Telangana Govt

బోనాలకు రూ.20 కోట్లు రిలీజ్ చేసిన సర్కార్

హైదరాబాద్, వెలుగు: ఆషాఢ మాసంలో జరగనున్న బోనాలకు రూ.20 కోట్లకు పాలనాపరమైన అనుమతులు మంజూరు చేస్తూ సర్కారు ఉత్తర్వులు ఇచ్చింది. బుధవారం ఎండో మెంట్ ప్రిన్

Read More

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జితేందర్ రెడ్డి

ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు  స్వీకరించారు జితేందర్ రెడ్డి. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాల

Read More

రైతు భరోసాపై ఒపీనియన్లు తీస్కుందం: భట్టి

    అప్పుడే స్కీమ్​ను పక్కాగా అమలు చేయొచ్చు: భట్టి     అగ్రికల్చర్, మార్కెటింగ్, చేనేత, జౌళి శాఖలపై డిప్యూటీ సీఎం సమీక్ష

Read More

శ్రీధర్ బాబుపై పుట్ట మధు విమర్శలను ఖండించిన పీసీసీ

హైదరాబాద్, వెలుగు: ఇసుక, మట్టి మాఫియాను మంత్రి శ్రీధర్ బాబు ప్రోత్సహిస్తున్నారని  బీఆర్ఎస్ నేత, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు చేసిన ఆరోపణలపై

Read More

ఇంటిగ్రేటెడ్ ​రెసిడెన్షియల్​ స్కూల్ ​పైలెట్​ ప్రాజెక్టుగా కొడంగల్ ఎంపిక:వికారాబాద్ ​కలెక్టర్

కొడంగల్/వికారాబాద్, వెలుగు: ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్​రెసిడెన్షియల్​స్కూల్​పైలెట్​ప్రాజెక్టుగా కొడంగల్​ను ఎంపిక చేసిందని వికారాబాద్​కలెక్టర్ ప్రతీక్ జైన్

Read More

ఓఆర్ఆర్ ఆదాయం ప్రైవేట్ కు.. భారం హెచ్ఎండీఏకు

హైదరాబాద్, వెలుగు: ఖర్చుల భారం ఒకరిది, లాభాలు మాత్రం మరొకరికి అన్నట్టు ఉంది ఓఆర్ఆర్ నిర్వహణ తీరు. గత బీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్వాకంతో ఓఆర్ఆర్​టోల్​ వసూల్

Read More

లెటర్​ టు ఎడిటర్​: గెజిటెడ్ సంతకాల కోసం ప్రజల పాట్లు

గెజిటెడ్ సంతకాల కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, నిరుద్యోగులు గెజిటెడ్ సంతకాల కోసం అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసి

Read More

నైపుణ్యాల బాట‌‌‌‌లోకి న‌‌‌‌వ‌‌‌‌త‌‌‌‌రం

అరగంట‌‌‌‌కో  కొత్త సాంకేతిక‌‌‌‌త మార్కెట్‌‌‌‌లోకి దూసుకొస్తోంది. ఒక మోడ‌&zw

Read More

తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీ.. జీహెచ్ఎంసీ కమిషనర్ గా అమ్రపాలి

తెలంగాణలో మరోసారి భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది కాంగ్రెస్ సర్కార్. బల్దియా కమిషనర్ గా ఉన్న రొనాల్డ్ రాస్ ను ట్రాన్స్ ఫర్ చేసింది. ఇక ఆయన స్థాన

Read More

15 ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలి: సామ వెంకటరెడ్డి

మేడిపల్లి, వెలుగు: పదిహేను ఎకరాల వరకు రైతు భరోసా ఇవ్వాలని మేడ్చల్ జిల్లా రైతు సంఘం కార్యదర్శి సామ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బోడుప్పల్ కార్

Read More

కేసీఆర్, జగదీశ్ రెడ్డి జైలుకెళ్లడం ఖాయం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

సూర్యాపేట, వెలుగు: భద్రాద్రి పవర్ ప్లాంట్, కరెంట్ కుంభకోణంలో మాజీ సీఎం కేసీఆర్ తోక పట్టుకొని మాజీ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి జైలుకెళ్లడం ఖాయమని

Read More

నియోజకవర్గానికో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ :సీఎం రేవంత్

ఒకేచోట ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలు పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిరలో నిర్మిస్తామని వెల్లడి  హైదరాబాద్, వెలుగు: రాష్ట

Read More

ఎకో టూరిజంపై కమిటీ.. ఛైర్మన్ గా మంత్రి కొండా సురేఖ

రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధి కోసం కాంగ్రెస్ సర్కార్ కమిటీ వేసింది. ఈ కమిటీ చైర్మన్ గా మంత్రి కొండా సురేఖ.. మరో16 మంది అధికారులను సభ్యులుగా నియమిస్త

Read More