
Telangana Govt
యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించిన పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్
నల్లగొండ: యాదాద్రి థర్మల్ ప్లాంట్ ను పరిశీలించారు పాట్నా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి. ప్లాంట్ లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు
Read Moreతెలంగాణలో మరో పదేళ్లు రేవంత్ ప్రభుత్వమే ఉంటుంది: మంత్రి వెంకట్ రెడ్డి
నిజామాబాద్: ప్రజాస్వామ్యంలో బీఆర్ఎస్ కు తావు లేదన్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. త్వరలోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందన్నారు. రాష్ట్ర గీతంపై బ
Read Moreతెలంగాణలో 26 కొత్త బీర్ల బ్రాండ్లు!
తెలంగాణలో కొత్త బీర్ల బ్రాండ్లపై ఎక్సైజ్ అధికారులు క్లారిటీ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీర్ల కొరత ఉండటంతో సోమ్ కంపెనీతో పాటు మరో నాలుగు కంపెనీలు ముందుకొచ
Read Moreకేయూ వైస్ ఛాన్సలర్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశం
వరంగల్: కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ పై విజిలెన్స్ ఎంక్వైరీకి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వీసీ రమేశ్ హయాంలో జరిగిన అక
Read Moreజూన్ 4 లోగా లక్ష ఫిర్యాదుల పరిష్కారం
గత సర్కారు హయాంలో రెండున్నర లక్షల కంప్లయింట్స్ ఇప్పటికే లక్షన్నర సాల్వ్ చేసిన ఆఫీసర్లు ‘ధరణి’ కమిటీ కీలక నిర్ణయం &nbs
Read Moreకొత్త పీఆర్సీపై కోటి ఆశలు!
జులై 2023 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త పీఆర్సీపై రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగా
Read Moreమే 13న వేతనంతో కూడిన సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 మే13వ తేదీ సోమవారం రోజున కార్మికులకు వేతనంతో కూడిన సెలవు
Read Moreరేవంత్ సర్కార్ను టచ్ చేసే శక్తి ఎవ్వరికీ లేదు: ఖర్గే
తెలంగాణలో రేవంత్ సర్కార్ ఐదేళ్లు ఉంటుందన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్
Read Moreఆ మూడు బ్యారేజీలు తెరిచే ఉంచాలి.. లేదంటే వరదకు కొట్టుకుపోయే ప్రమాదం
రాష్ట్ర సర్కారుకు ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్స్ కమిటీ సిఫార్సు మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్లకూ డ్యామేజీలు కాళేశ్వరంలోని మూడు బ్యారేజీలు కట్టిన ఏడాదిక
Read Moreతెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు భూముల కేటాయింపుల కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు అందజేసింది. రంగారెడ్డి కలెక్టర్తో పాటు క
Read Moreప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే ఉద్యమిస్తాం : సీపీఐ నారాయణ
సీఎం రేవంత్ రెడ్డి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామని సీపీఐ జాతీయ కార్యద ర్శి నారాయణ అన్నారు. ఇవాళ వరంగల్ పా
Read Moreఇవాళ కేఆర్ఎంబీ మీటింగ్ లేనట్టే!
హైదరాబాద్, వెలుగు : తాగునీటి సరఫరాపై కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహించాలనుకున్న త్రీ మెంబర్ కమిటీ సమావేశం వాయిదా పడనున్నది.
Read Moreదళిత బంధు ప్లేస్లో అంబేద్కర్ అభయహస్తం.. ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం
ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం.. రాష్ట్ర సర్కార్ కసరత్తు పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టినప్పుడు ప్రకటించే చాన్స్ కొత్త గైడ్లైన్స్తో స్కీమ్
Read More