హోదాను సైతం కల్పించింది. గుత్తా అమిత్ రెడ్డిని డెయి
Read More












